గుంటూరు: *ఆదిమూలపు సురేష్, మాజీమంత్రి కామెంట్స్..* 31 న పార్టీ కార్యక్రమం ముగించుకొని వస్తూ ఉండగా అంబటి రాంబాబు పై పచ్చ రౌడీలు దాడికి తెగబడ్డారు.. అక్కడతో ఆగకుండా ఇంటికి వచ్చి మరి దాడికి పాల్పడ్డారు.. కూటమి పాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతుంది.. కోర్టులో బెయిల్ వచ్చిన అనేక అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు.. ప్రజల పక్షాన గళం వినిపించే గొంతు నొక్కడం సిగ్గుచేటు.. మేము అంత అంబటి రాంబాబు అన్న పక్షాన ఆయన బాటలో ముందుకు వెళ్దాం.. అక్రమ కేసులకు బయటపడే ప్రసక్తే లేదు.. అంబటి రాంబాబు తిరిగి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజల గొంతుకై నిలబడతారు.. అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుక.. ప్రజల మాధ్యమం అంబటి రాంబాబు.. కడిగిన ముత్యం మాదిరిగా అంబటి రాంబాబు త్వరలోనే బయటకు వస్తారు.. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏకపక్షంగా వాడుకుంటుంది.. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదు.. అంబటి రాంబాబు నివాసంపై కార్యాలయంపై పచ్చముక్కలు దాడి చేస్తుంటే పోలీసులు చేతులు కట్టుకొని చేశారు.. అంబటి రాంబాబుపై పచ్చి బూతులతో విరుకుపడ్డ మహిళకు గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవి ఇవ్వడం బాధాకరం.. దొర్లిన మాటకు అంబటి రాంబాబు క్షమాపణ కూడా చెప్పారు.. ఒక పక్క ప్లాన్ తో దాడి చేశారు.. అంబటి రాంబాబు ను హత్య చేయాలని దాడికి తెగబడ్డారు.. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలి.. అంబటి రాంబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకు, మాకు ఆందోళన కలుగుతుంది.. రాజకీయాలు పక్కనపెట్టి అంబటి రాంబాబును కాపాడుకునే ప్రయత్నం చేయాలి..
గుంటూరు: *ఆదిమూలపు సురేష్, మాజీమంత్రి కామెంట్స్..* 31 న పార్టీ కార్యక్రమం ముగించుకొని వస్తూ ఉండగా అంబటి రాంబాబు పై పచ్చ రౌడీలు దాడికి తెగబడ్డారు.. అక్కడతో ఆగకుండా ఇంటికి వచ్చి మరి దాడికి పాల్పడ్డారు.. కూటమి పాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతుంది.. కోర్టులో బెయిల్ వచ్చిన అనేక అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు.. ప్రజల పక్షాన గళం వినిపించే గొంతు నొక్కడం సిగ్గుచేటు.. మేము అంత అంబటి రాంబాబు అన్న పక్షాన ఆయన బాటలో ముందుకు వెళ్దాం.. అక్రమ కేసులకు బయటపడే ప్రసక్తే లేదు.. అంబటి రాంబాబు తిరిగి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజల గొంతుకై నిలబడతారు.. అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుక.. ప్రజల మాధ్యమం అంబటి రాంబాబు.. కడిగిన ముత్యం మాదిరిగా అంబటి రాంబాబు త్వరలోనే బయటకు వస్తారు.. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏకపక్షంగా వాడుకుంటుంది.. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదు.. అంబటి రాంబాబు నివాసంపై కార్యాలయంపై పచ్చముక్కలు దాడి చేస్తుంటే పోలీసులు చేతులు కట్టుకొని చేశారు.. అంబటి రాంబాబుపై పచ్చి బూతులతో విరుకుపడ్డ మహిళకు గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవి ఇవ్వడం బాధాకరం.. దొర్లిన మాటకు అంబటి రాంబాబు క్షమాపణ కూడా చెప్పారు.. ఒక పక్క ప్లాన్ తో దాడి చేశారు.. అంబటి రాంబాబు ను హత్య చేయాలని దాడికి తెగబడ్డారు.. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలి.. అంబటి రాంబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకు, మాకు ఆందోళన కలుగుతుంది.. రాజకీయాలు పక్కనపెట్టి అంబటి రాంబాబును కాపాడుకునే ప్రయత్నం చేయాలి..
- గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు1
- * Delhi: * ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. * ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ను సందర్శించారు. * ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు. * జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.1
- గుంటూరు అమరావతిని సందర్శించిన పలకరించిన బిల్ గేట్స్ చంద్రబాబు ఆహ్వానం మేరకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అమరావతిని సందర్శించారు.సోమవారం అమరావతిలో పర్యటించేందుకు వచ్చిన బిల్ గేట్స్ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద బిల్ గేట్స్కు CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.1
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- Post by ఉంగరాల కార్తీక్1
- Post by 91241
- బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.1
- గుంటూరు జిల్లా: పొన్నూరు మండలం చింతలపూడిలోని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తల్లి ప్రమీలమ్మ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండితో పాటు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తోంది.1