నంద్యాల జిల్లాబనగానపల్లె నియోజకవర్గంఏపీలో అరాచక పాలన సాగిస్తున్న టిడిపి ప్రభుత్వం......మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు...రాష్ట్రంలో జరుగుతున్న రావణ కాష్టానికి నిరసనగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు......ఏపీలో జరుగుతున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల పై దాడులకు నిరసనగా మద్దతు తెలిపిన దేశంలోని పలు రాష్ట్రాల ఎంపీలు,ప్రతినిధులు......మోసపూరిత హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ.....అమలుపరిచే హామీలనే ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పిన నేత వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.....అటకెక్కిన సూపర్ సిక్స్ పథకాలు.....ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు అయ్యేంతవరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.... మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు...బనగానపల్లె పట్టణంలోని మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారి స్వగృహం నందు పాత్రికేయుల సమావేశాన్ని బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు నిర్వహించారు. ఈ సందర్భంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో పైశాచిక అరాచక పాలన తెలుగుదేశం పార్టీ సాగిస్తుందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే మరో బీహార్ ని తలపించేటట్లు అధికార పార్టీ నాయకులు చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని వినుకొండలో జరిగిన విధ్వంసకర అతి కిరాతక హత్యను, మరియు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద దాడులకు నిరసనగా దేశ వ్యాప్తంగా తెలిసేటట్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరసన చేపట్టడం జరిగిందని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షకు దేశంలోని పలు పార్టీల ఎంపీలు ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలపడం జరిగిందని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను అమలు కాని హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్ అసెంబ్లీలోని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల అమలు పై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా హామీలు అమలు కష్టమంటూ ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందంటూ అసెంబ్లీలో చెప్పడం జరిగిందని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజల్లో నమ్మించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేసినంతవరకు ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. అలాగే తల్లికి వందనం సంక్షేమ పథకం ద్వారా చదివే ప్రతి విద్యార్థికి 15000 రూపాయలు ఇస్తామని చెప్పి పథకానికి కాలయాపన చేయడం సరికాదని చెప్పారు. అలాగే రైతులకు 20 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు రైతు పెట్టుబడికి అందించడానికి ఇంకా విధివిధానాలే అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. అదే వైయస్సార్ పార్టీ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల కాలంలో 43 లక్షల తల్లుల ఖాతాల్లోకి 26, 067 కోట్ల రూపాయలు నేరుగా విద్యార్థి తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పారు. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు సింగిల్ రన్ కూడా చేయకపోవడం విస్మాయా నికి గురి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక ఆకృతిలకు రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడిపోయిందని రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే పెట్టుబడిదారులు ప్రశాంత వాతావరణం ఉండాలని అలా కాకుండా మరో బీహార్ లాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగిందని చెప్పారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు సంపద సృష్టి విఘాతానికి పాల్పడుతున్నాడని చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను తెలుగుదేశం పార్టీ అమలు చేయాలని అలా చేయని పక్షంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పారు.
నంద్యాల జిల్లాబనగానపల్లె నియోజకవర్గంఏపీలో అరాచక పాలన సాగిస్తున్న టిడిపి ప్రభుత్వం......మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు...రాష్ట్రంలో జరుగుతున్న రావణ కాష్టానికి నిరసనగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు......ఏపీలో జరుగుతున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల పై దాడులకు నిరసనగా మద్దతు తెలిపిన దేశంలోని పలు రాష్ట్రాల ఎంపీలు,ప్రతినిధులు......మోసపూరిత హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ.....అమలుపరిచే హామీలనే ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పిన నేత వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.....అటకెక్కిన సూపర్ సిక్స్ పథకాలు.....ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు అయ్యేంతవరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.... మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు...బనగానపల్లె పట్టణంలోని మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారి స్వగృహం నందు పాత్రికేయుల సమావేశాన్ని బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు నిర్వహించారు. ఈ సందర్భంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో పైశాచిక అరాచక పాలన తెలుగుదేశం పార్టీ సాగిస్తుందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే మరో బీహార్ ని తలపించేటట్లు అధికార పార్టీ నాయకులు చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని వినుకొండలో జరిగిన విధ్వంసకర అతి కిరాతక హత్యను, మరియు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద దాడులకు నిరసనగా దేశ వ్యాప్తంగా తెలిసేటట్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరసన చేపట్టడం జరిగిందని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షకు దేశంలోని పలు పార్టీల ఎంపీలు ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలపడం జరిగిందని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను అమలు కాని హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్ అసెంబ్లీలోని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల అమలు పై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా హామీలు అమలు కష్టమంటూ ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందంటూ అసెంబ్లీలో చెప్పడం జరిగిందని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజల్లో నమ్మించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేసినంతవరకు ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. అలాగే తల్లికి వందనం సంక్షేమ పథకం ద్వారా చదివే ప్రతి విద్యార్థికి 15000 రూపాయలు ఇస్తామని చెప్పి పథకానికి కాలయాపన చేయడం సరికాదని చెప్పారు. అలాగే రైతులకు 20 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు రైతు పెట్టుబడికి అందించడానికి ఇంకా విధివిధానాలే అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. అదే వైయస్సార్ పార్టీ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల కాలంలో 43 లక్షల తల్లుల ఖాతాల్లోకి 26, 067 కోట్ల రూపాయలు నేరుగా విద్యార్థి తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పారు. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు సింగిల్ రన్ కూడా చేయకపోవడం విస్మాయా నికి గురి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక ఆకృతిలకు రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడిపోయిందని రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే పెట్టుబడిదారులు ప్రశాంత వాతావరణం ఉండాలని అలా కాకుండా మరో బీహార్ లాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగిందని చెప్పారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు సంపద సృష్టి విఘాతానికి పాల్పడుతున్నాడని చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను తెలుగుదేశం పార్టీ అమలు చేయాలని అలా చేయని పక్షంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పారు.
