Shuru
Apke Nagar Ki App…
దసరా మహోత్సవలు మా జి.కోడూరు గ్రామంలో
Manoj singh
దసరా మహోత్సవలు మా జి.కోడూరు గ్రామంలో
More news from Kodur and nearby areas
- దసరా సంబరాలు....మా జి.కోడూరు గ్రామంలో1
- దసరా మహోత్సవలు మా జి.కోడూరు గ్రామంలో1
- బెస్ట్ పల్లి నుండి చిట్వేల్ రోడ్డు1
- Post by Hii Reddy3
- మేకప్ ఖర్చులే కోటి.. ఒక్క పాటకి 400 డ్యాన్సర్లు.. 1000 జూనియర్ ఆర్టిస్టులు...| Srimedia.com1
- అన్నమయ్య జిల్లా :రాజంపేట:1
- The CLUE TODAY News//నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ అవినీతి ఆరోపణల కేసును ACB కి అప్పగించాలి - బిఎస్పీ ఇ రోజు బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని ప్రజావాణి కార్యక్రమంలో కలవడం జరిగింది. ఇ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోనీ మున్సిపాలిటీలో కోటి రూపాయల అవినీతి ఆరోపణలు రావడం సిగ్గు చేటని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, నిత్యం పనిచేసే జిల్లా కేంద్రంలోనే పరిస్థితి యి విధంగా ఉంటే - మారుమూల ప్రాంతాల్లో పరిపాలన పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తోందని అన్నారు. సామాన్య ప్రజలు ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ పర్మిషన్స్ కావాలని అడిగితే ఎన్నో తప్పులు వెదికే అధికారులు మరి కోటి రూపాయల అవినీతిని చేయడం ఏంటన్ని ప్రశ్నించారు. ఏ సంవత్సరం నుండి ఇలా ప్రజల నిధులు పక్కదారి పడుతున్నాయో, అప్పటి నుండి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఇ నిధుల పక్కదారి వెనుక హస్తం ఉన్న ఏ ఒక్క అధికారిని కూడా ఉపేక్షించొద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులపై ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుందని, మరి ఆడిట్ అధికారులు ఎందుకు ఈ విషయాన్ని గుర్తించలేదని గర్హించారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ అవినీతి ఆరోపణల విషయంలో ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయనీ అందుకే ఈ కేసును ACB కి అప్పగించాలని డిమాండ్ చేశారు. ACB కి అప్పగిస్తేనే నిష్పక్షపాత విచారణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దోషులుగా తెలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిజాలను దాచి, అవినీతి అధికారులను రక్షించే పని జరిగితే, బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి చింతకుంట కళ్యాణ్, కార్యదర్శి రాంచందర్, అసెంబ్లీ కమిటీ నాయకులు మడుపు నాగేష్ (నల్లవెల్లి గ్రామ మాజీ డిప్యూటీ సర్పంచ్), కూర నాగరాజు, శేరి నాగరాజు మరియు బిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.1
- Sri Varasiddhi Vinayaka Swamy Vari Temple | Tirumala Tirupati Andhra Pradesh India1