Shuru
Apke Nagar Ki App…
స్థానిక ఋషి యోగా కేంద్రంలో సోమవారం ధనుంజయ్ గురూజీ ఆధ్వర్యంలో వివేకానంద జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.యోగా మాస్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మాన్ని, సత్సాంప్రదాయాన్ని ప్రపంచ నలుమూలకు విస్తరింపజేసిన మహనీయుడు వివేకానందుడు అని చెప్పారు. స్వామీజీ యోగా విద్యను ప్రపంచ దేశాలకు పరిచయం చేసారని సోంబాబు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నెల్లి వెంకటరమణ, రామారావు గురూజీ, తదితరులు పాల్గొన్నారు.
Duppada Anandarao
స్థానిక ఋషి యోగా కేంద్రంలో సోమవారం ధనుంజయ్ గురూజీ ఆధ్వర్యంలో వివేకానంద జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.యోగా మాస్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మాన్ని, సత్సాంప్రదాయాన్ని ప్రపంచ నలుమూలకు విస్తరింపజేసిన మహనీయుడు వివేకానందుడు అని చెప్పారు. స్వామీజీ యోగా విద్యను ప్రపంచ దేశాలకు పరిచయం చేసారని సోంబాబు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నెల్లి వెంకటరమణ, రామారావు గురూజీ, తదితరులు పాల్గొన్నారు.
More news from Andhra Pradesh and nearby areas
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1
- మూడు పూటలా అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- గుంటూరు జిల్లా/ తెనాలి ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేపట్టాలని కోరారు. రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.1
- Post by Ravi Poreddy1
- పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1