ఏలుకుంట్ల గ్రామంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు* *కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు* **ధర్మవరం తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ధర్మవరం మండలం ఏలుకుంట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఒకచోట చేరి కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కొనియాడారు. "నవ్యాంధ్ర నిర్మాతగా, ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన చంద్రబాబు గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి మరిన్ని సేవలందించాలని" వారు ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయన అడుగుజాడల్లో తామంతా నడుస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు ఏగినాటి రమణ, మోపూరి రామ్మోహన్, తిరువీధుల రామకృష్ణ, పురుషోత్తం, జయచంద్ర, భాస్కర్, వాల్మీకి అదేప్ప, చిన్న పుల్లప్ప, చాంద్ బాషా, మస్తాన్, అంకె కేశప్ప, రామకృష్ణ, దిలీప్,అంకె రాజు , సత్యమయ్య యాదవ్ మరియు గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఏలుకుంట్ల గ్రామంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు* *కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు* **ధర్మవరం తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ధర్మవరం మండలం ఏలుకుంట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆదేశాల
మేరకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఒకచోట చేరి కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కొనియాడారు. "నవ్యాంధ్ర నిర్మాతగా, ఐటీ రంగంలో
రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన చంద్రబాబు గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి మరిన్ని సేవలందించాలని" వారు ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయన అడుగుజాడల్లో తామంతా నడుస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య
నేతలు ఏగినాటి రమణ, మోపూరి రామ్మోహన్, తిరువీధుల రామకృష్ణ, పురుషోత్తం, జయచంద్ర, భాస్కర్, వాల్మీకి అదేప్ప, చిన్న పుల్లప్ప, చాంద్ బాషా, మస్తాన్, అంకె కేశప్ప, రామకృష్ణ, దిలీప్,అంకె రాజు , సత్యమయ్య యాదవ్ మరియు గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
- బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.1
- పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ "నారా చంద్రబాబునాయుడు" గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమం లో పుంగనూరు మండలం అధ్యక్షులు మాధవరెడ్డి, సీవీ రెడ్డి ,దేశదీ ప్రకాష్, కృష్ణంరాజు,శ్రీకాంత్,సెమీపతి, ఇబ్రహీం, కవిత , నాసిర్, షామీర్,రాజు, noor, సద్దాం,పోలీస్ గిరి,బులెట్ పవన్ ,ధర్మ, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఎమ్మిగనూరు పట్టణంలో భారీ చోరీ కలకలం రేపింది1
- Hi1
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని 3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.1
- Post by Doddagalla Munirathinam1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు1
- బద్వేలు :మున్సిపాలిటీ సీనియర్ లీడర్ జివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బద్వేలుఆర్డీవో చంద్రమోహన్, డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి .వందలాది మంది కార్యకర్తలతో కోలాహలంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.1
- అన్నా క్యాంటీన్కు లక్ష రూపాయల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే1