కీళ్ల సంరక్షణపై బర్డ్ ఆసుపత్రిలో రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం తిరుపతి, మే 10 టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ట్రస్ట్ ఆసుపత్రిలో ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ, తిరుపతి ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ మరియు ఒస్సాప్ సంయుక్త ఆధ్వర్యంలో “కీళ్ల సంరక్షణ – మరమ్మత్తు, పునర్నిర్మాణం, పునరుద్ధరణ” అనే అంశంపై ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి. జగదీష్ మార్గదర్శకత్వంలో, కోర్సు చైర్మన్ డాక్టర్ వేణుగోపాల్ ఎస్.ఎం., కోర్సు కార్యదర్శి డాక్టర్ జె. జిష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు.శిబిరాన్ని ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ రామన్, ఈసీ సభ్యుడు డాక్టర్ శ్రీధర్ జి., ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి, కార్యదర్శి డాక్టర్ రెడ్డెప్ప ప్రారంభించారు.ఈ శిక్షణ శిబిరంలో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి సుమారు 100 మంది ఆర్థోపెడిక్ వైద్యులు, 50 మంది పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.శిబిరంలో ఆర్థ్రోస్కోపీ రంగంలో నిపుణులైన జాతీయ, రాష్ట్ర స్థాయి అధ్యాపకులు ప్రత్యక్ష శస్త్రచికిత్సల ప్రదర్శనలు, సాంకేతిక ఉపన్యాసాలు, ఎముక నమూనాలపై ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు శిబిరం ద్వారా కీళ్ల సంరక్షణకు సంబంధించిన ఆధునిక వైద్య పద్ధతులపై విలువైన అవగాహన లభించిందని, భవిష్యత్తులో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కీళ్ల సంరక్షణపై బర్డ్ ఆసుపత్రిలో రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం తిరుపతి, మే 10 టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ట్రస్ట్ ఆసుపత్రిలో ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ, తిరుపతి ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ మరియు ఒస్సాప్ సంయుక్త ఆధ్వర్యంలో “కీళ్ల సంరక్షణ – మరమ్మత్తు, పునర్నిర్మాణం, పునరుద్ధరణ” అనే అంశంపై ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి. జగదీష్ మార్గదర్శకత్వంలో, కోర్సు చైర్మన్ డాక్టర్ వేణుగోపాల్ ఎస్.ఎం., కోర్సు కార్యదర్శి డాక్టర్ జె. జిష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు.శిబిరాన్ని ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ రామన్, ఈసీ సభ్యుడు డాక్టర్ శ్రీధర్ జి., ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి, కార్యదర్శి డాక్టర్ రెడ్డెప్ప ప్రారంభించారు.ఈ శిక్షణ శిబిరంలో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి సుమారు 100 మంది ఆర్థోపెడిక్ వైద్యులు, 50 మంది పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.శిబిరంలో ఆర్థ్రోస్కోపీ రంగంలో నిపుణులైన జాతీయ, రాష్ట్ర స్థాయి అధ్యాపకులు ప్రత్యక్ష శస్త్రచికిత్సల ప్రదర్శనలు, సాంకేతిక ఉపన్యాసాలు, ఎముక నమూనాలపై ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు శిబిరం ద్వారా కీళ్ల సంరక్షణకు సంబంధించిన ఆధునిక వైద్య పద్ధతులపై విలువైన అవగాహన లభించిందని, భవిష్యత్తులో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కీళ్ల సంరక్షణపై బర్డ్ ఆసుపత్రిలో రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం తిరుపతి, మే 10 టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ట్రస్ట్ ఆసుపత్రిలో ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ, తిరుపతి ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ మరియు ఒస్సాప్ సంయుక్త ఆధ్వర్యంలో “కీళ్ల సంరక్షణ – మరమ్మత్తు, పునర్నిర్మాణం, పునరుద్ధరణ” అనే అంశంపై ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి. జగదీష్ మార్గదర్శకత్వంలో, కోర్సు చైర్మన్ డాక్టర్ వేణుగోపాల్ ఎస్.ఎం., కోర్సు కార్యదర్శి డాక్టర్ జె. జిష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు.శిబిరాన్ని ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ రామన్, ఈసీ సభ్యుడు డాక్టర్ శ్రీధర్ జి., ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి, కార్యదర్శి డాక్టర్ రెడ్డెప్ప ప్రారంభించారు.ఈ శిక్షణ శిబిరంలో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి సుమారు 100 మంది ఆర్థోపెడిక్ వైద్యులు, 50 మంది
పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.శిబిరంలో ఆర్థ్రోస్కోపీ రంగంలో నిపుణులైన జాతీయ, రాష్ట్ర స్థాయి అధ్యాపకులు ప్రత్యక్ష శస్త్రచికిత్సల ప్రదర్శనలు, సాంకేతిక ఉపన్యాసాలు, ఎముక నమూనాలపై ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు శిబిరం ద్వారా కీళ్ల సంరక్షణకు సంబంధించిన ఆధునిక వైద్య పద్ధతులపై విలువైన అవగాహన లభించిందని, భవిష్యత్తులో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కీళ్ల సంరక్షణపై బర్డ్ ఆసుపత్రిలో రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం తిరుపతి, మే 10 టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ట్రస్ట్ ఆసుపత్రిలో ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ, తిరుపతి ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ మరియు ఒస్సాప్ సంయుక్త ఆధ్వర్యంలో “కీళ్ల సంరక్షణ – మరమ్మత్తు, పునర్నిర్మాణం, పునరుద్ధరణ” అనే అంశంపై ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి. జగదీష్ మార్గదర్శకత్వంలో,
కోర్సు చైర్మన్ డాక్టర్ వేణుగోపాల్ ఎస్.ఎం., కోర్సు కార్యదర్శి డాక్టర్ జె. జిష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు.శిబిరాన్ని ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ రామన్, ఈసీ సభ్యుడు డాక్టర్ శ్రీధర్ జి., ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి, కార్యదర్శి డాక్టర్ రెడ్డెప్ప ప్రారంభించారు.ఈ శిక్షణ శిబిరంలో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి సుమారు 100 మంది ఆర్థోపెడిక్ వైద్యులు, 50 మంది పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.శిబిరంలో ఆర్థ్రోస్కోపీ రంగంలో నిపుణులైన జాతీయ, రాష్ట్ర స్థాయి అధ్యాపకులు ప్రత్యక్ష శస్త్రచికిత్సల ప్రదర్శనలు, సాంకేతిక ఉపన్యాసాలు, ఎముక నమూనాలపై ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు శిబిరం ద్వారా కీళ్ల సంరక్షణకు సంబంధించిన ఆధునిక వైద్య పద్ధతులపై విలువైన అవగాహన లభించిందని, భవిష్యత్తులో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
- ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమ సమయాలు మారాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, ఇది కేవలం 11 గంటల వరకే నిర్వహించబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.1
- వీపనగండ్లలో మోస్తరుగా కురిసిన వర్షం బురద మయంగా మారిన రహదారులు మిడుతూరు మండలం వీపనగండ్లలో ఆదివారం సాయంత్రం కురిసిన మోస్తరు వర్షం ప్రజలకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించింది. అయితే, ఒక్కసారిగా కురిసిన వర్షంతో గ్రామ రహదారులు బురదమయంగా మారాయి. చాలా కాలం తర్వాత చల్లబడిన వాతావరణం సామాన్యులకు ఊరటనిచ్చినప్పటికీ, తమ పంట దెబ్బతినే అవకాశం ఉందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో అటు సంతోషం, ఇటు సందిగ్ధంలో గ్రామస్థులు ఉన్నారు.1
