పిఠాపురం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఉగాది మహాసభ పిఠాపురం: స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఈ నెల 19న (గురువారం) ఉగాది మహాసభ వైభవంగా జరగనుందని పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షతన జరిగే ఈ సభలో జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆస్థాన కళాకారులచే సంగీత విభావరి, తాత్విక బాల వికాస్ సభ్యుల ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయన్నారు. ప్రముఖ అష్టావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు నూతన సంవత్సర పంచాంగ శ్రవణం చేస్తారని తెలిపారు . సుమారు 5 వేల మంది భక్తులు హాజరయ్యే ఈ సభలో అందరికీ ఉగాది పచ్చడి పంపిణీతో పాటు ఉచిత భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలియజేశారు . ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి గల వారికి స్వామి వారు 'మహా మంత్రోపదేశం' చేస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తులందరూ ఈ సభలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
పిఠాపురం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఉగాది మహాసభ పిఠాపురం: స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఈ నెల 19న (గురువారం) ఉగాది మహాసభ వైభవంగా జరగనుందని పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షతన జరిగే ఈ సభలో జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆస్థాన కళాకారులచే సంగీత విభావరి, తాత్విక బాల వికాస్ సభ్యుల ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయన్నారు. ప్రముఖ అష్టావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు నూతన సంవత్సర పంచాంగ శ్రవణం చేస్తారని తెలిపారు . సుమారు 5 వేల మంది భక్తులు హాజరయ్యే ఈ సభలో అందరికీ ఉగాది పచ్చడి పంపిణీతో పాటు ఉచిత భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలియజేశారు . ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి గల వారికి స్వామి వారు 'మహా మంత్రోపదేశం' చేస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తులందరూ ఈ సభలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
- 🙏😭1
- రాయవరంలో ఘనంగా 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవం పిఠాపురం: రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించినప్పుడే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (జెడి) ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్వహించిన 'మంచి వ్యవసాయ పద్ధతులు' మరియు 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడి ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పంట కోతలకు ముందే పొలంలో నవధాన్యాలు లేదా పి.ఎం.డి.ఎస్ విత్తనాలు చల్లడం వల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు. రాయవరంలో ఇప్పటికే 100 ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, హార్వెస్టర్ల ద్వారా కోత కోసే సమయంలో బ్లోయర్ వాడటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి రైతులకు మంచి ధర లభిస్తుందని సూచించారు. 14 వారాల పొలంబడి శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను రైతులు ఈ సందర్భంగా వివరించారు. సహజ కషాయాల వాడకంతో ఎకరానికి రూ.10,000 పెట్టుబడి తగ్గిందని రైతు కర్నీడి జగ్గారావు తెలిపారు. జీవామృతం,పి.ఎం.డి.ఎస్ పద్ధతుల వల్ల పంట బలంగా ఉండి తుపానులకు కూడా పడిపోలేదని రైతు పెదపూడి విష్ణు చక్రం వివరించారు. జిల్లేడు కషాయం,మట్టి ద్రావణం వంటి పద్ధతులతో దెబ్బతిన్న పంటను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చి మంచి దిగుబడి సాధించానని కౌలు రైతు మాదేపల్లి సీతారాములు గర్వంగా చెప్పారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ స్వాతి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రాయవరం గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఏవో గంగాధర్ 14 వారాల పొలంబడి ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- Post by Ippili tulasi1
- ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు1
- గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.1
- 14 ఏప్రిల్ 2026: శివకోడు... డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా... జైభీమ్.జయహోఅంభేథ్కర్....1
- Post by Rai Narendra1
- 🙏😭1