తేది. 29-07-2024 జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో భజన కళాకారుల కమిటీ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం లింగపాలెం మండలం మటం గూడెం లో సాయంత్రం ముసునూరు మండలం చక్కపల్లి లో ఇంటింటికి ధర్మ ప్రచారం కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నుండి సంఘం జాతీయ అధ్యక్షులు పులిమామిడి యాదగిరి గారు హాజరయ్యారు. అలాగే జిల్లా అధ్యక్షుడు కృష్ణ,గారు కార్యదర్శి చింత సుబ్బారావు గారు, లింగాపాలెం మండల అధ్యక్షురాలు వెంకటజాన్సి రాణి గారు, ఈశ్వర్ రావు గారు ముసునూరు మండల అధ్యక్షురాలు రమాప్రభ గారు, వెంకట రాధాక్రిష్ణ గారు, ద్వారక తిరుమల మండల అధ్యక్షులు అప్పారావు గారు, నల్లజర్ల మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారు జీలుగుమిల్లి మండలం అధ్యక్షురాలు రాజకుమారి గారు, రెడ్డి గారు, దెందులూరు మండలం అధ్యక్షుడు హరిప్రసాద్ గారు, రమ్య మాధురి గారు, పెదవేగి మండలం అధ్యక్షురాలు దుర్గ గారు, కామవరపుకోట మండలం అధ్యక్షుడు కోటేశ్వర రావు గారు, T.నరసాపురం మండలం అధ్యక్షుడు ధర్మరాజు గారు, జంగారెడ్డి గూడెం మండలం అధ్యక్షుడు కురవ వెంకటేశ్వర్లు గారు మరియు భజన బృండాలు పాల్గొన్నారు.
తేది. 29-07-2024 జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో భజన కళాకారుల కమిటీ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం లింగపాలెం మండలం మటం గూడెం లో సాయంత్రం ముసునూరు మండలం చక్కపల్లి లో ఇంటింటికి ధర్మ ప్రచారం కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నుండి సంఘం జాతీయ అధ్యక్షులు పులిమామిడి యాదగిరి గారు హాజరయ్యారు. అలాగే జిల్లా అధ్యక్షుడు కృష్ణ,గారు కార్యదర్శి చింత సుబ్బారావు గారు, లింగాపాలెం మండల అధ్యక్షురాలు వెంకటజాన్సి రాణి గారు, ఈశ్వర్ రావు గారు ముసునూరు మండల అధ్యక్షురాలు రమాప్రభ గారు, వెంకట రాధాక్రిష్ణ గారు, ద్వారక తిరుమల మండల అధ్యక్షులు అప్పారావు గారు, నల్లజర్ల మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారు జీలుగుమిల్లి మండలం అధ్యక్షురాలు రాజకుమారి గారు, రెడ్డి గారు, దెందులూరు మండలం అధ్యక్షుడు హరిప్రసాద్ గారు, రమ్య మాధురి గారు, పెదవేగి మండలం అధ్యక్షురాలు దుర్గ గారు, కామవరపుకోట మండలం అధ్యక్షుడు కోటేశ్వర రావు గారు, T.నరసాపురం మండలం అధ్యక్షుడు ధర్మరాజు గారు, జంగారెడ్డి గూడెం మండలం అధ్యక్షుడు కురవ వెంకటేశ్వర్లు గారు మరియు భజన బృండాలు పాల్గొన్నారు.
- పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం వద్దిపర్రు వరద ముంపు గ్రామంలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు1
- పశ్చిమగోదావరి జిల్లా వర్షాలు చాలా బాగా కురుస్తున్నాయి కొన్ని చూడ్డానికి అందంగా కనిపిస్తున్నాయి1
- పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.1కొత్త బస్టాండ్ సమీపాన ఉన్న బ్రహ్మసూత్ర శివయ్యకు తొలి హారతి🙏🏻🙏🏻🙏🏻1
- పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు లో విద్యుత్ ట్రాన్స్ఫర్ ఒక్కసారిగా పెలడంతో మంటలు చెలరేగాయి.1
- తేది. 29-07-2024 జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో భజన కళాకారుల కమిటీ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం లింగపాలెం మండలం మటం గూడెం లో సాయంత్రం ముసునూరు మండలం చక్కపల్లి లో ఇంటింటికి ధర్మ ప్రచారం కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నుండి సంఘం జాతీయ అధ్యక్షులు పులిమామిడి యాదగిరి గారు హాజరయ్యారు. అలాగే జిల్లా అధ్యక్షుడు కృష్ణ,గారు కార్యదర్శి చింత సుబ్బారావు గారు, లింగాపాలెం మండల అధ్యక్షురాలు వెంకటజాన్సి రాణి గారు, ఈశ్వర్ రావు గారు ముసునూరు మండల అధ్యక్షురాలు రమాప్రభ గారు, వెంకట రాధాక్రిష్ణ గారు, ద్వారక తిరుమల మండల అధ్యక్షులు అప్పారావు గారు, నల్లజర్ల మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారు జీలుగుమిల్లి మండలం అధ్యక్షురాలు రాజకుమారి గారు, రెడ్డి గారు, దెందులూరు మండలం అధ్యక్షుడు హరిప్రసాద్ గారు, రమ్య మాధురి గారు, పెదవేగి మండలం అధ్యక్షురాలు దుర్గ గారు, కామవరపుకోట మండలం అధ్యక్షుడు కోటేశ్వర రావు గారు, T.నరసాపురం మండలం అధ్యక్షుడు ధర్మరాజు గారు, జంగారెడ్డి గూడెం మండలం అధ్యక్షుడు కురవ వెంకటేశ్వర్లు గారు మరియు భజన బృండాలు పాల్గొన్నారు.1
- ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎర్రకాలువ వరద ముంపుకు గురియైనా తాళ్లపాలెం, కంసాలిపాలెం, రావిమెట్ల తదితర గ్రామాల్లో బాధిత రైతుల కుటుంబాలను నిడదవోలు నియోజకవర్గ నాయకులు శ్రీ కస్తూరి సత్యప్రసాద్ (నాని) గారు పూర్తిగా నష్టపోయిన కవులు రైతులకు & సన్నకారు రైతులకు అండగా నిలబడి ఒక్కొక్క రైతుకు 5000 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చేసారు.1
- కంచెర్ల రాజా తాడేపల్లిగూడెం పట్టణ ఉపాధ్యక్షులు బీజేపీ యువజన విభాగం 🔥1
- జి మామిడాడ నుండి బుట్టాయిగూడెం , తాడేపల్లిగూడెం వెళుతున్నా చేప పిల్లలు 90000313171