గద్వాల రాఘవేంద్ర కాలనీలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభోగంగా నిర్వహించిన ఆలయ అధికారులు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము రాఘవేంద్ర కాలనీలో గల శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయములో శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభోగంగా ఆలయ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామివారికి సుప్రభాతసేవ మొదలుకొని అభిషేకాలు, హోమాలు నిర్వహించి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపాకటాక్షాలు పొంధ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథితిగా మాజీ ఛైర్మెన్ జి వేణు పాల్గొని తమ మొక్కులు తీర్చుకొన్నారు. కార్యక్రమానికి హాజరైన భక్తులకు నిర్వాహకులు తీర్థ, ప్రసాదాలను అందించి అన్నదానాన్ని నిర్వహించారు. భక్తులందరూ స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాలనీ యువకులు, పెద్దలు, మహిళలు కలిసి సమిష్టిగా మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఆర్ నాగేందర్, ప్రధాన కార్యదర్శి పోతు ఈశ్వరయ్య, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ , కోశాధికారి వెంకటయ్య, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొనడం జరిగింది.
గద్వాల రాఘవేంద్ర కాలనీలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభోగంగా నిర్వహించిన ఆలయ అధికారులు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము రాఘవేంద్ర కాలనీలో గల శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయములో శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభోగంగా ఆలయ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామివారికి సుప్రభాతసేవ మొదలుకొని అభిషేకాలు, హోమాలు నిర్వహించి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపాకటాక్షాలు పొంధ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథితిగా మాజీ ఛైర్మెన్ జి వేణు పాల్గొని తమ మొక్కులు తీర్చుకొన్నారు. కార్యక్రమానికి హాజరైన భక్తులకు నిర్వాహకులు తీర్థ, ప్రసాదాలను అందించి అన్నదానాన్ని నిర్వహించారు. భక్తులందరూ స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాలనీ యువకులు, పెద్దలు, మహిళలు కలిసి సమిష్టిగా మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఆర్ నాగేందర్, ప్రధాన కార్యదర్శి పోతు ఈశ్వరయ్య, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ , కోశాధికారి వెంకటయ్య, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొనడం జరిగింది.
- తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన వరి ధాన్యం కొనుగోళ్ల వివరాలపై స్పష్టమైన వీడియో విడుదలైంది. వరి పంట బోనస్ గురించిన పూర్తి సమాచారం కోసం రైతులు 'అగ్రికల్చర్ రఘురామ్' యూట్యూబ్ ఛానెల్ను చూడవచ్చు.1
- ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ కర్నూలులో డిమాండ్ చేశారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఆబ్కాస్లో చేర్చకపోవడం అన్యాయమని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.1
- ఎస్సీ హోదా కోసం ఎమ్మిగనూరులో దళిత క్రైస్తవుల భారీ ర్యాలీ ఎస్సీ హోదా కొనసాగించాలని ప్రభుత్వానికి డిమాండ్1
- తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.1
- ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన నాగరాజు S/o కొట్టయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు నాగరాజుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.1
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మిగనూరు సీఐ కంభగిరి రాముడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.1