logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రేమ పేరుతో మోసగించి ఆదివాసి యువతని హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి : తుడుం దెబ్బ ఆత్రం సమ్మక్క కులోన్మాదహత్యపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలనీ తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ డిమాండ్. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతీ ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో మోసగించి హత్య చేసిన కెల్కారి జలపతి మరియు అతనికి సహకరించిన అతని కుటుంబ సభ్యులు,వ్యక్తులపై హత్య మరియు యస్సీ యస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని అదేవిధంగా,‌ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం దర్యాప్తు చేపట్టాలని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున, డిమాండ్ చేశారు. కెల్కారి జలపతి అనే వ్యక్తి గత నాలుగేళ్ల క్రితం ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో వివాహం చేసుకొని మోసం చేయడమే కాకుండా జలపతి ఆయన కుటుంబం సమ్మక్కపై దాడి చేసి ఇంటి నుండి గెంటివేశారు.ఈ ఏడాది మళ్ళీ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసగించినా కెల్కారి జలపతి ఆత్రం సమ్మక్కను గర్బవతి చేశాడు సమ్మక్క పెళ్లి చేసుకోమని అడగగా కుల వివక్షతతో హత్య చేశాడని పేర్కొన్నారు .ఈ కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాము. నిందితుడు కెల్కారి జలపతి అతని కుట్రలో ఉన్న కుటుంబ సభ్యులను తక్షణం అరెస్టు చేయాలి.బాధిత కుటుంబానికి ₹25 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని,ఆదివాసీ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక చట్టలు అమలు చేయాలనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నికి విజ్ఞపి చేశారు. ఈ కార్యక్రమంలో గోడం రేణుక ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు, ఉయిక ఇందిర ఆదివాసి మహిళా సంఘం జిల్లా ఉపధ్యక్షురాలు, ఆత్రం గణపతి, డివిజన్ అధ్యక్షులు సోయం లలితా మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు, వేడమ ముకుంద్ రావ్ మండల అధ్యక్షులు కొమర గోవిందరావు, పుష్నక్ నాగరావు, వెట్టి బొజ్జు, చక్రం సోము తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Sagaboina Paparao
Sagaboina Paparao
సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
2 hrs ago

ప్రేమ పేరుతో మోసగించి ఆదివాసి యువతని హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి : తుడుం దెబ్బ ఆత్రం సమ్మక్క కులోన్మాదహత్యపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలనీ తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ డిమాండ్. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతీ ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో మోసగించి హత్య చేసిన కెల్కారి జలపతి మరియు అతనికి సహకరించిన అతని కుటుంబ సభ్యులు,వ్యక్తులపై హత్య మరియు యస్సీ యస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని అదేవిధంగా,‌ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం దర్యాప్తు చేపట్టాలని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున, డిమాండ్ చేశారు. కెల్కారి జలపతి అనే వ్యక్తి గత నాలుగేళ్ల క్రితం ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో వివాహం చేసుకొని మోసం చేయడమే కాకుండా జలపతి ఆయన కుటుంబం సమ్మక్కపై దాడి చేసి ఇంటి నుండి గెంటివేశారు.ఈ ఏడాది మళ్ళీ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసగించినా కెల్కారి జలపతి ఆత్రం సమ్మక్కను గర్బవతి చేశాడు సమ్మక్క పెళ్లి చేసుకోమని అడగగా కుల వివక్షతతో హత్య చేశాడని పేర్కొన్నారు .ఈ కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాము. నిందితుడు కెల్కారి జలపతి అతని కుట్రలో ఉన్న కుటుంబ సభ్యులను తక్షణం అరెస్టు చేయాలి.బాధిత కుటుంబానికి ₹25 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని,ఆదివాసీ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక చట్టలు అమలు చేయాలనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నికి విజ్ఞపి చేశారు. ఈ కార్యక్రమంలో గోడం రేణుక ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు, ఉయిక ఇందిర ఆదివాసి మహిళా సంఘం జిల్లా ఉపధ్యక్షురాలు, ఆత్రం గణపతి, డివిజన్ అధ్యక్షులు సోయం లలితా మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు, వేడమ ముకుంద్ రావ్ మండల అధ్యక్షులు కొమర గోవిందరావు, పుష్నక్ నాగరావు, వెట్టి బొజ్జు, చక్రం సోము తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఆత్రం సమ్మక్క కులోన్మాదహత్యపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలనీ తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ డిమాండ్. