Shuru
Apke Nagar Ki App…
మెట్ పెల్లి & కోరుట్ల బస్టాండ్ లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ దర్శనం కోసం భక్తులకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులు* కోరుట్ల ఫిబ్రవరి 15 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో పట్టణంలో టీఎస్ఆర్టీసీ ఆధ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా కోరుట్ల & మెట్ పల్లి బస్టాండ్ లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ దర్శనం కోసం భక్తులకు ప్రత్యేకంగా బస్సులు. మహాశివరాత్రి సందర్భంగా టిఎస్ఆర్టిసి ప్రత్యేకంగా భక్తులకు బస్ సర్వీసులు ఏర్పడడం చేయడం జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ దర్శనం కోసం భక్తులకు ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. బస్టాండ్ దగ్గర చిన్న టెంట్ వేసుకొని ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయడం తెలిపారు. కోరుట్ల & మెట్ పల్లి మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ మహాశివరాత్రి పుష్కరించుకొని దర్శన కోసం ప్రత్యేక బస్సు తెలిపారు.
దయా మదన్
మెట్ పెల్లి & కోరుట్ల బస్టాండ్ లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ దర్శనం కోసం భక్తులకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులు* కోరుట్ల ఫిబ్రవరి 15 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో పట్టణంలో టీఎస్ఆర్టీసీ ఆధ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా కోరుట్ల & మెట్ పల్లి బస్టాండ్ లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ దర్శనం కోసం భక్తులకు ప్రత్యేకంగా బస్సులు. మహాశివరాత్రి సందర్భంగా టిఎస్ఆర్టిసి ప్రత్యేకంగా భక్తులకు బస్ సర్వీసులు ఏర్పడడం చేయడం జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ దర్శనం కోసం భక్తులకు ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. బస్టాండ్ దగ్గర చిన్న టెంట్ వేసుకొని ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయడం తెలిపారు. కోరుట్ల & మెట్ పల్లి మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ మహాశివరాత్రి పుష్కరించుకొని దర్శన కోసం ప్రత్యేక బస్సు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.1
- Post by MUZAKKIR ABDUL1
- నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రత్యేక ఎన్నికల అధికారి ఎంపిక నిర్వహించగా ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతు తెలిపాడంతో మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తోపాటుగా కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.2
- Post by Ravi Poreddy1
- శ్రీదుబ్బరాజేశ్వర స్వామివారి రథోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా హర హర మహాదేవ అంటూ వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీదుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గత మూడు రోజుల నుండి అంగరంగ వైభవంగా పూజలందుకుంటున్నడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం పదకోండు గంటలకు శ్రీదుబ్బరాజేశ్వరస్వామి వారి రథోత్సవాన్ని పలు పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామి అమ్మవార్లను ఆసీనులు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఈ రథోత్సవాన్ని పురవీధుల గుండా స్వామివారి రథాన్ని పెద్ద ఎత్తున భక్తులు తడుతో లాగుతూ హర హర మహాదేవ ఓం నమశ్శివాయ అంటూ స్వామివారి శోభాయాత్ర కొనసాగింది. ఈ శోభాయాత్రకు చుట్టుపక్కల గ్రామాలు వివిధ జిల్లాల నుండి కుటుంబ సమేతంగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేశారు.1