Shuru
Apke Nagar Ki App…
సిద్ధమ్మ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బుట్టా శివ నీలకంఠ ఎమ్మిగనూరు పట్టణం 3వ వార్డుకు చెందిన చేనేత కార్మికురాలు గడిగే సిద్ధమ్మ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడం పట్ల బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సూచనల మేరకు వైసీపీ చేనేత జిల్లా అధ్యక్షులు యం.కె. శివ ప్రసాద్, 3వ వార్డు ఇంచార్జ్ చేనేత మల్లి, పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, పట్టణ ప్రధాన కార్యదర్శి కరే రాము మృతురాలి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
K AMPAIAH ACHARI
సిద్ధమ్మ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బుట్టా శివ నీలకంఠ ఎమ్మిగనూరు పట్టణం 3వ వార్డుకు చెందిన చేనేత కార్మికురాలు గడిగే సిద్ధమ్మ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడం పట్ల బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సూచనల మేరకు వైసీపీ చేనేత జిల్లా అధ్యక్షులు యం.కె. శివ ప్రసాద్, 3వ వార్డు ఇంచార్జ్ చేనేత మల్లి, పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, పట్టణ ప్రధాన కార్యదర్శి కరే రాము మృతురాలి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఎస్సీ హోదా కోసం ఎమ్మిగనూరులో దళిత క్రైస్తవుల భారీ ర్యాలీ ఎస్సీ హోదా కొనసాగించాలని ప్రభుత్వానికి డిమాండ్1
- ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు, భార్య ఉన్న ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన వరి ధాన్యం కొనుగోళ్ల వివరాలపై స్పష్టమైన వీడియో విడుదలైంది. వరి పంట బోనస్ గురించిన పూర్తి సమాచారం కోసం రైతులు 'అగ్రికల్చర్ రఘురామ్' యూట్యూబ్ ఛానెల్ను చూడవచ్చు.1
- ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ కర్నూలులో డిమాండ్ చేశారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఆబ్కాస్లో చేర్చకపోవడం అన్యాయమని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మిగనూరు సీఐ కంభగిరి రాముడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.1