Shuru
Apke Nagar Ki App…
🙏Please Share,
Thirupathi kuruma
🙏Please Share,
More news from Nalgonda and nearby areas
- నల్గొండ జిల్లాలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పెద్దవూర మండలం ఉట్లపల్లిలో ఆరో రోజైన నిజ ఆశ్వయుజ సుద్ధ షష్ఠి (మంగళవారం) అమ్మవారు శ్రీమహాలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకంతో భక్తులు పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు రేపు మూల నక్షత్రంలో సరస్వతీ దేవిగా అమ్మవారు అనుగ్రహిస్తారు1
- Post by Rajender Sharma1
- #అన్నదాతలసాగునీటికష్టాలసమస్యనుపరిష్కరించడానికిముందుకువచ్చినకేంద్రమంత్రివర్యులు Bandi Sanjay Kumar అన్న గారు.. కరీంనగర్ రూరల్ మండలంలోని ఎస్సారెస్పీ డి -94 కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక రైతులు మంగళవారం రోజున కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నను కలిసి సమస్యను దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఆయన స్పందించారు. డి -94 కాలువకు సంబంధించిన పూర్తి వివరాలను బండి సంజయ్ అన్న తెలుసుకొని, ఆయకట్టు రైతులకు నీటిని అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని బిజెపి శ్రేణులకు సూచించారు. అందులో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్ అన్న సొంత ఖర్చులతో కాల్వలో పేరుకుపోయిన చెత్తాచెదారం, చెట్లను తొలగించే పనులను బిజెపి నేతలు కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి Srinivas Thallapally కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు సోదరుడు Madishetti Santhosh Kumar, తమ్ముడు ShivaRaj Padam , అనుముల మహేందర్ ప్రారంభించారు. బిజెపి నేతలు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడిశెట్టి సంతోష్ , పాదం శివరాజులు మాట్లాడుతూ కొత్తపళ్లి మండలం మల్కాపూర్ నుంచి వచ్చే డి -94 కాలువ రేకుర్తి, సీతారాంపూర్, ఆరేపల్లి, తీగల గుట్టపల్లి మీదుగా , రూరల్ మండల పరిధిలోని 5వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టుకు సాగునీరు అందిస్తుందన్నారు. అయితే అనేక ప్రాంతాల నుంచి మురికి మీరు వచ్చి కాలువల్లో చేరి చెత్త చెదారంతో నిండిపోయే పరిస్థితి వచ్చిందని, పైగా కాలువల్లో అనేక రకాల పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగిపోవడంతో రైతులకుసాగు నీరు అందలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా మురికి నీరు వల్ల కొంతమంది రైతుల పంటలు దెబ్బతింటున్నాయని, మరికొందరికి సాగునీరు అందడం లేదని ఇరిగేషన్ అధికారులకు, కరీంనగర్ నగరపాలక సంస్థల అధికారులకు రైతులు మొరపెట్టుకున్న సమస్యను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. అందుకే కేంద్రమంత్రి బండి సంజయ్ అన్న దృష్టికి రైతుల సాగునీటి సమస్యను తీసుకువెళ్లడం జరిగిందని, దీనికి ఆయన సానుకూలంగా స్పందించి స్వంత ఖర్చులతో కాలువను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అన్నదాతల నీటి కష్టాల సమస్య పరిష్కారం కోసం చొరవ చూపిన బండి సంజయ్ అన్న స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలియజేసారని వారు ఈ సందర్భంగా చెప్పారు. బిజెపి నాయకులు మరియు రైతులు పెంటల, నారాయణ,మెండే కనకయ్య,పెంటల నాంపెల్లి, యుగంధర్ రెడ్డి, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.1
- బత్తుల లక్ష్మా రెడ్డి Bathula Laxma Reddy సిద్దు యువసేన మిర్యాలగూడ1
- When God stands up for us then who can actually stand against … 😍😍1
- If our God is for us then who could ever stop us …1
- Thank you Lord for calling Your people and Your crowd to participate in this one day youth retreat1
- మా బాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు.1
- Post by Vimlesh Ravi1