Shuru
Apke Nagar Ki App…
Corporate Ka Laddu Mutya🙏
Anji
Corporate Ka Laddu Mutya🙏
More news from Polavaram and nearby areas
- పోలవరం గడువు రెండేళ్లే...! KVR Detailed Analysis About Central Govt Time To Polavaram Project | CBN |1
- work from home jobs government approval genuine company any serious people contact or WhatsApp message me 91773711261
- "The Wood Whisper's Artistry" Premium Quality Teak Wood1
- శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి దేవస్థానం పెనుగొండ1
- **పెనుగొండ శ్రీ వాసవి శాంతి ధామ్ క్షేత్రము నందు అయిదవరోజు రాజరాజేశ్వరి దేవి స్వరూపంలో ఉన్న వాసవి అమ్మవారికి విశేష నీరాజన సమర్పణ*1
- Collage life 😞 konaseema143loves #konaseema143loves konaseematirumala #konaseema #telugumovies #telugureels #telugu #telugufilmindustry #telugucinema #teluguactor #teluguactress #telugubgm #eastgodavari❤️ #westgodavari #trading #temple #lordvenkateshwara #tirupatidiaries #tirupatibalaji #tirupati #tirupatidiaries vadapelli #konaseema🌴 #konaseema 😍1
- మండపేట రైతు బజారు వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గా అమ్మవారి ఆలయం వద్ద 59వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు శుక్రవారం నాడు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పిచ్చుక రాజు, పిచ్చుక మధు ఆలయ సేవకులు బండారు కామరాజు పర్యవేక్షణలో విశేష పూజలు,పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. రెడ్డి సురేష్ సత్యప్రియ దంపతులచే కుంకుమ పూజలు నిర్వహించి. ముత్తైదువులకు రవికలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు వితరణ చేశారు.1
- మండపేట మండలం, ఏడిద కొత్తూరు గ్రామం నుండి సంఘం పుంత రోడ్డు పూర్తిగా ఆక్రమణలకు గురి అవుతుంది. ఒకప్పుడు ఎంతో వెడల్పుగా ఉండే ఈ రోడ్డు కూచించిపోయింది. ఏడిద కొత్తూరు సంఘం పుంత రోడ్ లో ఉన్న ప్రాథమిక పాఠశాల ఎదురుగుండా ఇరిగేషన్ డ్రైనేజీ డిపార్ట్మెంట్ వారి స్వాధీనంలో ఉన్న గొడ్డు కాలవ గట్టును రైతు సొంతానికి మట్టి తవ్వుకొని కాలవ గట్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి తన సొంత స్థలము అని, నా సొంత పొలముఅని ఏడిద కొత్తూరు కు చెందిన పసల కొండయ్యగారు అనే రైతు చుట్టుపక్కల రైతులను బెదిరిస్తున్నారు. భూమి లోపల ఉన్న ప్రభుత్వ కేబుల్స్ ని కూడా ధ్వంసం చేశారు. నా ఇష్టం వచ్చినట్టు తవ్వుతాను ఎవరు ఆపుతారు అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కాలవగట్లను తవ్వుకు పోతున్న ప్రాంతంపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి, పూర్తి పుంత రోడ్డును సర్వే చేయించి, ఆక్రమణలు విడదీసి ప్రభుత్వ భూములకు తక్షణం రక్షణ కల్పించాలి. గొడ్డు కాలవను మూసి వేసుకుంటూ పోతే ముందు ముందు పొలాలు భారీ ముంపు ప్రమాదాలకు రైతులు గురవుతారు. ఇప్పటికే ఈ ప్రాంతంపై తాసిల్దారు వారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. విషయంతెలుసుకోవడానికి వెళ్ళిన వీఆర్వో పై స్థానిక రైతు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తపరిచారు. ప్రభుత్వ భూమి తక్షణ రక్షణ కోసం ఈ ప్రాంత రైతులు జిల్లా కలెక్టర్ గారిని కలవనున్నారు.1
- కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మండపేట రైతుబజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి 45 శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణానికి చెందిన తూరుభట్ల శ్రీనివాసరావు అనురాధ దంపతులు, అలాగే బండారు రత్నం కుటుంబ సభ్యులచే అర్చకులు పిచ్చుక మధు అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. భవానీ భక్తులకు, స్వాములకు పట్టణానికి చెందిన ద్వారంపూడి రామకృష్ణారెడ్డి - బుల్లిమాంబ దంపతులు సాయిదుర్గా రెడ్డి భిక్ష ఏర్పాటు చేశారు.1