రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది .... పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తూ భూములు కోల్పోతున్న రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటుందని, వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా మార్కెట్ విలువకు అనుగుణంగా పూర్తి నష్టపరిహారం అందజేస్తున్నామని పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు.మంగళవారం పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథంతో కలిసి రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న అల్లాపూర్, గూడూరు, దొంగ ఎంకేపల్లి గ్రామాలకు చెందిన రైతులకు 66 ఎకరాల భూమికి గాను రూ.16 కోట్ల 22 లక్షల 78 వేల (రూ.16.2278 కోట్లు) నష్టపరిహార చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే రెండు లక్ష్యాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన జాతీయ రహదారులు, రేడియల్ రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ సబ్స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణం ఎంత ముఖ్యమో, వాటి కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల త్యాగాన్ని గౌరవిస్తూ చట్టబద్ధంగా, పారదర్శకంగా మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం అందజేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛందంగా సహకరిస్తుండటం అభినందనీయమని, అలాంటి ప్రతి రైతుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా పరిగి నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టులు ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. పరిగి ప్రాంత అభివృద్ధిలో భాగంగా పరిగి–వికారాబాద్ జాతీయ రహదారి అభివృద్ధి, పరిగి–షాద్నగర్ రహదారి విస్తరణ, రేడియల్ రోడ్డు నిర్మాణం, లగచర్ల వరకు రహదారి అనుసంధానం, రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్టు, కె.పి. లక్ష్మీదేవిపల్లి సాగునీటి ప్రాజెక్టు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పరిగి ప్రాంతానికి రవాణా, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో విశేష పురోగతి సాధ్యమవుతుందని, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తూనే, భూములు కోల్పోతున్న రైతుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వారికి తగిన పరిహారం అందజేస్తోందన్నారు. రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నష్టపరిహార చెక్కులు అందుకున్న రైతులు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు న్యాయమైన పరిహారం అందజేసి గౌరవించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రాంత అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథం, పరిగి ఎమ్మార్వో, దోమ ఎమ్మార్వో, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పార్థసారథి పంతులు, వైస్ చైర్మన్ రాజా బుల్లారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, రైతులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది .... పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తూ భూములు కోల్పోతున్న రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటుందని, వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా మార్కెట్ విలువకు అనుగుణంగా పూర్తి నష్టపరిహారం అందజేస్తున్నామని పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు.మంగళవారం పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథంతో కలిసి రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న అల్లాపూర్, గూడూరు, దొంగ ఎంకేపల్లి గ్రామాలకు చెందిన రైతులకు 66 ఎకరాల భూమికి గాను రూ.16 కోట్ల 22 లక్షల 78 వేల (రూ.16.2278 కోట్లు) నష్టపరిహార చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే రెండు లక్ష్యాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన జాతీయ రహదారులు, రేడియల్ రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ సబ్స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణం ఎంత ముఖ్యమో, వాటి కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల త్యాగాన్ని గౌరవిస్తూ చట్టబద్ధంగా, పారదర్శకంగా మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం అందజేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛందంగా సహకరిస్తుండటం అభినందనీయమని, అలాంటి ప్రతి రైతుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా పరిగి నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టులు ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. పరిగి ప్రాంత అభివృద్ధిలో భాగంగా పరిగి–వికారాబాద్ జాతీయ రహదారి అభివృద్ధి, పరిగి–షాద్నగర్ రహదారి విస్తరణ, రేడియల్ రోడ్డు నిర్మాణం, లగచర్ల వరకు రహదారి అనుసంధానం, రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్టు, కె.పి. లక్ష్మీదేవిపల్లి సాగునీటి ప్రాజెక్టు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పరిగి ప్రాంతానికి రవాణా, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో విశేష పురోగతి సాధ్యమవుతుందని, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తూనే, భూములు కోల్పోతున్న రైతుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వారికి తగిన పరిహారం అందజేస్తోందన్నారు. రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నష్టపరిహార చెక్కులు అందుకున్న రైతులు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు న్యాయమైన పరిహారం అందజేసి గౌరవించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రాంత అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథం, పరిగి ఎమ్మార్వో, దోమ ఎమ్మార్వో, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పార్థసారథి పంతులు, వైస్ చైర్మన్ రాజా బుల్లారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, రైతులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది .... పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తూ భూములు కోల్పోతున్న రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటుందని, వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా మార్కెట్ విలువకు అనుగుణంగా పూర్తి నష్టపరిహారం అందజేస్తున్నామని పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు.