*ప్రజా సమస్యలను పట్టించుకోని మాజీ కౌన్సిలర్* కల్వకుర్తి పట్టణం లోని ఇంద్రానగర్ కాలనీ 21వ వార్డు రోడ్ నెంబర్ 6 లో బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ ఇల్లు ఉంది. ఈ రోడ్లో ప్రతినిత్యం వాహనాలు వెళ్తూ ఉంటాయి. రోడ్డుకు అడ్డంగా మట్టి కుప్పలు ఉండడంతో కాలనీవాసులు ఇట్టి విషయాన్ని మాజీ కౌన్సిలర్ దృష్టికి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లడం జరిగింది. అయినా పట్టించుకోకుండా నేను పదవిలో లేను కదా ఈసారి నాకు అవకాశం వస్తుందో రాదో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగండి అంటూ కొంటె సమాధానాలు చెప్పడం జరిగింది. ఇంద్రానగర్ కాలనీవాసులు మాట్లాడుతూ అధికారంలో ఉంటే కాళ్లు పట్టుకున్నాడని అధికారంలో నుండి వెళ్లిన తర్వాత సమస్యను తీసుకెళ్తే నేను ఇప్పుడు కౌన్సిలర్ కాదు నేను ఏమీ చేయలేను అని మళ్లీ నాకు అవకాశం వస్తుందో రాదో అధికార పార్టీ వాళ్లకు చెప్పమని చెప్పడం ఎంతవరకు సమంజసం అని కాలనీవాసులు అన్నారు.
*ప్రజా సమస్యలను పట్టించుకోని మాజీ కౌన్సిలర్* కల్వకుర్తి పట్టణం లోని ఇంద్రానగర్ కాలనీ 21వ వార్డు రోడ్ నెంబర్ 6 లో బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ ఇల్లు ఉంది. ఈ రోడ్లో ప్రతినిత్యం వాహనాలు వెళ్తూ ఉంటాయి. రోడ్డుకు అడ్డంగా మట్టి కుప్పలు ఉండడంతో కాలనీవాసులు ఇట్టి విషయాన్ని మాజీ కౌన్సిలర్ దృష్టికి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లడం జరిగింది. అయినా పట్టించుకోకుండా నేను పదవిలో లేను కదా ఈసారి నాకు అవకాశం వస్తుందో రాదో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగండి అంటూ కొంటె సమాధానాలు చెప్పడం జరిగింది. ఇంద్రానగర్ కాలనీవాసులు మాట్లాడుతూ అధికారంలో ఉంటే కాళ్లు పట్టుకున్నాడని అధికారంలో నుండి వెళ్లిన తర్వాత సమస్యను తీసుకెళ్తే నేను ఇప్పుడు కౌన్సిలర్ కాదు నేను ఏమీ చేయలేను అని మళ్లీ నాకు అవకాశం వస్తుందో రాదో అధికార పార్టీ వాళ్లకు చెప్పమని చెప్పడం ఎంతవరకు సమంజసం అని కాలనీవాసులు అన్నారు.
- *రాబోయే రోజుల్లో డబ్బు తీసుకొని ఓటు వేయకపోతే ఓడిన అభ్యర్థులు ఇలాగే చేస్తారేమో. ఆలోచనాత్మక వీడియో*1
- కాలుష్య పరిశ్రమలను తొలగించాలని కోరుతూ దోమడుగు గ్రామస్తులు నిరసన1
- Post by Paramesh Ratnagiri1
- ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.1
- కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.1
- కర్నూలు జిల్లా... ఆలూరు నియోజకవర్గం... నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు... పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...4
- బనకచర్ల ప్రాజెక్టుకు పేరు మార్చడం కాంగ్రెస్ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణలో తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలిస్తుందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు పనులు పూర్తి చేయలేక లేనిపోని ఆ పనిని వేస్తోందని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చి పనులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం వెంటనే వైఖరి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలిపారు.1
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో రేపు విడుదల చేయనున్న తుది జాబితా1
- బద్వేలు: అన్నదమ్ముల మధ్య గొడవ.. ఒకరు మృతి.! కడప జిల్లా గోపవరం మండలం నెల్లూరు రోడ్డులోని సత్య టౌన్షిప్ వద్ద గాయాలతో ఇద్దరు వ్యక్తులు పడి ఉన్నారు. ఇరువురి తలలపై తీవ్ర గాయాలై ఉన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించినట్లు సమాచారం. వారు ఇద్దరూ కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన అన్నదమ్ములుగా స్థానికులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలతోనే ఇరువురు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.2