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతీ ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో మోసగించి హత్య చేసిన కెల్కారి జలపతి మరియు అతనికి సహకరించిన అతని కుటుంబ సభ్యులు,వ్యక్తులపై హత్య మరియు యస్సీ యస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని అదేవిధంగా,‌ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం దర్యాప్తు చేపట్టాలని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున, డిమాండ్ చేశారు. కెల్కారి జలపతి అనే వ్యక్తి గత నాలుగేళ్ల క్రితం ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో వివాహం చేసుకొని మోసం చేయడమే కాకుండా జలపతి ఆయన కుటుంబం సమ్మక్కపై దాడి చేసి ఇంటి నుండి గెంటివేశారు.ఈ ఏడాది మళ్ళీ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసగించినా కెల్కారి జలపతి ఆత్రం సమ్మక్కను గర్బవతి చేశాడు సమ్మక్క పెళ్లి చేసుకోమని అడగగా కుల వివక్షతతో హత్య చేశాడని పేర్కొన్నారు .ఈ కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాము. నిందితుడు కెల్కారి జలపతి అతని కుట్రలో ఉన్న కుటుంబ సభ్యులను తక్షణం అరెస్టు చేయాలి.బాధిత కుటుంబానికి ₹25 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని,ఆదివాసీ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక చట్టలు అమలు చేయాలనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నికి విజ్ఞపి చేశారు. ఈ కార్యక్రమంలో గోడం రేణుక ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు, ఉయిక ఇందిర ఆదివాసి మహిళా సంఘం జిల్లా ఉపధ్యక్షురాలు, ఆత్రం గణపతి, డివిజన్ అధ్యక్షులు సోయం లలితా మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు, వేడమ ముకుంద్ రావ్ మండల అధ్యక్షులు కొమర గోవిందరావు, పుష్నక్ నాగరావు, వెట్టి బొజ్జు, చక్రం సోము తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆత్రం సమ్మక్క కులోన్మాదహత్యపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలనీ తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ డిమాండ్. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ 
పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతీ ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో మోసగించి హత్య చేసిన కెల్కారి జలపతి మరియు అతనికి సహకరించిన అతని కుటుంబ సభ్యులు,వ్యక్తులపై హత్య మరియు  యస్సీ యస్టీ అట్రాసిటీ  కేసులు  నమోదు చేయాలని అదేవిధంగా,‌ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం దర్యాప్తు చేపట్టాలని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున,  డిమాండ్ చేశారు.  కెల్కారి జలపతి అనే వ్యక్తి గత నాలుగేళ్ల క్రితం ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో  వివాహం చేసుకొని మోసం చేయడమే కాకుండా జలపతి ఆయన కుటుంబం సమ్మక్కపై దాడి చేసి ఇంటి నుండి గెంటివేశారు.ఈ ఏడాది మళ్ళీ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసగించినా కెల్కారి జలపతి ఆత్రం సమ్మక్కను గర్బవతి చేశాడు సమ్మక్క  పెళ్లి చేసుకోమని  అడగగా కుల వివక్షతతో హత్య చేశాడని పేర్కొన్నారు  .ఈ కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి  ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాము. నిందితుడు కెల్కారి జలపతి  అతని కుట్రలో ఉన్న కుటుంబ సభ్యులను తక్షణం అరెస్టు చేయాలి.బాధిత కుటుంబానికి ₹25 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని,ఆదివాసీ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక చట్టలు అమలు చేయాలనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నికి విజ్ఞపి చేశారు. ఈ కార్యక్రమంలో  గోడం రేణుక ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు, 
ఉయిక ఇందిర ఆదివాసి మహిళా సంఘం జిల్లా ఉపధ్యక్షురాలు, 
ఆత్రం గణపతి, డివిజన్ అధ్యక్షులు 
సోయం లలితా మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు, వేడమ ముకుంద్ రావ్ మండల అధ్యక్షులు కొమర గోవిందరావు, పుష్నక్  నాగరావు, వెట్టి బొజ్జు, చక్రం సోము తదితరులు పాల్గొన్నారు.
