logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సత్తుపల్లి పట్టణంలోని వేశ్య కాంతుల చెరువు ప్రాంతంలో ప్రభుత్వ భూముల సర్వే ప్రారంభమైంది. భూమి లేని పేదలకు ఇళ్ల స్థలాలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు స్పష్టం చేశారు. మంగళవారం వేశ్య కాంతుల చెరువు వద్ద ప్రభుత్వ భూమి సర్వే జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ స్వయంగా హాజరై అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూములను గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాగమయి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు మున్సిపల్ చైర్మన్ రిహన బేగం, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

22 hrs ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
22 hrs ago

సత్తుపల్లి పట్టణంలోని వేశ్య కాంతుల చెరువు ప్రాంతంలో ప్రభుత్వ భూముల సర్వే ప్రారంభమైంది. భూమి లేని పేదలకు ఇళ్ల స్థలాలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు స్పష్టం చేశారు. మంగళవారం వేశ్య కాంతుల చెరువు వద్ద ప్రభుత్వ భూమి సర్వే జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ స్వయంగా హాజరై అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూములను గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాగమయి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు మున్సిపల్ చైర్మన్ రిహన బేగం, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సత్తుపల్లి పట్టణంలోని వేశ్య కాంతుల చెరువు ప్రాంతంలో ప్రభుత్వ భూముల సర్వే ప్రారంభమైంది. భూమి లేని పేదలకు ఇళ్ల స్థలాలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు స్పష్టం చేశారు. మంగళవారం వేశ్య కాంతుల చెరువు వద్ద ప్రభుత్వ భూమి సర్వే జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ స్వయంగా హాజరై అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూములను గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాగమయి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు మున్సిపల్ చైర్మన్ రిహన బేగం, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    సత్తుపల్లి పట్టణంలోని వేశ్య కాంతుల చెరువు ప్రాంతంలో ప్రభుత్వ భూముల సర్వే ప్రారంభమైంది. భూమి లేని పేదలకు ఇళ్ల స్థలాలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు స్పష్టం చేశారు.

మంగళవారం వేశ్య కాంతుల చెరువు వద్ద ప్రభుత్వ భూమి సర్వే జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ స్వయంగా హాజరై అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూములను గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాగమయి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు మున్సిపల్ చైర్మన్ రిహన బేగం, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • బార్ ముందు కనిపించిన ఒక విచిత్ర దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉదయాన్నే తీసినట్లుగా ఉన్న ఈ వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని బార్ ముందు నిలబడి చేతులు, కాళ్లు, ముఖం కడుక్కుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తూ, ఇది ఒక ఫన్నీ మూమెంట్ లేదా ఆలోచింపజేసే ఘటన అనే చర్చకు దారితీస్తోంది. అయితే, ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించబడింది లేదా దీని వెనుక ఉన్న పూర్తి పరిస్థితులు ఏమిటనే విషయాలు స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. అయినప్పటికీ, ఈ దృశ్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ అవుతూ, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.
    1
    బార్ ముందు కనిపించిన ఒక విచిత్ర దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉదయాన్నే తీసినట్లుగా ఉన్న ఈ వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని బార్ ముందు నిలబడి చేతులు, కాళ్లు, ముఖం కడుక్కుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తూ, ఇది ఒక ఫన్నీ మూమెంట్ లేదా ఆలోచింపజేసే ఘటన అనే చర్చకు దారితీస్తోంది.

