బిసి రిజర్వేషన్ చేసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఎందుకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యరు. బిసి కుల గణన ఎప్పుడూ చేపడుతారు స్పష్టంగా చెప్పాలి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బిసిలకు చేసింది ఏమిటో చెప్పాలి. బిసిలను మోసం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలలో అతి ముఖ్యమైనది కుల గణన మరియు బీసీ 42% రిజర్వేషన్ పెంపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను అయోమయంలోకి గురిచేసి గత చరిత్రనే పునరావృత్తం చెయ్యాలని చూస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.
బిసి రిజర్వేషన్ చేసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఎందుకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యరు. బిసి కుల గణన ఎప్పుడూ చేపడుతారు స్పష్టంగా చెప్పాలి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బిసిలకు చేసింది ఏమిటో చెప్పాలి. బిసిలను మోసం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలలో అతి ముఖ్యమైనది కుల గణన మరియు బీసీ 42% రిజర్వేషన్ పెంపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను అయోమయంలోకి గురిచేసి గత చరిత్రనే పునరావృత్తం చెయ్యాలని చూస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.
- బిసి రిజర్వేషన్ చేసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఎందుకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యరు. బిసి కుల గణన ఎప్పుడూ చేపడుతారు స్పష్టంగా చెప్పాలి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బిసిలకు చేసింది ఏమిటో చెప్పాలి. బిసిలను మోసం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలలో అతి ముఖ్యమైనది కుల గణన మరియు బీసీ 42% రిజర్వేషన్ పెంపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను అయోమయంలోకి గురిచేసి గత చరిత్రనే పునరావృత్తం చెయ్యాలని చూస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.1
- 46 లక్షల కే - నిజాంపేట్ లో - డైరెక్ట్ ఓనర్ సేల్ - 46 Lakhs || 2BHK Furnished Flat For Sale in Nizampet - Direct Owner ----------------------------------------------------------------------1
- సిరికొండ మండలంలోని మోడల్ స్కూల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్తాహ్ కార్యక్రమం|| Bharathi Channel || Nizamabad ||1
- హైదరాబాద్ జూబ్లి హిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో తెలంగాణ బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన "కుల జన గణన మరియు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల పెంపు" పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న. తెలంగాణ తొలి శాసనసభాపతి ప్రస్తుత ఎమ్మెల్సీ గౌరవ శ్రీ సిరికొండ మధుసూదనా చారి సార్ గారు1
- దుబాయ్ లో తప్పిపోయిన సిరిసిల్ల వాసి...! | Tolivelugu1
- *సిరిసిల్ల చేనేత కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ గార్ల కృషితో బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లులు 100 కోట్లు విడుదల*1
- *సమస్య వచ్చింది అన్న అంటే నేను ఉన్న అనే* " దామన్న " (దామోదర రాజానర్సింహా గారు) ఆరోగ్య శాఖ మంత్రి గా ఉండడం పేద ప్రజల అదృష్టం - *చక్రధర్ గౌడ్ గారు సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు*1
- నిన్న కోరుట్ల MLA కల్వకుంట సంజయ్ రావు గారు అసెంబ్లీ లో మాటాడుతూ రాఘవపేట గ్రామం లో కస్టపడి లాంగ్ టర్మ్ తీసుకొని, వాళ్ల తల్లి తండ్రుల ప్రోస్తాహంతో MBBS సీట్ తెచ్చుకుంటే.. వాళ్ళ కష్టాన్ని అవమానించడం నిజం గ సిగ్గుచేటు..1