The CLUE TODAY News//మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ లొ దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల భాగంగా గురుకుల్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శ్రీ భవాని నవరాత్రి ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దాండియా కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ శ్రీమతి చామకూర ప్రీతి భద్ర రెడ్డి గారు. అమ్మవారిని దర్శించుకొని మహిళలతో దాండియా ఆడుతూ భక్తులను అభిమానులను . ఈ దాండియా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ భవాని నవరాత్రి ఉత్సవ సమితి వారికి మైమరిపించారు. ఈ సందర్భంగా ప్రీతి రెడ్డి గారు మాట్లాడుతూ ఈ గురుకుల కళాశాల మైదానం లో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన దాండియా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని. శ్రీ భవాని నవరాత్రి ఉత్సవ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం గోల్డెన్ యూత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి గారు ఘట్కేసర్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ గారు. మాజీ వార్డ్ సభ్యురాలు దేవరకొండ పద్మ రాజా చారి గారు. నాయకులు పల్లె విజయ్ గౌడ్ గారు వెంకటేశ్వర్లు చారి గారు నజీర్ గారు ఎంఏ ఖలీల్ గారు. బానుక నవీన్ గారు. బబ్బురి శ్రీనివాస్ గౌడ్ గారు. సారా మురళి గౌడ్ గారు. శ్రీ భవాని నవరాత్రి ఉత్సవ సమితి నిర్వాహకులు విక్రం రెడ్డి గారు శివ ప్రదీప్ రెడ్డి గారు. గోల్డెన్ యూత్ నిర్వాహకులు రామాంజనేయులు ముదిరాజ్ గారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు ఎండి సిరాజ్. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. over
The CLUE TODAY News//మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ లొ దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల భాగంగా గురుకుల్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శ్రీ భవాని నవరాత్రి ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దాండియా కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ శ్రీమతి చామకూర ప్రీతి భద్ర రెడ్డి గారు. అమ్మవారిని దర్శించుకొని మహిళలతో దాండియా ఆడుతూ భక్తులను అభిమానులను . ఈ దాండియా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ భవాని నవరాత్రి ఉత్సవ సమితి వారికి మైమరిపించారు. ఈ సందర్భంగా ప్రీతి రెడ్డి గారు మాట్లాడుతూ ఈ గురుకుల కళాశాల మైదానం లో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన దాండియా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని. శ్రీ భవాని నవరాత్రి ఉత్సవ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం గోల్డెన్ యూత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి గారు ఘట్కేసర్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ గారు. మాజీ వార్డ్ సభ్యురాలు దేవరకొండ పద్మ రాజా చారి గారు. నాయకులు పల్లె విజయ్ గౌడ్ గారు వెంకటేశ్వర్లు చారి గారు నజీర్ గారు ఎంఏ ఖలీల్ గారు. బానుక నవీన్ గారు. బబ్బురి శ్రీనివాస్ గౌడ్ గారు. సారా మురళి గౌడ్ గారు. శ్రీ భవాని నవరాత్రి ఉత్సవ సమితి నిర్వాహకులు విక్రం రెడ్డి గారు శివ ప్రదీప్ రెడ్డి గారు. గోల్డెన్ యూత్ నిర్వాహకులు రామాంజనేయులు ముదిరాజ్ గారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు ఎండి సిరాజ్. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. over