అయితే, ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించబడింది లేదా దీని వెనుక ఉన్న పూర్తి పరిస్థితులు ఏమిటనే విషయాలు స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. అయినప్పటికీ, ఈ దృశ్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ అవుతూ, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • బీహార్ అటవీ శాఖ మరియు వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా చేపట్టిన సంరక్షణ చర్యల కారణంగా గండక్ నదిలో అరుదైన 'ఘరియాల్' మొసళ్ల సంఖ్య 1000 మార్కును దాటింది. ఈ సీజన్‌లో నదిలోకి వదిలిన 31 ఘరియాల్ పిల్లలు తల్లి మొసలి తలపై ఎక్కి జలవిహారం చేస్తున్న అద్భుత దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంబల్ నది తర్వాత దేశంలోనే అత్యధిక ఘరియాల్స్ ఉన్న రెండో అతిపెద్ద ఆవాసంగా గండక్ నది గుర్తింపు పొందడం విశేషం.
    1
    బీహార్ అటవీ శాఖ మరియు వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా చేపట్టిన సంరక్షణ చర్యల కారణంగా గండక్ నదిలో అరుదైన 'ఘరియాల్' మొసళ్ల సంఖ్య 1000 మార్కును దాటింది. ఈ సీజన్‌లో నదిలోకి వదిలిన 31 ఘరియాల్ పిల్లలు తల్లి మొసలి తలపై ఎక్కి జలవిహారం చేస్తున్న అద్భుత దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంబల్ నది తర్వాత దేశంలోనే అత్యధిక ఘరియాల్స్ ఉన్న రెండో అతిపెద్ద ఆవాసంగా గండక్ నది గుర్తింపు పొందడం విశేషం.
    user_పామర్తి రవి కుమార్
    పామర్తి రవి కుమార్
    General Store నూజివీడు, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ఖమ్మంలో ఓ బాలికపై జరిగిన అమానుష దాడి ఘటనపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితురాలి తండ్రికి ఫోన్ చేసి పరామర్శించిన ఆయన, "ముందు పాపను కాపాడుకుందాం, నేనున్నా" అని భరోసా ఇచ్చారు. నిమ్స్ ఆసుపత్రిలో బాలికకు అత్యున్నత వైద్యం అందించాలని, అందుకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఘటనకు కారకుడైన నిందితుడిపై కఠిన చట్టాల కింద కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.
    1
    ఖమ్మంలో ఓ బాలికపై జరిగిన అమానుష దాడి ఘటనపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితురాలి తండ్రికి ఫోన్ చేసి పరామర్శించిన ఆయన, "ముందు పాపను కాపాడుకుందాం, నేనున్నా" అని భరోసా ఇచ్చారు. నిమ్స్ ఆసుపత్రిలో బాలికకు అత్యున్నత వైద్యం అందించాలని, అందుకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఘటనకు కారకుడైన నిందితుడిపై కఠిన చట్టాల కింద కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.
    user_Devalla Upendra
    Devalla Upendra
    Coffee shop తల్లాడ, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • మణుగూరు కోర్టులో వాయిదాకు హాజరయ్యేందుకు వెళ్లిన మద్దిశెట్టిపై కొల్లిపాక నరసరావు, వారి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిని ఎన్సీపీ పార్టీ తీవ్రంగా ఖండించింది.
    1
    మణుగూరు కోర్టులో వాయిదాకు హాజరయ్యేందుకు వెళ్లిన మద్దిశెట్టిపై కొల్లిపాక నరసరావు, వారి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిని ఎన్సీపీ పార్టీ తీవ్రంగా ఖండించింది.
    user_Shiva shankar Yld
    Shiva shankar Yld
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    15 hrs ago
  • తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన 'ప్రజా దర్బార్' విజయవంతం కావడమే నిదర్శనమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ జూలై 12 నాటికి పూర్తి కాబోతోందని వెల్లడించారు. పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్‌లుగా విభజించి, గత 25 నుండి 30 రోజులుగా 'ప్రజల వద్దకే ప్రభుత్వం' అనే నినాదంతో ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. సోమవారంతో ఈ కార్యక్రమం ఆఖరి విభాగం పూర్తైందని, ఈ దర్బార్‌ల ద్వారా తాను వ్యక్తిగతంగా దాదాపు 25 వేల మంది ప్రజలను కలిసి, వారి సమస్యలను స్వయంగా చూసి, విన్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రజా దర్బార్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి మొత్తం 24 వేల పైచిలుకు దరఖాస్తులు అందినట్లు మంత్రి తెలిపారు. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 11,000 అర్జీలు, ఆసరా పింఛన్ల కోసం 5,200 అర్జీలు వచ్చాయని వివరించారు. అలాగే గృహజ్యోతి పథకం దరఖాస్తులతో పాటు అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు వంటి స్థానిక సమస్యలపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున వినతులు సమర్పించారని ఆయన తెలియజేశారు. ప్రజా నమ్మకమే ఈ ప్రభుత్వ బలం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు.
    1
    తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన 'ప్రజా దర్బార్' విజయవంతం కావడమే నిదర్శనమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ జూలై 12 నాటికి పూర్తి కాబోతోందని వెల్లడించారు. పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్‌లుగా విభజించి, గత 25 నుండి 30 రోజులుగా 'ప్రజల వద్దకే ప్రభుత్వం' అనే నినాదంతో ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. సోమవారంతో ఈ కార్యక్రమం ఆఖరి విభాగం పూర్తైందని, ఈ దర్బార్‌ల ద్వారా తాను వ్యక్తిగతంగా దాదాపు 25 వేల మంది ప్రజలను కలిసి, వారి సమస్యలను స్వయంగా చూసి, విన్నానని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రజా దర్బార్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి మొత్తం 24 వేల పైచిలుకు దరఖాస్తులు అందినట్లు మంత్రి తెలిపారు. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 11,000 అర్జీలు, ఆసరా పింఛన్ల కోసం 5,200 అర్జీలు వచ్చాయని వివరించారు. అలాగే గృహజ్యోతి పథకం దరఖాస్తులతో పాటు అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు వంటి స్థానిక సమస్యలపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున వినతులు సమర్పించారని ఆయన తెలియజేశారు.