మంగళవారం పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథంతో కలిసి రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న అల్లాపూర్, గూడూరు, దొంగ ఎంకేపల్లి గ్రామాలకు చెందిన రైతులకు 66 ఎకరాల భూమికి గాను రూ.16 కోట్ల 22 లక్షల 78 వేల (రూ.16.2278 కోట్లు) నష్టపరిహార చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే రెండు లక్ష్యాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన జాతీయ రహదారులు, రేడియల్ రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ సబ్స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణం ఎంత ముఖ్యమో, వాటి కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల త్యాగాన్ని గౌరవిస్తూ చట్టబద్ధంగా, పారదర్శకంగా మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం అందజేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛందంగా సహకరిస్తుండటం అభినందనీయమని, అలాంటి ప్రతి రైతుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా పరిగి నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టులు ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. పరిగి ప్రాంత అభివృద్ధిలో భాగంగా పరిగి–వికారాబాద్ జాతీయ రహదారి అభివృద్ధి, పరిగి–షాద్నగర్ రహదారి విస్తరణ, రేడియల్ రోడ్డు నిర్మాణం, లగచర్ల వరకు రహదారి అనుసంధానం, రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్టు, కె.పి. లక్ష్మీదేవిపల్లి సాగునీటి ప్రాజెక్టు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పరిగి ప్రాంతానికి రవాణా, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో విశేష పురోగతి సాధ్యమవుతుందని, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తూనే, భూములు కోల్పోతున్న రైతుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వారికి తగిన పరిహారం అందజేస్తోందన్నారు. రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నష్టపరిహార చెక్కులు అందుకున్న రైతులు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు న్యాయమైన పరిహారం అందజేసి గౌరవించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రాంత అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథం, పరిగి ఎమ్మార్వో, దోమ ఎమ్మార్వో, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పార్థసారథి పంతులు, వైస్ చైర్మన్ రాజా బుల్లారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, రైతులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా దేవరంపల్లి గ్రామంలో బన్నె మధు అనే వ్యక్తి అదృశ్యం, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు. వికారాబాద్ : వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి గ్రామానికి చెందిన బన్నే మధు అనే యువకుడు గత కొన్ని రోజులుగా గ్రామంలో పలు వద్ద అప్పు తీసుకొని ఇంట్లో నుండి చెప్పకుండా కొన్ని రోజులుగా వెళ్లిపోయాడని, ఎక్కడ బంధువుల వద్ద వెతికిన సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులైన బన్నెల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని మిస్సింగ్ కేసుగా విచారణ చేస్తున్నట్లు పట్టణ సీఐ రఘుకుమార్ ఒక ప్రక్రియ ద్వారా తెలిపారు.1
- మంచనపల్లి గ్రమంలో నకిలీ DAP అమ్ముతున్నారు జాగ్రత్త చూసి తీసుకొండి1
- రంగనాథ్ తొమ్మిది తలల సర్పం రేవంత్ రెడ్డి పది తలల రావణాసురుడు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద రంగనాథ్ తొమ్మిది తలల సర్పం రేవంత్ రెడ్డి పది తలల రావణాసురుడు అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. స్వయంగా హైకోర్టే హైడ్రాను తొమ్మిది తలల సర్పమని చెప్పిందంటే.. ఏ స్థాయిలో వీళ్లు అరాచకాలు చేశారో అర్థం చేసుకోవచ్చు అన్నారు. సీఎం రేవంత్కు ఒక వ్యక్తి ముఖ్యమో, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ముఖ్యమో తేల్చుకోవాలన్నారు.1
- *వేంకటేష్వార కాలోని లో సీసీ రోడ్డు లేక ఇబ్బందులు * జహీరాబాద్ అల్లీపూర్ మున్సిపాలిటీ 20 వ వార్డు లో వేంకటేష్వార కాలోని లో సీసీ రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వర్షకాలoలో బురద. వేసవి లో దుమ్ముతో విద్యార్థులు. వృద్దులు.మహిళలు. దుమ్ముతో అవస్థలు ఎదుర్కొoటున్నారాని స్థానికులు తెలిపారు రాకపోకలకు ఇబ్బందులు తొలగించేందుకు వెంటనే తీసి రోడ్డు నిర్మించాలని1
- చెరువుల పరిరక్షణే లక్ష్యంగా.. శేరిలింగంపల్లిలో హైడ్రాకు భారీ మద్దతు! హైదరాబాద్లోని తమ్మిడికుంట చెరువు వద్ద హైడ్రా (HYDRAA) చేపడుతున్న చర్యలకు ప్రజా మద్దతు మరింత పెరుగుతోంది. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ చేస్తున్న సాహసోపేతమైన ప్రయత్నాలకు సంఘీభావంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్ మేట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆక్రమణల చెర నుంచి జలవనరులను కాపాడుతూ, నగర భవిష్యత్తు కోసం హైడ్రా అడుగులు వేయడం అభినందనీయమని నాయకులు కొనియాడారు. ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలపై హైడ్రా ముద్రించే కఠిన చర్యలు నిరంతరం కొనసాగాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.4
- మోసం నాకీలి DAP అమ్ముతున్నారు జాగర్తగా ఉండలి మంచనపల్లి గ్రామంలో నకిలీ DAP అమ్ముతున్నారు1
- 10 కిలోల గంజాయినికి స్వాధీనం చేసుకున్న కొల్లేరు పోలీసులు ఒడిశా రాష్ట్రానికి చెందిన జయదేవ్ బిశ్వాస్ (23), ప్రశంజిత్ రాయ్ (22) అనే ఇద్దరు యువకులు 10 కిలోల గంజాయిని హైదరాబాద్కు తరలించి కొల్లూరు లేబర్ క్యాంపులో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసిన ఎస్ఐపీ రాంబాబు శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.1