సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన న్యాయవాది భీంరావ్ నాయక్(హైదరాబాద్ జిల్లా, ఓయూ ) దేశ చరిత్రలో న్యాయవాదుల కోసం అసెంబ్లీలో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టి రక్షణ కల్పించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి ది ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పుడు వరకు ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ ఉండాలని చెప్పి ఆలోచన చేసి వాళ్లకు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతేకాకుండా న్యాయవాధులకు ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇంకా జూనియర్లకు స్కాలర్షిప్లు మరియు 100 కోట్లలో డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా కేటాయించి న్యాయవాదులు మనోభావాలను పొందినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కుతుందని తెలియజేస్తున్నాం మరియు ఇప్పుడు వరకు వరకు ఏ రాష్ట్రంలో కూడా న్యాయవాదుల పక్షాన ఆలోచన చేయని విధంగా రేవంత్ రెడ్డి ఆలోచన చేసి కల్పించడం అనేది మహా గొప్ప వరంగా భావిస్తూన్నాము,ఢిల్లీలో సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదుల పైన దాడి జరిగిన గాని ఈ ఒక్క ప్రభుత్వం న్యాయవాదుల గురించి ఆలోచన చేయని పక్షంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయవాదుల పక్షాన ఆలోచన చేసి చట్టాన్ని తీసుకొచ్చి చరిత్రలోనే నిలవడం గొప్ప వరంగా భావిస్తూ ఉన్నాం. మరియు చట్టాలను అమలు చేయడంలో కూడా న్యాయవాదులు కృషి చేయాలని న్యాయవాదులను గౌరవప్రదంగా ఉండే విధంగా సమాజంలో గుర్తించేలా ఈ చట్ట ఉపయోగపడుతుందని భావిస్తున్నాం భీంరావు నాయక్ తెలియజేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన న్యాయవాది భీంరావ్ నాయక్(హైదరాబాద్ జిల్లా, ఓయూ ) దేశ చరిత్రలో న్యాయవాదుల కోసం అసెంబ్లీలో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టి రక్షణ కల్పించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి ది ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పుడు వరకు ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ ఉండాలని చెప్పి ఆలోచన చేసి వాళ్లకు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతేకాకుండా న్యాయవాధులకు ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇంకా జూనియర్లకు స్కాలర్షిప్లు మరియు 100 కోట్లలో డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా కేటాయించి న్యాయవాదులు మనోభావాలను పొందినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కుతుందని తెలియజేస్తున్నాం మరియు ఇప్పుడు వరకు వరకు ఏ రాష్ట్రంలో కూడా న్యాయవాదుల పక్షాన ఆలోచన చేయని విధంగా రేవంత్ రెడ్డి ఆలోచన చేసి కల్పించడం అనేది మహా గొప్ప వరంగా భావిస్తూన్నాము,ఢిల్లీలో సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదుల పైన దాడి జరిగిన గాని ఈ ఒక్క ప్రభుత్వం న్యాయవాదుల గురించి ఆలోచన చేయని పక్షంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయవాదుల పక్షాన ఆలోచన చేసి చట్టాన్ని తీసుకొచ్చి చరిత్రలోనే నిలవడం గొప్ప వరంగా భావిస్తూ ఉన్నాం. మరియు చట్టాలను అమలు చేయడంలో కూడా న్యాయవాదులు కృషి చేయాలని న్యాయవాదులను గౌరవప్రదంగా ఉండే విధంగా సమాజంలో గుర్తించేలా ఈ చట్ట ఉపయోగపడుతుందని భావిస్తున్నాం భీంరావు నాయక్ తెలియజేశారు.
- Post by Ali ammu1
- హనుమకొండలో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన! హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో బస్టాండ్ వద్ద టీజీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 31 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం గజ్వేల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి లక్ష్మీ నరసమ్మ దంపతులు వారి కుమారుడు సిద్ది నవీన్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, హనుమాన్ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు పెద్దలు సిద్ధి బిక్షపతి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ చేయడం జరిగిందని వారికి వారి కుటుంబానికి దేవదేవతల అనుగ్రహం ఉంటుందని ఆకాంక్షించారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య, సిద్ది రామచంద్రం,సిద్ది నవీన్,నేతి శ్రీనివాస్, కైలాస ప్రశాంత్,గందే యాదగిరి,సిరిపురం సత్యనారాయణ,కాశీనాథ్,శ్రీహరి,రమేష్ , గందే సంతోష్,తదితరులు పాల్గొన్నారు4
- ప్రజావాణిలో 50 అర్జీలు, నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య1
- జగిత్యాల ఎస్టీ హాస్టల్లో అమానుష ఘటన చీపురుతో విద్యార్థులను చితకబాదిన హాస్టల్లో కూరగాయలు కోసే వ్యక్తి శ్రీనివాస్ నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న శ్రీనివాస్ నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్న శ్రీనివాస్ విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని హాస్టల్ నిర్వాహకులు చిన్నారులని చూడకుండా చీపురుతో చితకబాదిన వైనం1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సాయి డెంటల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధిస్తున్న సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చేస్తున్న అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున డెంటల్ కళాశాల యజమాన్యానికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థుల పై ర్యాగింగ్ గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, వెంటనే పోలీసులు కళాశాల సిబ్బందితో విద్యార్థులతో అవేర్నెస్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్లు ఎక్కడ జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.1
- మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్న మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అధికారుల తీరును కౌన్సిలర్ ఆంజనేయులు విమర్శించారు ఈ సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ డి ఈ మహేష్ ఏఈ అధికారులుకౌషన్సిలర్లు తధితరులు పాల్గొన్నారు1
- తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్! చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్: మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.1