    user_Sagaboina Paparao
    Sagaboina Paparao
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • సోషల్ మీడియా క్రేజ్.. ప్రాణాల మీదకు తెస్తోంది! ​ రీల్స్ పిచ్చితో మృత్యువుతో చెలగాటం.. కదులుతున్న బస్సు కింద దూరి యువకుడి భయంకరమైన స్కేటింగ్ విన్యాసం! ​ నేటి తరుణంలో సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ప్రాణాలకు తెగిస్తోంది. క్షణకాలం ఆనందం కోసం.. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ మృత్యువుతో పోరాడుతున్నారు. తాజాగా ఒక యువకుడు కదులుతున్న బస్సు కింద నుంచి స్కేటింగ్ చేస్తూ అవతలి వైపుకు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ​వివరాల్లోకి వెళ్తే.. రహదారిపై ఒక బస్సు తన వేగంతో వెళ్తుండగా, వెనుక నుంచి స్కేటింగ్ చేస్తూ వచ్చిన ఒక యువకుడు అనూహ్యంగా బస్సు కిందకు దూరిపోయాడు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా లేదా బస్సు టైరు కింద పడినా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. కానీ, అదృష్టవశాత్తు ఆ యువకుడు క్షేమంగా బయటకు వచ్చాడు. ​చూడటానికి ఇది ఒక అద్భుతంలా అనిపించినా, ఇలాంటి చర్యలు ప్రాణాంతకమని ట్రాఫిక్ పోలీసులు మరియు సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి స్టంట్స్ చూసి చిన్నపిల్లలు, ఇతర యువకులు కూడా ప్రయత్నించే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ​ముఖ్య గమనిక: వీడియోలు వైరల్ కావొచ్చు కానీ, ప్రాణాలు పోతే తిరిగి రావు. సాహసాలకు, మూర్ఖత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని JTV9 News యువతకు విజ్ఞప్తి చేస్తోంది.
    1
    సోషల్ మీడియా క్రేజ్.. ప్రాణాల మీదకు తెస్తోంది!
​
రీల్స్ పిచ్చితో మృత్యువుతో చెలగాటం.. కదులుతున్న బస్సు కింద దూరి యువకుడి భయంకరమైన స్కేటింగ్ విన్యాసం!
​
నేటి తరుణంలో సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ప్రాణాలకు తెగిస్తోంది. క్షణకాలం ఆనందం కోసం.. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ మృత్యువుతో పోరాడుతున్నారు. తాజాగా ఒక యువకుడు కదులుతున్న బస్సు కింద నుంచి స్కేటింగ్ చేస్తూ అవతలి వైపుకు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
​వివరాల్లోకి వెళ్తే..
రహదారిపై ఒక బస్సు తన వేగంతో వెళ్తుండగా, వెనుక నుంచి స్కేటింగ్ చేస్తూ వచ్చిన ఒక యువకుడు అనూహ్యంగా బస్సు కిందకు దూరిపోయాడు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా లేదా బస్సు టైరు కింద పడినా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. కానీ, అదృష్టవశాత్తు ఆ యువకుడు క్షేమంగా బయటకు వచ్చాడు.
​చూడటానికి ఇది ఒక అద్భుతంలా అనిపించినా, ఇలాంటి చర్యలు ప్రాణాంతకమని ట్రాఫిక్ పోలీసులు మరియు సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి స్టంట్స్ చూసి చిన్నపిల్లలు, ఇతర యువకులు కూడా ప్రయత్నించే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
​ముఖ్య గమనిక:
వీడియోలు వైరల్ కావొచ్చు కానీ, ప్రాణాలు పోతే తిరిగి రావు. సాహసాలకు, మూర్ఖత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని JTV9 News యువతకు విజ్ఞప్తి చేస్తోంది.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
    1
    తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
    user_కిరణ్ కుమార్ జర్నలిస్ట్
    కిరణ్ కుమార్ జర్నలిస్ట్
    జర్నలిస్ట్ భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
  • తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాదాలయంలో గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో మంజీరా నది జలాలతో అభిషేకం పంచామృత అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గ్రహించారు పరాభవనామ ఉగాది సందర్భంగా అమ్మవారి వేపాకులు మామిడాకులతో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు పుష్పార్చన గావించారు అనంతరం నక్షత్ర హారతి ఇచ్చారు అనంతరం భక్తులకు దివ్యదర్శభాగ్యం కలిగించారు. ఆలయవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయసిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు. భక్తులకు తీర్థ వితరణగావించారు. కోరిక కోరికలు తీరనభక్తులు అమ్మవారికి ఓడిబియ్యం,
    1
    తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాదాలయంలో గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో మంజీరా నది జలాలతో అభిషేకం పంచామృత అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గ్రహించారు పరాభవనామ ఉగాది సందర్భంగా అమ్మవారి వేపాకులు మామిడాకులతో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు పుష్పార్చన గావించారు అనంతరం నక్షత్ర హారతి ఇచ్చారు అనంతరం భక్తులకు దివ్యదర్శభాగ్యం కలిగించారు. ఆలయవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయసిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు. భక్తులకు తీర్థ వితరణగావించారు. కోరిక కోరికలు తీరనభక్తులు అమ్మవారికి ఓడిబియ్యం,
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    14 hrs ago
  • కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం రాఘాయిపల్లి సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వకుర్తి నుండి హైదరాబాద్ వెళుతున్న బొలెరో వాహనాన్ని హైదరాబాద్ నుండి కల్వకుర్తి వైపు వస్తున్న మారుతి కారు ఎదురురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో మార్చాలకు చెందిన తలసాని గిరిధర్ రెడ్డి మృతి చెందాడు. మృతుడు సౌమ్యుడుగా గుర్తింపు ఉన్న బీజేపీ పార్టీ క్రియాశీలక నాయకుడు మృతి చెందడంతో మార్చాలా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న వెల్దoడ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం మృత దేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    1
    కల్వకుర్తి నియోజకవర్గం   వెల్దండ మండలం రాఘాయిపల్లి సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వకుర్తి నుండి హైదరాబాద్ వెళుతున్న బొలెరో వాహనాన్ని  హైదరాబాద్ నుండి కల్వకుర్తి వైపు వస్తున్న మారుతి కారు ఎదురురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో మార్చాలకు చెందిన తలసాని గిరిధర్ రెడ్డి మృతి చెందాడు. మృతుడు సౌమ్యుడుగా గుర్తింపు ఉన్న బీజేపీ పార్టీ క్రియాశీలక నాయకుడు మృతి చెందడంతో మార్చాలా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న వెల్దoడ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం మృత దేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    6 hrs ago
  • వికారాబాద్ జిల్లా నవాబు పెట్టు మండల పరిధిలోని గంగాడ, పూలపల్లి, అంతప్ప గూడ గేట్, పర్వేద గ్రామాలకు కరోనా తర్వాత బస్సు సౌకర్యం లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆయా గ్రామాల నూతన సర్పంచులు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ కు విన్నవించగా, ఆయన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి తెలపి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ గ్రామాలకు నూతన బస్సును ప్రారంభించినట్లు తెలిపారు. బస్సు సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఈ ప్రాంతంలో మరిన్ని సర్వీసులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రజల ఇష్టం మేరకు ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
    1
    వికారాబాద్ జిల్లా నవాబు పెట్టు మండల పరిధిలోని గంగాడ, పూలపల్లి, అంతప్ప గూడ  గేట్, పర్వేద గ్రామాలకు కరోనా తర్వాత బస్సు సౌకర్యం లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆయా గ్రామాల నూతన సర్పంచులు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ కు విన్నవించగా, ఆయన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి తెలపి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ గ్రామాలకు నూతన బస్సును ప్రారంభించినట్లు తెలిపారు. బస్సు సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఈ ప్రాంతంలో మరిన్ని సర్వీసులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రజల ఇష్టం మేరకు ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    తాండూర్, వికారాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పండుగ సందర్భంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరెడ్డి, కార్యదర్శిగా గుర్జాల్ స్వామిని ఎంపిక చేశారు. నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి సేవిస్తూ సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పండుగ సందర్భంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరెడ్డి, కార్యదర్శిగా గుర్జాల్ స్వామిని ఎంపిక చేశారు. నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి సేవిస్తూ సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • WISHING YOU PROSPERITY, JOY & సక్సెస్ మీకూ మీ కుటుంబ సభ్యులకూ ఉగాది శుభాకాంక్షలు
    1
    WISHING YOU PROSPERITY, JOY & సక్సెస్ మీకూ మీ కుటుంబ సభ్యులకూ ఉగాది  శుభాకాంక్షలు
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.