Shuru
Apke Nagar Ki App…
Sofa cum bed#sri Maruti enterprises#రాజంపేట#రైల్వే కోడూరు# యూట్యూబ్#pls subscribe
Manga kavasi@162gamail com
Sofa cum bed#sri Maruti enterprises#రాజంపేట#రైల్వే కోడూరు# యూట్యూబ్#pls subscribe
More news from Kodur and nearby areas
- రైల్యే కోడూరు ఎస్సై పై చర్యలుతీసుకోవాలి1
- అమ్మ దయ ఉంటే అంత మంచే జరుగుతుంది కంఠం రాజు కోడూరు అమ్మవారి టెంపుల్1
- Sofa cum bed#sri Maruti enterprises#రాజంపేట#రైల్వే కోడూరు# యూట్యూబ్#pls subscribe1
- *భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్న పెద్దల మాటను నిజం చేసిన ముస్లిం సోదరులు* మరిన్ని వివరాలకు చాంద్ బాషా ను సంప్రదించండి 95428326123
- బాబావారి దయతో సూళ్లూరుపేట(మన్నేముత్తేరి)లో నిర్మిస్తున్నవృద్ధాశ్రమానికి గోడలు పూర్తయ్యాయి.. ప్లిన్త్ బీమ్ పనులు మొదలుపెట్టాలి.. ప్రస్తుతానికి దాతలు ఎవరూ లేదు.. స్పందించి ముందుకొస్తే మీరే ముఖ్యదాతలవుతారు...1
- రాజంపేట : ఇసుక అక్రమ రవాణా పై అధికారులు నిర్లక్ష్యం తగదు1
- చెంగాళమ్మ గుడికి తలుపులు ఉండవు.. ఈ అద్భుతం వెనుక జరిగిన ఉదంతమిది. ====================/// సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయం తలుపులు లేకుండా ఉండటానికి అమ్మవారి ఆజ్ఞగానే భావిస్తారు. చోళరాజుల కాలంలో కాళంగీ నదిలో ఆవిర్బవించిన పరమేశ్వరిని గురించి తెలుసుకుని,దర్శించి, పూజించి రాజులు శ్రీ చెంగాలమ్మకు చిన్న గుడిని నిర్మించారు.. చెంగాళమ్మగుడిలో దొంగతనం చేసేందుకు ఒకడు ప్రయత్నించి భంగ పడ్డ సంగతి తెలిసిన గ్రామ పెద్దలు, గుడికి తలుపులు బిగిస్తే రక్షణగా ఉంటుందని భావించారు. అందరి అంగీకారంతో గర్భగుడికి ద్వార బంధము పెట్టి తలుపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, వడ్రంగులను పిలిచి పని అప్పగించారు.. కావలసిన కొయ్య సామాగ్రిని తెచ్చి వండ్రగులు పని ప్రారంభించారు. చూస్తుండగానే పని పూర్తి అయ్యింది. మరు దినం ఉదయం శుభ ముహూర్తం నిర్ణయించి ద్వారా బంధము పెట్టాలనుకొని, సిద్దం చేసిన కొయ్య సామాగ్రిని గుడి ప్రక్కనే వున్న చెట్టు మొదట్లో ఆనించి నిలబెట్టి ప్రొద్దు పోవడంతో ఇళ్లకు వెళ్లిపోయారు.ఆ మరుసటి రోజే గుడికి తలుపులు బిగించాలని గ్రామ పెద్దలు నిర్ణయించుకుంటే, దేవి సంకల్పం మరొక విధంగా వుంది. ఆ రోజు రాత్రి శ్రీ చెంగాళమ్మ తన గుడిని శ్రద్దాభక్తులతో సందర్శించి పూజించిన ఒక భక్తురాలిని ఆవహించి ఇలా చెప్పింది. ఈ మార్గంలో నిరంతరం ప్రయాణించే భక్తులకు అన్ని వేళలా నా దర్శనం కాకుండా నా గుడిని తలుపులతో మూస్తారా..? నన్నిలా నిర్భందించి, నా భక్తులకు ఆటంకం కలిగించకండి. అని చెప్పింది. అమ్మవారి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుందని భావించి గ్రామస్థులతో కలిసి పెద్దలు ఆలయం వద్దకు వచ్చారు. తలుపులు, ద్వారబంధం తయారు చేసిన వడ్రంగులు కూడా ఆ సమయానికి అక్కడకు చేరుకున్నారు. అందరు కలిసి క్రిందటి రోజు సాయంత్రం తాము చెట్టు మొదట్లో నిలబెట్టిన కొయ్య పలకల వద్దకు వెళ్లారు. చిత్రంగా వారు నిలబెట్టిన పలకలన్నీ చెట్టు లో విలీనమై చివురించివున్నాయి. మొదళ్లుకోపులు, కోపులుగా చెట్టులో కలిసిపోయి ఉన్నాయి. ఆ వింత చూసిన వారు సంబ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. ఈ సంగతి తెలిసిన గ్రామస్థులు పరుగు పరుగున ఆలయం వద్దకు చేరుకుని, ఆ తల్లి మహిమకు జేజేలు పలికారు. ఆ తల్లి సంకల్పాన్ని గుర్తించి శ్రీ చెంగాళమ్మ గుడికి తలుపులు పెట్టే ప్రయత్నం విరమించుకున్నారు . ఇందుకు నిదర్శనంగా నేటికి శ్రీ చెంగాళమ్మ గుడికి తలుపులు లేవు. ఏ వేళైనా, ఎప్పుడైనా భక్తులు అమ్మవారిని నిరభ్యంతరంగా దర్శించుకోవచ్చు, పూజించుకోవచ్చు.. .1
- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన భూకబ్జాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన సోదరులే పాత్రధారులంటూ బాధితులు పెద్దఎత్తున ముందుకొచ్చి ఫిర్యాదులు చేశారు.మొత్తం 24 మండలాల నుంచి 482 మంది బాధితులు ముందుకురాగా.. వాటిలో ప్రైవేటు భూముల కబ్జా, ప్రభుత్వ భూముల ఆక్రమణ, 22(ఎ), ఆర్ ఓఆర్ కు జాబితాలకు సంబంధించి 376 ఫిర్యాదులందాయి. ఇందులో పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, అనుచరులు, ఇతర నేతలు ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని ఆక్రమించారంటూ 229 మంది ఫిర్యాదులిచ్చారు. ఇవి కాకుండా తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట ప్రాంతాల్లో రెవెన్యూ రికార్డుల్ని మార్చేసి.....వందల కోట్ల విలువైన భూములకు బినామీ పేర్లతో పట్టాలు తీసుకున్నారని...వాటిని కూడా బయటకు తీస్తే.. అక్రమాలెన్నో బయటకొస్తాయని ప్రజాసంఘాల నేతలు పేర్కొంటున్నారు.1