Shuru
Apke Nagar Ki App…
మాగ్రామంలో కబ్జాలకు పాల్పడినా, అడుగు పెట్టినా ఊరుకోం 🔥: టీడీపీ గ్రామ అధ్యక్షులు వార్ణింగ్
SN MEDIA
మాగ్రామంలో కబ్జాలకు పాల్పడినా, అడుగు పెట్టినా ఊరుకోం 🔥: టీడీపీ గ్రామ అధ్యక్షులు వార్ణింగ్
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తనకల్లు మండల పరిధిలోని హత్య కేసు కు సంబంధించిన నేరస్తులను కాలినడకన సబ్ జైలుకు తరలించారు. తనకల్లు మండల పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట జరిగిన హత్యకు సంబంధించిన హంతకులను రిమాండ్ విధించడంతో స్థానిక పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్ నుండి సబ్ జైలుకు నడిపించుకుంటూ రిమాండ్ కు పంపించారు. డీఎస్పీ శివ నారాయణస్వామి గ్రామీణ సర్కిల్ సిఐ నాగేంద్ర పాల్గొన్నారు.1
- చంద్రగిరిలో జవాన్ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా లంచం అడుగుతున్న టీడీపీ నేతలు #STV9: రూ.2 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే ఇల్లు కట్టుకోనివ్వమని స్థానిక టీడీపీ నేత బాలాజీ వార్నింగ్ #chandhragi1
- చిత్తూరు... సెంటర్... పలమనేరు ... బైరెడ్డిపల్లి మండలo బైరెడ్డిపల్లి లో ముగ్గురు గంజాయి విక్రేతలు అరెస్ట్ ... 16 కేజీల గంజాయి స్వాధీనం ... నాయుడుపేట to పలమనేర్ కు గంజాయి సప్లై చేసిన స్మగ్లర్ ... స్మగ్లర్ నుండి ఇతర మండలాల విక్రయదారులకు చేరుకుంటున్న గంజాయి ... ప్రధాన స్మగ్లర్లు పట్టుకుని ఊచలు లెక్క పెట్టిస్తాం అంటున్న పోలీసులు ... వినియోగదారులకు సైతం పోలీస్ కౌన్సిలింగ్ ఇస్తాం1
- ఆసుపత్రిలో తండ్రి ప్రేమను చూపించిన హృదయవిదారక వీడియో. అనారోగ్యంతో ఉన్న తన కూతురిని సంతోషంగా ఉంచేందుకు తండ్రి నవ్వుతూ, ఆమెతో మాట్లాడుతూ పక్కనే ఉండే దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.1
- Post by Bondhu Suresh1
- నాకు న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ సార్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పార్థసారథి నగర్కు చెందిన దివ్యాంగురాలు ఊర్మిళ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి వద్ద చీటీ వేశారు. చదువుల కోసం దాచుకున్న నగదును సదరు ఉపాధ్యాయుడు నెలల తరబడి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆమె వాపోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేశ్, సత్యకుమార్ యాదవ్ స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ ఆమె వీడియో విడుదల చేశారు.1
- కాసినయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన శ్రీదేవి గత 6 సంవత్సరాలుగా పక్షవాతనికి గురై మంచానికి పరిమితమైంది.భర్త చనిపోవడం తో ఆమె రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న మూలపల్లె టీచర్ చంద్రశేఖర్ ఆచారి ఆమె రూ.2లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి మానవత్వం చాటుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన ఆమె ఇంటికి రంగులు వేయించాడు. ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా ఆమె చిన్న కుమారుడు చదువు కోసం ఖర్చు చేస్తున్నాడు.2
- చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్.. కుప్పం కోర్టు లో బాంబు బెదిరింపు రావడంతో. పరుగులు పెట్టిన న్యాయవాదులు. కుప్పం ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చిన కలవర పెడుతోంది దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన యంత్రాంగం.. కోర్టు ప్రాంగణంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. కోర్టులో పెట్టారనే బెదిరింపుతో అక్కడ ఉన్న న్యాయవాదులు. ప్రజలు పరుగులు తీశారు. బాంబుస్కోడ్ తనిఖీలు చేపడుతున్నారు1