- #అన్నదాతలసాగునీటికష్టాలసమస్యనుపరిష్కరించడానికిముందుకువచ్చినకేంద్రమంత్రివర్యులు Bandi Sanjay Kumar అన్న గారు.. కరీంనగర్ రూరల్ మండలంలోని ఎస్సారెస్పీ డి -94 కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక రైతులు మంగళవారం రోజున కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నను కలిసి సమస్యను దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఆయన స్పందించారు. డి -94 కాలువకు సంబంధించిన పూర్తి వివరాలను బండి సంజయ్ అన్న తెలుసుకొని, ఆయకట్టు రైతులకు నీటిని అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని బిజెపి శ్రేణులకు సూచించారు. అందులో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్ అన్న సొంత ఖర్చులతో కాల్వలో పేరుకుపోయిన చెత్తాచెదారం, చెట్లను తొలగించే పనులను బిజెపి నేతలు కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి Srinivas Thallapally కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు సోదరుడు Madishetti Santhosh Kumar, తమ్ముడు ShivaRaj Padam , అనుముల మహేందర్ ప్రారంభించారు. బిజెపి నేతలు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడిశెట్టి సంతోష్ , పాదం శివరాజులు మాట్లాడుతూ కొత్తపళ్లి మండలం మల్కాపూర్ నుంచి వచ్చే డి -94 కాలువ రేకుర్తి, సీతారాంపూర్, ఆరేపల్లి, తీగల గుట్టపల్లి మీదుగా , రూరల్ మండల పరిధిలోని 5వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టుకు సాగునీరు అందిస్తుందన్నారు. అయితే అనేక ప్రాంతాల నుంచి మురికి మీరు వచ్చి కాలువల్లో చేరి చెత్త చెదారంతో నిండిపోయే పరిస్థితి వచ్చిందని, పైగా కాలువల్లో అనేక రకాల పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగిపోవడంతో రైతులకుసాగు నీరు అందలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా మురికి నీరు వల్ల కొంతమంది రైతుల పంటలు దెబ్బతింటున్నాయని, మరికొందరికి సాగునీరు అందడం లేదని ఇరిగేషన్ అధికారులకు, కరీంనగర్ నగరపాలక సంస్థల అధికారులకు రైతులు మొరపెట్టుకున్న సమస్యను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. అందుకే కేంద్రమంత్రి బండి సంజయ్ అన్న దృష్టికి రైతుల సాగునీటి సమస్యను తీసుకువెళ్లడం జరిగిందని, దీనికి ఆయన సానుకూలంగా స్పందించి స్వంత ఖర్చులతో కాలువను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అన్నదాతల నీటి కష్టాల సమస్య పరిష్కారం కోసం చొరవ చూపిన బండి సంజయ్ అన్న స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలియజేసారని వారు ఈ సందర్భంగా చెప్పారు. బిజెపి నాయకులు మరియు రైతులు పెంటల, నారాయణ,మెండే కనకయ్య,పెంటల నాంపెల్లి, యుగంధర్ రెడ్డి, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.1
- durgabhavani_youth_dvkroad1
- Pre birthday's in black and chocolate cake shouts elegance 🖤🌚☄️ #birthdaycelebration #birthday #pinterestinspiredoutfit Binge&Beats - Best In Town private party theatres in Nalgonda to plan Birthdays, Anniversaries, Bride to be, surprise parties,cricket live streaming, date night etc.Plan the best surprise party for your loved ones now at bingeandbeats Nalgonda Affordable prices,unmatched quality:Experience top notch entertainment,mouthwatering treats,breathtaking decor Immerse in Luxury: 2 Premium Private Mini Theatres, Dolby Atmos 7.1, Motorised recliners Fog entry 🌷Special entry are also Available Book your slot today!Celebrate special moments extra large! For queries contact :9988188134 Location📍:Baas villa,Nilagiri colony,DVK road , Telangana 50800110
- Post by Ramesh Dharamsoth1
- Post by B Sunitha1
- Congratulations sir | RIDE SAFE 🔥 FOLLOW dmlr_engineers1
- నల్గొండ జిల్లాలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పెద్దవూర మండలం ఉట్లపల్లిలో ఆరో రోజైన నిజ ఆశ్వయుజ సుద్ధ షష్ఠి (మంగళవారం) అమ్మవారు శ్రీమహాలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకంతో భక్తులు పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు రేపు మూల నక్షత్రంలో సరస్వతీ దేవిగా అమ్మవారు అనుగ్రహిస్తారు1
- 🙏Please Share,1