- అల్లూరు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి.. నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య.. ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ అల్లూరు గ్రామ అభివృద్ధికి (1) గ్రామ ప్రజల కలగా ఉన్న 24 గంటల నిరంతర కరెంటు సరఫరా కొరకు సబ్స్టేషన్ నిర్మాణం చేయుటకు 3 కోట్ల 90 లక్షలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టి పూర్తిచేసి ఈరోజు గ్రామ ప్రజలకు అంకితం చేయడం జరిగింది అన్నారు. గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో ప్రజలకు త్రాగునీటి సరఫరా కొరకు ఇన్ లైన్ క్లోరినేషన్ కొరకు 1,35,000, కొత్తగా ఒక మోటర్ కొనుగోలుకు 50,000 చేశామని అన్నారు మండల పరిషత్ నిధులతో కాలువలు నిర్మాణము మరియు కల్వర్టు కొరకు 10 లక్షల రూపాయల తో చేపట్టమని అన్నారు గ్రామపంచాయతీ నిధులతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు రిపేరు కొరకు 6 లక్షలు తో చేపట్టమని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా వేసినటువంటి పాత పైపులైను తీసివేసి కొత్తగా అల్లూరు గ్రామం మొత్తము జే ఐ పైప్ లైన్ కొరకు 81 లక్షలు రూపాయలు మరియు మండల పరిషత్ నిధులు 16 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందని అన్నారు. ఇంకా గ్రామంలో తాగునీటి సరఫరా కొరకు జలజీవన్ మిషన్ కింద 63 .45 లక్షలు వినియోగిస్తూ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు మరియు పైప్లైన్ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది అన్నారు. పల్లె పండుగ 1.o కింద 72 లక్షలు ఖర్చు చేస్తూ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అన్నారు పల్లె పండుగ 2.0 కింద ఒక కోటి 20 లక్షలు కేటాయించి సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు అంగన్వాడి సెంటర్ 2 నిర్మాణం కొరకు 16 లక్షలు కేటాయించి పూర్తి చేయడం జరిగింది అన్నారు అంగన్వాడి సెంటర్ 3 నిర్మాణం కొరకు పది లక్షలు కేటాయించి పూర్తి చేయించడం జరిగింది అన్నారు R&B నిధులతో అల్లూరు నుంచి నందికొట్కూరు వరకు 40 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయించడం జరిగింది అన్నారు మొత్తం 4 కోట్ల 89 లక్షలు గ్రామ అభివృద్ధి కొరకు ఈ రెండు సంవత్సరములలో వినియోగించడం జరిగినది అన్నారు అనంతరం: 2005-06 సంవత్సరంలో అల్లూరు గ్రామ ప్రజలకు 81 మందికి ఐకెపి ఆధ్వర్యంలో గతంలో పొదుపు రుణం ద్వారా కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పట్టాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాండ్ర శివానందరెడ్డి బ్యాంకు రుణమును క్లియర్ చేసి సంబంధిత లబ్ధిదారులకు ఎకరా దాదాపుగా 15 లక్షల రూపాయల విలువ చేసే భూమికి సంబంధించిన పట్టాలను ఈరోజు 81 మందికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి మరియు నందికొట్కూరు మండల నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం లోని నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు1
- పాణ్యం మండలంలో ఈదురు గాలుల వర్షం.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన పురాతన చింతచెట్టు నంద్యాల జిల్లా పాణ్యం మండలం లో ఈదురు గాలుల వర్షం కురిసింది. దీంతో పాణ్యం నుండి బనగానపల్లె వెళ్లే దారిలో ఆలమూరు దగ్గర రోడ్డుకు అడ్డంగా పురాతన చింతచెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న చింత చెట్టును తొలగించాలని వాహనదారులు కోరారు.1
- Post by N Nagaraju2
- తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.1
- నిర్భయ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చూపిన ధైర్యం, త్యాగం నేటి తరానికి స్ఫూర్తినిస్తున్నాయి. 'మన్యం వీరుడు'గా ఆయన పేరు తెలుగు ప్రజల, ప్రతి భారతీయుడి గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.1
- తమిళనాడులో హైడ్రామా తర్వాత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ శుభవార్తతో అభిమానులు భావోద్వేగానికి లోనై, ఓ మహిళా అభిమాని ఆనందంతో బోరున ఏడ్చారు. చెన్నైలో ప్రమాణస్వీకారాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడంతో సంబరాలు మిన్నంటాయి.1
- అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వాలి సంపత్ కుమార్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీ అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఆబ్కాస్లో చేర్చకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.1