Shuru
Apke Nagar Ki App…
పెనుగొండ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ప్రారంభించారు
Govinda raju.
పెనుగొండ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ప్రారంభించారు
More news from Penugonda and nearby areas
- *పదివేల మొక్కల పంపిణీ లో పాల్గొని మత సామరస్యాన్ని చాటిన హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు సంఘాలు* హిందూపురంలో గో గ్రీన్... బాలయ్య బాబు రాబోవు 65వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా 65 వేల మొక్కల పంపిణీ...కార్యక్రమం ఘనంగా జరిగింది శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం. పట్టణంలో ని పెనుగొండ రోడ్ లో .. *నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరుపున వివిధ రకాల పదివేల మొక్కలు పంపిణీ చేశారు. ఈ విశిష్టమైన కార్యాన్ని ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు, భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.* ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం టిప్పు సుల్తాన్ సంస్థ అధ్యక్షులు ఉమర్ ఫరూక్ నిర్వహించారు. భూమి మీద సమస్త జీవరాసులకు అలాగే అన్ని మతాల ప్రజలకు ఆహారం ఆక్సిజన్ నీరు ఆరోగ్యం నీడ తదితరాలనందించి కాపాడే తల్లివంటి ప్రకృతిని ప్రతిఒక్కరూ కాపాడుకోవాలని,పెంచుకొని, రుణంతీర్చుకోవాలని ఈ సందర్భంగా వక్తలు తెలియజేశారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ ప్రవక్త మొహమ్మద్ సొల్లాల్లాహు అలైహి వసొల్లం తన సందేశం లో ప్రళయం ముంచుకొస్తున్నా .సరే కొద్దిగా సమయముంటే ఓ మొక్కను నాటండి అన్నారు యుద్ధం సమయాల్లో చెట్లపై దాడిని నిషేదించారు అని అన్నారు, *ప్రకృతి సమస్త జీవరాసులకు తల్లి వంటిది ఎవరైతే ప్రకృతిని ఆరాధిస్తారు పెంచి పోషిస్తారు వారు దైవ సమానులుగా మారతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అశ్వత్థ నారాయణ గురూజీ పేర్కొన్నారు. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టడంలో ముందున్న భాస్కర్ నాయుడు ఎప్పుడో దివ్యత్వం పొందారని అందువలననే ఇలాంటి దివ్యమైన కార్యక్రమాలు చేస్తున్నారని కొని ఆడారు.* ఈ కార్యక్రమానికి పట్టణంలోని అన్ని సామాజిక సేవా సంస్థలు పార్టీల రాజకీయనాయకులు, పరిశ్రమల అధినేతలు, వివిధ శాఖల అధికారులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అశ్వర్త నారాయణ నారాయణ స్వామీజీ. డా.శంకర్ నారాయణ.మండల విద్యా అధికారి గంగప్ప క్రైస్తవ సంఘం నాగేందర్. సిక్కు సంఘం అధ్యక్షులు పలివిందర్ సింగ్. తెలుగుదేశం అధ్యక్షులు డీఈ. రమేష్ జనసేన నాయకులు నిమ్మకాయల రాములు ఇన్నర్ వీల్ క్లబ్ సంస్థ అధ్యక్షురాలు విద్య. డాక్టర్ శ్రీవాణి. భువనేశ్వరి. భగత్ సింగ్ సేవా సంస్థ అధ్యక్షులు కార్తీక్ సంస్థ సభ్యులు.. తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొని మొక్కలను పంపిణీ చేశారు.1
- పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో నక్కిడి లంక, రావిలంక, పుచ్చల లంక, మర్రిమూల గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ చైన్డ్ మినిస్ట్రీ సభ్యులు పర్యటించారు.ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో అక్కడున్న లంక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మినిస్ట్రీ తరపున 600 పులిహార ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు1
- పెనుగొండ లో మొక్కలు నాటిన మంత్రి సవితమ్మ | Minister Savithamma | Mahaa News1
- పెనుగొండ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ప్రారంభించారు1
- ఆచంట మండలం అయోధ్య లంక పరిధిలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ చదలవాడ నాగరాణి1
- #news# *ఆచంట మండలం అయోధ్య లంక మర్రిమూల గ్రామాలకి పడపై చేరుకున్న పశ్చిమగోదావరిజిల్లా కలెక్టర్.1
- వంకతాళ్ళ చెరువులో 108,00 లక్షలతో రోడ్డుపనులకు శంకుస్థాపన చేసిన ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ1
- కబురుపాడు గ్రామం గోపాలపురం మండలం తూర్పుగోదావరి జిల్లా భజన కార్యక్రమంలో జరుపబడుతున్నవి జైశ్రీరామ్ 🙏🙏🙏1