జాతీయ వాదం పెంపొందించే వందే మాతరం మనకు గౌరవం వారసత్వాన్ని కాపాడే గీతం. ఈరోజు (26-08-2026) ఉదయం నెల్లూరులోని బిజెపి జిల్లా ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి వాకాటి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. వంశీధర్ రెడ్డి అధ్యక్షతన ముందుగా మాట్లాడుతూ వందేమాతర గీతం యొక్క విశిష్టతని తెలియజేశారు. వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ మన వందేమాతర గీతంతో ప్రతి కార్యక్రమం మొదలవుతుందని అలాగే జనగణమన తో కార్యక్రమాలు ముగిస్తామని, వందేమాతరం భారత జాతీయ గేయం ఇది భారత మాత పట్ల గౌరవానికి ప్రతీక స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన మంత్రం భారత జాతీయ చైతన్యానికి ప్రతీక అని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన గీతమని, 1875లో చంద్ర చటర్జీ రచించారని ఈ యొక్క గీతం దేశభక్తిని జాతీయవాదాన్ని పెంపొందించిందని 1896లో ఒక కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడారని 1905 నుంచి స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన నినాదంగా మారిందని కానీ తరువాత కాంగ్రెస్ మొదటి రెండు చరణాలకే జాతీయ కార్యక్రమంలో పరిమితం చేసింది. 1950 జనవరి లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ వందేమాతర గీతం మరియు జనగణమన కు సమాన గౌరవం సమాన హోదా ఉంటుందని జాతీయగీతం గా స్వీకరిస్తానని ప్రకటించారు. జూలై 2026 న పార్లమెంట్లో రాజ్యసభలో వందేమాతర గీతానికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ సవరణ బిల్లును ఆమోదించింది. దీన్ని కాంగ్రెస్ మిత్ర పక్షాలు వ్యతిరేకిస్తూ చట్టాల్ని అగౌర పరుస్తూ ఈ గీతాన్ని దశాబ్దాలు తర్వాత మతపరమైన బుజ్జి గింపు పేరుతో రెండు చరణాలకే పరిమిత చేయడం మతపరమైన ఒత్తిళ్లకు తలవొగ్గి ఒక మతం కోసం జాతీయవాదాన్ని పెంపొందించే గీతాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసం అని చరణాలలో హిందువులకు ఎంతో ప్రీతికరమైన లక్ష్మీ దుర్గ పదాలు ఉన్నంత మాత్రాన వ్యతిరేకించడం తగదని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వందేమాతర గీతం హిందువులకు అత్యంత శక్తివంతమైన నినాదం అని పేర్కొన్నారు. ఆగస్టు 2026 న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దీని వ్యతిరేకించే తీర్మానం చేయడం మన దేశాన్ని మన దేశీయ వాదాన్ని మొదటి నుంచి వ్యతిరేకించడం కాంగ్రెస్ పార్టీ కు ఆనవాయితీగా ఉంటుందని మన భారత జాతీయ గేయం గా గౌరవం ప్రతిష్ట వారసత్వం జాతీయ హోదాను కాపాడటం స్వాతంత్ర పోరాటానికి అమరమైన ప్రతీకగా ఉన్న విషయాన్ని మనమందరం సమర్ధించాలి. కాంగ్రెస్ మిత్ర పక్షాలు మతపరమైన ఒత్తిడి రాజకీయ బుజ్జగింపు సంకుచిత ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం జాతీయ గేయం స్థాయిని తగ్గించే ప్రయత్నం చేయడం నిజంగా ఇది ఎంతో దురదృష్టం అని కాంగ్రెస్ కమిటీ తీర్మానం భారత చట్టాలు అధిగమించలేదని తెలుసుకోవాలని అలాగే వందేమాతర గీతాన్ని ఎందుకు కుదించారు ఒక మతం కోసం కుదించడం ఎంతవరకు సమంజసం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొగరాల సురేష్, రాధాకృష్ణ గౌడ్, యశ్వంత్ సింగ్, యాకసిరి ఫణి రాజు, రత్నం నాయుడు, ప్రవీణారెడ్డి, సుధీర్, మింగా కిరణ్, సాంబశివారెడ్డి మరియు మీడియా ఇంచార్జ్ చిన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
జాతీయ వాదం పెంపొందించే వందే మాతరం మనకు గౌరవం వారసత్వాన్ని కాపాడే గీతం. ఈరోజు (26-08-2026) ఉదయం నెల్లూరులోని బిజెపి జిల్లా ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి వాకాటి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. వంశీధర్ రెడ్డి అధ్యక్షతన ముందుగా మాట్లాడుతూ వందేమాతర గీతం యొక్క విశిష్టతని తెలియజేశారు. వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ మన వందేమాతర గీతంతో ప్రతి కార్యక్రమం మొదలవుతుందని అలాగే జనగణమన తో కార్యక్రమాలు ముగిస్తామని, వందేమాతరం భారత జాతీయ గేయం ఇది భారత మాత పట్ల గౌరవానికి ప్రతీక స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన మంత్రం భారత జాతీయ చైతన్యానికి ప్రతీక అని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన గీతమని, 1875లో చంద్ర చటర్జీ రచించారని ఈ యొక్క గీతం దేశభక్తిని జాతీయవాదాన్ని పెంపొందించిందని 1896లో ఒక కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడారని 1905 నుంచి స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన నినాదంగా మారిందని కానీ తరువాత కాంగ్రెస్ మొదటి రెండు చరణాలకే జాతీయ కార్యక్రమంలో పరిమితం చేసింది. 