*వరద ఉధృత ప్రాంతాలలో విశృత పర్యటన చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి* యానాం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఈ రోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే వరద ప్రభావిత ప్రాంతపైన రాజీవ్ బీచ్,మరియు టైడల్ లాక్ ఏరియాలో సంబందించిన అధికారులతో ఆయన పర్యటించారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి ప్రమాదం లేదని ప్రజలు ఎవరు కూడా అధర్య పడద్దని, తను ఎప్పటికప్పుడు అధికారులలో సహాయక చర్యలు తీసుకోవాలని అదేశించండం జరిగిందని . రాబోయే రోజుల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇప్పటినుండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ముంపు గ్రామాలులో ప్రజలు విష జ్వరాలు బారిన పడకుండా బ్లీచింగ్ చల్లించే విధంగా మరియు దోమలు నివారణ చర్యలు తీసుకోవాలి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని నెలలుగా రాజీవ్ బీచ్ ప్రాంతంలో పర్యాటకుల మరుగుదొడ్లు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలపడంతో తక్షణమే మరమత్తులు చేపట్టాలి అధికారులకు సూచించారు. ఈ పర్యటన భాగంగా ప్రజపనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చద్ర శేఖరన్, అసిస్టంట్ ఇంజినీర్ కాళ్ళ నాగరాజు , జె ఈ.జ్యోతి రాజు, మరియు పోలీస్ నిలయ అధికారి మురుగానందం, ప్రభాకర్. అదేవిధంగా గొల్లపల్లి కార్యకర్తలు, నాయకులు నక్కల సుబ్బన, పండు సిద్ధార్థ్ కుమార్,వాసిరెడ్డి సుబ్బారావు, బెజవాడ రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.
*వరద ఉధృత ప్రాంతాలలో విశృత పర్యటన చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి* యానాం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఈ రోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే వరద ప్రభావిత ప్రాంతపైన రాజీవ్ బీచ్,మరియు టైడల్ లాక్ ఏరియాలో సంబందించిన అధికారులతో ఆయన పర్యటించారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి ప్రమాదం లేదని ప్రజలు ఎవరు కూడా అధర్య పడద్దని, తను ఎప్పటికప్పుడు అధికారులలో సహాయక చర్యలు తీసుకోవాలని అదేశించండం జరిగిందని . రాబోయే రోజుల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇప్పటినుండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ముంపు గ్రామాలులో ప్రజలు విష జ్వరాలు బారిన పడకుండా బ్లీచింగ్ చల్లించే విధంగా మరియు దోమలు నివారణ చర్యలు తీసుకోవాలి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని నెలలుగా రాజీవ్ బీచ్ ప్రాంతంలో పర్యాటకుల మరుగుదొడ్లు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలపడంతో తక్షణమే మరమత్తులు చేపట్టాలి అధికారులకు సూచించారు. ఈ పర్యటన భాగంగా ప్రజపనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చద్ర శేఖరన్, అసిస్టంట్ ఇంజినీర్ కాళ్ళ నాగరాజు , జె ఈ.జ్యోతి రాజు, మరియు పోలీస్ నిలయ అధికారి మురుగానందం, ప్రభాకర్. అదేవిధంగా గొల్లపల్లి కార్యకర్తలు, నాయకులు నక్కల సుబ్బన, పండు సిద్ధార్థ్ కుమార్,వాసిరెడ్డి సుబ్బారావు, బెజవాడ రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.
- *వరద ఉధృత ప్రాంతాలలో విశృత పర్యటన చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి* యానాం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఈ రోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే వరద ప్రభావిత ప్రాంతపైన రాజీవ్ బీచ్,మరియు టైడల్ లాక్ ఏరియాలో సంబందించిన అధికారులతో ఆయన పర్యటించారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి ప్రమాదం లేదని ప్రజలు ఎవరు కూడా అధర్య పడద్దని, తను ఎప్పటికప్పుడు అధికారులలో సహాయక చర్యలు తీసుకోవాలని అదేశించండం జరిగిందని . రాబోయే రోజుల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇప్పటినుండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ముంపు గ్రామాలులో ప్రజలు విష జ్వరాలు బారిన పడకుండా బ్లీచింగ్ చల్లించే విధంగా మరియు దోమలు నివారణ చర్యలు తీసుకోవాలి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని నెలలుగా రాజీవ్ బీచ్ ప్రాంతంలో పర్యాటకుల మరుగుదొడ్లు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలపడంతో తక్షణమే మరమత్తులు చేపట్టాలి అధికారులకు సూచించారు. ఈ పర్యటన భాగంగా ప్రజపనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చద్ర శేఖరన్, అసిస్టంట్ ఇంజినీర్ కాళ్ళ నాగరాజు , జె ఈ.జ్యోతి రాజు, మరియు పోలీస్ నిలయ అధికారి మురుగానందం, ప్రభాకర్. అదేవిధంగా గొల్లపల్లి కార్యకర్తలు, నాయకులు నక్కల సుబ్బన, పండు సిద్ధార్థ్ కుమార్,వాసిరెడ్డి సుబ్బారావు, బెజవాడ రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.1
- ఈజీ అండ్ హెల్తీ స్నాక్స్ రెసిపీ (నడుమునొప్పి అలాంటి వాటికి దూరంగా ఉండి)1
- ఘోర ప్రమాదం 😭మహాదేవుడు మా అందునే ఉండి కాపాడాడు 🙏అందుకే వీడియోస్ చేయలేక పోయాము ❤️1
- మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఓనర్ కి అర్జెంటు ఉండి తక్కువ రేట్ కి ప్లాట్ అమ్ముతున్నారు || Plots For Sale1
- CM Chandrababu Comments on YCP Over Urban Developement | మేమే ఉండి ఉంటేనా ..!? | 10TV1
- SAYMYA UPMA ( సేమ్యా ఉప్మా) ఇలా చేస్తే పొడి పొడి గా ఉండి అందరు ఇష్టపడు తారు1
- ఇంట్లో ఉండి మీరు ఇంగ్లీష్ 📖మాట్లాడటం నేర్చుకొండి👍💁1
- నీవువెళ్లిన చోట్లనెల్ల నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవారిని నీ ముందర నిలువ1దినవృత్తాంతములు 17:81