కదిరి లక్ష్మీనరసింహస్వామి రత్తోత్సవ జడడ్రోన్తో ప్రత్యేక నిఘా... జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ఆదేశాల మేరకు... శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం.. కదిరిలో మంగళవారం జరుగుతున్న లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ వేడుకల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశాలతో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రథోత్సవ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు తదితర సున్నిత ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. రథోత్సవ సమయంలో గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ సజావుగా సాగడం, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ డ్రోన్ నిఘాను ఉపయోగించారు. ఈ వేడుకలలో పోలీస్ అధికారులు, ఎస్సైలు సిబ్బందితో ప్రత్యేక పోలీస్ బందోబస్తు, మహిళా పోలీస్ సిబ్బంది, మోహరించారు. “ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పోలీస్ శాఖ అన్ని విధాలా భద్రత కల్పిస్తోంది. ఏవైనా అనుమానాస్పద అంశాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, డిఎస్పి శివన్నారాయణ స్వామి తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ఈ ఆధునిక నిఘా ఏర్పాట్లకు ప్రజలు సహకరించి, రథోత్సవ వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని కోరారు.
కదిరి లక్ష్మీనరసింహస్వామి రత్తోత్సవ జడడ్రోన్తో ప్రత్యేక నిఘా... జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ఆదేశాల మేరకు... శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం.. కదిరిలో మంగళవారం జరుగుతున్న లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ వేడుకల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశాలతో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రథోత్సవ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు తదితర సున్నిత ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. రథోత్సవ సమయంలో గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ సజావుగా సాగడం, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ డ్రోన్ నిఘాను ఉపయోగించారు. ఈ వేడుకలలో పోలీస్ అధికారులు, ఎస్సైలు సిబ్బందితో ప్రత్యేక పోలీస్ బందోబస్తు, మహిళా పోలీస్ సిబ్బంది, మోహరించారు. “ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పోలీస్ శాఖ అన్ని విధాలా భద్రత కల్పిస్తోంది. ఏవైనా అనుమానాస్పద అంశాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, డిఎస్పి శివన్నారాయణ స్వామి తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ఈ ఆధునిక నిఘా ఏర్పాట్లకు ప్రజలు సహకరించి, రథోత్సవ వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని కోరారు.
- రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?1
- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- Post by Magathala Siddhartha2
- మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన బోర్ వేయించి దాహార్తిని తీర్చారు. సమస్య విన్నవించిన వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.1