ప్రజా నమ్మకమే ఈ ప్రభుత్వ బలం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు.
    user_Fayaz
    Fayaz
    Photography Khammam Urban, Telangana•
    16 hrs ago
  • ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన బ్రాంచ్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ్ సహాయం రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, వేర్ హౌసెస్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తో పాటు అధికారులు, సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    1
    ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన బ్రాంచ్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ్ సహాయం రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, వేర్ హౌసెస్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తో పాటు అధికారులు, సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    user_AMSRAS
    AMSRAS
    నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • పర్యాటకుల సందడితో కళకళలాడే గోవాలో ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్న ఒక పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో దేశాన్ని కలచివేసే మహా విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 64 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తీవ్ర సముద్ర ప్రమాదం స్థానికులను, పర్యాటకులను, అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రాథమిక విచారణలో పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. అధిక లాభాల కోసం పడవ యజమాని భద్రతా నిబంధనలను పక్కనపెట్టి ఎక్కువ మందిని ఎక్కించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం యజమాని నిర్లక్ష్యమే కాకుండా, ప్రజల మితిమీరిన ఉత్సాహం, వినోదం కోసం అధిక సంఖ్యలో ఒకే పడవలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపడం, భద్రతా సూచనలను పట్టించుకోకపోవడం వంటివి ప్రమాద తీవ్రతను మరింత పెంచాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఘటన జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్, నౌకాదళం, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను వేగవంతం చేశాయి. సముద్ర అలలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, గల్లంతైన వారిని గుర్తించేందుకు నిరంతర శోధన కొనసాగుతోంది. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి; తమ కుటుంబ సభ్యుల కోసం ఎదురుచూస్తున్న బంధువుల ఆందోళన వర్ణనాతీతంగా మారింది. ఈ విషాదం ధన వ్యామోహంతో భద్రతను నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరమో, అలాగే ప్రజలు కూడా ఉత్సాహంలో భద్రతా నియమాలను విస్మరించడం ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో మరోసారి గుర్తు చేసింది. ప్రాణాల కంటే లాభాలు, వినోదం ముఖ్యమనే భావన చివరికి ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పర్యాటక ప్రాంతాల్లో పడవల సామర్థ్యానికి అనుగుణంగా ప్రయాణికులను అనుమతించడం, ప్రతి ఒక్కరికీ లైఫ్ జాకెట్లు అందించడం, అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    పర్యాటకుల సందడితో కళకళలాడే గోవాలో ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్న ఒక పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో దేశాన్ని కలచివేసే మహా విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 64 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తీవ్ర సముద్ర ప్రమాదం స్థానికులను, పర్యాటకులను, అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రాథమిక విచారణలో పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. అధిక లాభాల కోసం పడవ యజమాని భద్రతా నిబంధనలను పక్కనపెట్టి ఎక్కువ మందిని ఎక్కించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం యజమాని నిర్లక్ష్యమే కాకుండా, ప్రజల మితిమీరిన ఉత్సాహం, వినోదం కోసం అధిక సంఖ్యలో ఒకే పడవలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపడం, భద్రతా సూచనలను పట్టించుకోకపోవడం వంటివి ప్రమాద తీవ్రతను మరింత పెంచాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఘటన జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్, నౌకాదళం, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను వేగవంతం చేశాయి. సముద్ర అలలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, గల్లంతైన వారిని గుర్తించేందుకు నిరంతర శోధన కొనసాగుతోంది. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి; తమ కుటుంబ సభ్యుల కోసం ఎదురుచూస్తున్న బంధువుల ఆందోళన వర్ణనాతీతంగా మారింది.

ఈ విషాదం ధన వ్యామోహంతో భద్రతను నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరమో, అలాగే ప్రజలు కూడా ఉత్సాహంలో భద్రతా నియమాలను విస్మరించడం ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో మరోసారి గుర్తు చేసింది. ప్రాణాల కంటే లాభాలు, వినోదం ముఖ్యమనే భావన చివరికి ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పర్యాటక ప్రాంతాల్లో పడవల సామర్థ్యానికి అనుగుణంగా ప్రయాణికులను అనుమతించడం, ప్రతి ఒక్కరికీ లైఫ్ జాకెట్లు అందించడం, అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.