Shuru
Apke Nagar Ki App…
భవిష్యత్తు బిజెపి పార్టీదే దేశంలో భవిష్యత్తు బిజెపి పార్టీదేనని ఆదిలాబాద్ ఎంపీ జీ.నగేష్, కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు, బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన వి.రఘునాథ్ ఆదివారం జన్నారం మండల కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను వారు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అంతకుముందు బస్టాండ్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మధుసూదన్ రావు, పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
P.G.Murthy
భవిష్యత్తు బిజెపి పార్టీదే దేశంలో భవిష్యత్తు బిజెపి పార్టీదేనని ఆదిలాబాద్ ఎంపీ జీ.నగేష్, కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు, బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన వి.రఘునాథ్ ఆదివారం జన్నారం మండల కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను వారు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అంతకుముందు బస్టాండ్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మధుసూదన్ రావు, పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- Post by Ravi Poreddy1
- నల్లగొండ జిల్లా : • నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన.. • మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బియార్యేస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఒడిపోవడంతో దేవుని ఫోటో తో తను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనిఅభ్యర్ధన. • బియార్యేస్ అభ్యర్ధిపై 448 ఓట్లతో జక్కిలి పరమేష్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు. • గ్రామంలో 1577 ఓట్ల ఉండగా 1494 ఓట్లు పోలైనవి.1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- తెర్లం మండలం కె. సీతారాం పురం లో 10 పురిల్లు దగ్ధం.... మంటలలో చిక్కుకున్న వృద్ధు రాలు సజీవ దహనం......2
- నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.1
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by KLakshmi Devi2