పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పాదగయలో పూజలు - ప్రత్యేక పూజలు నిర్వహించిన డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు పిఠాపురం:ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఆయుష్ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుక్కుటేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం, పురుహతికా అమ్మవారికి కుంకుమ మాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో గణపతి పూజ, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, మహా సౌర హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ... మా ఆరాధ్య దైవం పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా ఆరోగ్యవంతులై తిరిగి ప్రజా సేవలో పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం, అవినీతి రహిత పాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ l త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజల మధ్యకు వచ్చి స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని, రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష కూడా అదే అని అన్నారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పాదగయలో పూజలు - ప్రత్యేక పూజలు నిర్వహించిన డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు పిఠాపురం:ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఆయుష్ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుక్కుటేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం, పురుహతికా అమ్మవారికి కుంకుమ మాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో గణపతి పూజ, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, మహా సౌర హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ... మా ఆరాధ్య దైవం పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా ఆరోగ్యవంతులై తిరిగి ప్రజా సేవలో పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం, అవినీతి రహిత పాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ l త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజల మధ్యకు వచ్చి స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని, రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష కూడా అదే అని అన్నారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- manasuloni mata1
- రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు1
- Post by Rai Narendra1
- Post by కొప్పుల విజయ బాబు10
- Post by Shyam1
- Post by V Ramarao1
- Post by Ramprasad islavath1
- . ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.1