- గోపిదిన్నె కొత్తపల్లె శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో 30-7-2024న రాత్రి భజన1
- గోపిదిన్నె కొత్తపల్లె శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం 30-7-2024 రాత్రి భజన1
- NDL NEWS 9 TOP10 FLASH NEWS || 10 PM ||29-07-2024..#Nandyal news 9 .. నంద్యాల లోకల్ న్యూస్ ఛానల్.1
- 28.7.24 నంద్యాల జిల్లా పొన్నాపురంలో బుడబుక్కల నాగేశ్వరరావు సుంకన్న నాన్న పెద్ద సుంకన్న వర్ధంతి రోజు బుర్రకథ చెప్పిన మీ బుర్రకథ జమ్మయ్యకు సన్మానం చేశారు 7093680964 బనగానపల్లె నంద్యాల జిల్లా1
- నంద్యాల జిల్లాలో విచిత్రం.. దేవుడి మహిమ అంటూ మహిళల పూజలు ll AAKASHAMANDHRATV1
- నంద్యాల జిల్లాబనగానపల్లె నియోజకవర్గంఏపీలో అరాచక పాలన సాగిస్తున్న టిడిపి ప్రభుత్వం......మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు...రాష్ట్రంలో జరుగుతున్న రావణ కాష్టానికి నిరసనగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు......ఏపీలో జరుగుతున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల పై దాడులకు నిరసనగా మద్దతు తెలిపిన దేశంలోని పలు రాష్ట్రాల ఎంపీలు,ప్రతినిధులు......మోసపూరిత హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ.....అమలుపరిచే హామీలనే ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పిన నేత వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.....అటకెక్కిన సూపర్ సిక్స్ పథకాలు.....ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు అయ్యేంతవరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.... మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు...బనగానపల్లె పట్టణంలోని మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారి స్వగృహం నందు పాత్రికేయుల సమావేశాన్ని బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు నిర్వహించారు. ఈ సందర్భంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో పైశాచిక అరాచక పాలన తెలుగుదేశం పార్టీ సాగిస్తుందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే మరో బీహార్ ని తలపించేటట్లు అధికార పార్టీ నాయకులు చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని వినుకొండలో జరిగిన విధ్వంసకర అతి కిరాతక హత్యను, మరియు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద దాడులకు నిరసనగా దేశ వ్యాప్తంగా తెలిసేటట్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరసన చేపట్టడం జరిగిందని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షకు దేశంలోని పలు పార్టీల ఎంపీలు ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలపడం జరిగిందని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను అమలు కాని హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్ అసెంబ్లీలోని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల అమలు పై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా హామీలు అమలు కష్టమంటూ ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందంటూ అసెంబ్లీలో చెప్పడం జరిగిందని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజల్లో నమ్మించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేసినంతవరకు ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. అలాగే తల్లికి వందనం సంక్షేమ పథకం ద్వారా చదివే ప్రతి విద్యార్థికి 15000 రూపాయలు ఇస్తామని చెప్పి పథకానికి కాలయాపన చేయడం సరికాదని చెప్పారు. అలాగే రైతులకు 20 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు రైతు పెట్టుబడికి అందించడానికి ఇంకా విధివిధానాలే అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. అదే వైయస్సార్ పార్టీ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల కాలంలో 43 లక్షల తల్లుల ఖాతాల్లోకి 26, 067 కోట్ల రూపాయలు నేరుగా విద్యార్థి తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పారు. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు సింగిల్ రన్ కూడా చేయకపోవడం విస్మాయా నికి గురి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక ఆకృతిలకు రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడిపోయిందని రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే పెట్టుబడిదారులు ప్రశాంత వాతావరణం ఉండాలని అలా కాకుండా మరో బీహార్ లాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగిందని చెప్పారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు సంపద సృష్టి విఘాతానికి పాల్పడుతున్నాడని చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను తెలుగుదేశం పార్టీ అమలు చేయాలని అలా చేయని పక్షంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పారు.1
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కోవెలకుంట్ల,నంద్యాల జిల్లా.శిక్షా సప్తాహ్ సహపంక్తి భోజనాలు 29/07/241
- నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ గారికి మరియు డిఆర్ఓ పద్మజా గారికి జీవో నెంబర్ 77నురద్దు1