1950 జనవరి లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ వందేమాతర గీతం మరియు జనగణమన కు సమాన గౌరవం సమాన హోదా ఉంటుందని జాతీయగీతం గా స్వీకరిస్తానని ప్రకటించారు. జూలై 2026 న పార్లమెంట్లో రాజ్యసభలో వందేమాతర గీతానికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ సవరణ బిల్లును ఆమోదించింది. దీన్ని కాంగ్రెస్ మిత్ర పక్షాలు వ్యతిరేకిస్తూ చట్టాల్ని అగౌర పరుస్తూ ఈ గీతాన్ని దశాబ్దాలు తర్వాత మతపరమైన బుజ్జి గింపు పేరుతో రెండు చరణాలకే పరిమిత చేయడం మతపరమైన ఒత్తిళ్లకు తలవొగ్గి ఒక మతం కోసం జాతీయవాదాన్ని పెంపొందించే గీతాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసం అని చరణాలలో హిందువులకు ఎంతో ప్రీతికరమైన లక్ష్మీ దుర్గ పదాలు ఉన్నంత మాత్రాన వ్యతిరేకించడం తగదని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వందేమాతర గీతం హిందువులకు అత్యంత శక్తివంతమైన నినాదం అని పేర్కొన్నారు. ఆగస్టు 2026 న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దీని వ్యతిరేకించే తీర్మానం చేయడం మన దేశాన్ని మన దేశీయ వాదాన్ని మొదటి నుంచి వ్యతిరేకించడం కాంగ్రెస్ పార్టీ కు ఆనవాయితీగా ఉంటుందని మన భారత జాతీయ గేయం గా గౌరవం ప్రతిష్ట వారసత్వం జాతీయ హోదాను కాపాడటం స్వాతంత్ర పోరాటానికి అమరమైన ప్రతీకగా ఉన్న విషయాన్ని మనమందరం సమర్ధించాలి. కాంగ్రెస్ మిత్ర పక్షాలు మతపరమైన ఒత్తిడి రాజకీయ బుజ్జగింపు సంకుచిత ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం జాతీయ గేయం స్థాయిని తగ్గించే ప్రయత్నం చేయడం నిజంగా ఇది ఎంతో దురదృష్టం అని కాంగ్రెస్ కమిటీ తీర్మానం భారత చట్టాలు అధిగమించలేదని తెలుసుకోవాలని అలాగే వందేమాతర గీతాన్ని ఎందుకు కుదించారు ఒక మతం కోసం కుదించడం ఎంతవరకు సమంజసం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొగరాల సురేష్, రాధాకృష్ణ గౌడ్, యశ్వంత్ సింగ్, యాకసిరి ఫణి రాజు, రత్నం నాయుడు, ప్రవీణారెడ్డి, సుధీర్, మింగా కిరణ్, సాంబశివారెడ్డి మరియు మీడియా ఇంచార్జ్ చిన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
- ఏం చైర్మన్ బెజవాడ వంశికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు ఘనంగా యువ నాయకుడు అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు విడవలూరు మండలం లో ఊటుకూరు గ్రామంలో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కోవూరు ఏఎంసి చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాకు ఎప్పుడు అండగా ఉండి యువతకు గాని మేము ఎప్పుడు యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు అలాగే యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు3
- బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు. రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.1
- బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- ప్రియ దైవ స్నేహితులారా ఏసుక్రీస్తు నామము మీ అందరికీ శుభాభివందనం1
- జాతి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు మత పెద్దలు వివరించారు.1
- పట్టణ అభివృద్ధికై స్లమ్ ఏరియాల్లో సర్వే - సెప్టెంబర్ 28 చలో ఆర్డీఓ - సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్. బద్వేలు,ఆగస్టు 25: బద్వేలు స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో మంగళవారం సీపీఎం పట్టణ కమిటీ సమావేశం పి.చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. బద్వేలు జనాభా లక్షా 50 వేలు దాటిందని, వలసలు, ప్లైవుడ్ పరిశ్రమతో స్లమ్ ఏరియాల్లో పేదలు పెరుగుతున్నా మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 28 వరకు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై సర్వే చేసి, సెప్టెంబర్ 28న "చలో ఆర్డీఓ ఆఫీస్" కార్యక్రమం చేపడతామన్నారు. వామపక్షాల పోరాటంతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, ప్రజల సామాజిక, ఆర్థిక హక్కులను హరిస్తున్నాయని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కె.శ్రీను, సుబ్బరాయుడు, రాయప్ప తదితరులు పాల్గొన్నారు.1