Shuru
Apke Nagar Ki App…
మా బాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు.
Mohammad Farooque
మా బాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు.
More news from Miryalaguda and nearby areas
- బత్తుల లక్ష్మా రెడ్డి Bathula Laxma Reddy సిద్దు యువసేన మిర్యాలగూడ1
- మా బాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు.1
- పరిశ్రమల రసాయనాలు వల్ల మూసీ నీటి కాలుష్యం అయింది? అక్కడ నీరు తగలి అంటేనే బయం వేస్తుంది సూర్యాపేట ప్రజలు. తగలేకపోతున్న మూసీ నీరు .1
- మేము కట్టిన ప్రాజెక్టులతో నీళ్లివ్వడం చేత కావట్లే.. కరెంట్ ఇవ్వడం చేత కావట్లే, మంచి నీళ్లు ఇవ్వడం చేత కావట్లే. కానీ లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాడంట! - మాజీ మంత్రి, సూర్యాపేట హ్యాట్రిక్ ఎమ్మెల్యే Jagadish Reddy Guntakandla1
- సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గం:1
- #అన్నదాతలసాగునీటికష్టాలసమస్యనుపరిష్కరించడానికిముందుకువచ్చినకేంద్రమంత్రివర్యులు Bandi Sanjay Kumar అన్న గారు.. కరీంనగర్ రూరల్ మండలంలోని ఎస్సారెస్పీ డి -94 కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక రైతులు మంగళవారం రోజున కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నను కలిసి సమస్యను దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఆయన స్పందించారు. డి -94 కాలువకు సంబంధించిన పూర్తి వివరాలను బండి సంజయ్ అన్న తెలుసుకొని, ఆయకట్టు రైతులకు నీటిని అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని బిజెపి శ్రేణులకు సూచించారు. అందులో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్ అన్న సొంత ఖర్చులతో కాల్వలో పేరుకుపోయిన చెత్తాచెదారం, చెట్లను తొలగించే పనులను బిజెపి నేతలు కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి Srinivas Thallapally కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు సోదరుడు Madishetti Santhosh Kumar, తమ్ముడు ShivaRaj Padam , అనుముల మహేందర్ ప్రారంభించారు. బిజెపి నేతలు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడిశెట్టి సంతోష్ , పాదం శివరాజులు మాట్లాడుతూ కొత్తపళ్లి మండలం మల్కాపూర్ నుంచి వచ్చే డి -94 కాలువ రేకుర్తి, సీతారాంపూర్, ఆరేపల్లి, తీగల గుట్టపల్లి మీదుగా , రూరల్ మండల పరిధిలోని 5వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టుకు సాగునీరు అందిస్తుందన్నారు. అయితే అనేక ప్రాంతాల నుంచి మురికి మీరు వచ్చి కాలువల్లో చేరి చెత్త చెదారంతో నిండిపోయే పరిస్థితి వచ్చిందని, పైగా కాలువల్లో అనేక రకాల పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగిపోవడంతో రైతులకుసాగు నీరు అందలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా మురికి నీరు వల్ల కొంతమంది రైతుల పంటలు దెబ్బతింటున్నాయని, మరికొందరికి సాగునీరు అందడం లేదని ఇరిగేషన్ అధికారులకు, కరీంనగర్ నగరపాలక సంస్థల అధికారులకు రైతులు మొరపెట్టుకున్న సమస్యను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. అందుకే కేంద్రమంత్రి బండి సంజయ్ అన్న దృష్టికి రైతుల సాగునీటి సమస్యను తీసుకువెళ్లడం జరిగిందని, దీనికి ఆయన సానుకూలంగా స్పందించి స్వంత ఖర్చులతో కాలువను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అన్నదాతల నీటి కష్టాల సమస్య పరిష్కారం కోసం చొరవ చూపిన బండి సంజయ్ అన్న స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలియజేసారని వారు ఈ సందర్భంగా చెప్పారు. బిజెపి నాయకులు మరియు రైతులు పెంటల, నారాయణ,మెండే కనకయ్య,పెంటల నాంపెల్లి, యుగంధర్ రెడ్డి, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.1
- #AdminPost జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పై నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన పాట ఇప్పుడు అన్ని మాధ్యమాలలో అందుబాటులో ఉంది.1
- The CLUE TODAY News//*భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నల్గొండ జిల్లా ఇంచార్జ్ గా కుర్ర గోపి యాదవ్ నియామకం నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్* భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నల్గొండ జిల్లా ఇంచార్జ్ గా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కుర్ర గోపి యాదవ్ నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మంగళవారం కుర్ర గోపి యాదవ్ నియామక ఉత్తర్వులను జారీ చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అతి చిన్న వయస్సులో వికలాంగుల హక్కుల కై అనేక పోరాటాలు చేసిన కుర్ర గోపి యాదవ్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుని స్థాయి నుంచి సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా నేడు ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లా ఇంచార్జ్ గా నియమితులవడం శుభపరిణామం అని కుర్ర గోపి యాదవ్ సేవలను రాష్ట్ర కమిటీ గుర్తించి త్వరలో మరింత ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తామని వికలాంగుల జాతి హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో కుర్ర గోపి యాదవ్ పాత్ర కీలకమైనదని త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున నిర్వహించబోయే నిరసన కార్యక్రమంలోనూ కుర్ర గోపి యాదవ్ ప్రముఖ భూమిక పోషించే విధంగా ఆయనకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు1