logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఈరోజు పెదపూడి మండలం గొల్లల మామిడి గ్రామంలో జరిగిన నూతన పట్టాదార్ పాసు పుస్తకముల పంపిణీ కార్యక్రమంలో అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ జుత్తుక సూర్య కుమారి కృష్ణ గారి పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఆస్తులు మీ యొక్క ఆస్తులని ఎవరి ఆస్తులు కాదని అందుకే గత ప్రభుత్వాలు మీ భూముల పుస్తకాలపై వారి ఫోటోలు వేసుకున్నారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఈరోజనిలబెట్టుకున్నారు మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ నిత్యం రైతు సేవలో రైతుల కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం మా కోటమి ప్రభుత్వాన్ని చెప్పియున్నారు గౌరవ సీఎం గారు అహర్నిశలు రైతు శ్రేయస్సు కోసమే ఆలోచిస్తూ రైతు సేవే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వములో ఉన్నందుకు గర్విస్తున్నాం అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు నిరంతరం రైతుల కోసమే శ్రమిస్తూ ఎక్కడ ఏ రైతు కూడా ఎరువులు కోసం ఇబ్బంది పడకుండా చేసి ఉన్నారు అని తెలియజేశారు

1 day ago
user_Nandikolla Raju
Nandikolla Raju
Biscuit Shop మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
1 day ago
5dabbc62-d268-4991-9d52-44c56c32ad30

ఈరోజు పెదపూడి మండలం గొల్లల మామిడి గ్రామంలో జరిగిన నూతన పట్టాదార్ పాసు పుస్తకముల పంపిణీ కార్యక్రమంలో అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ జుత్తుక సూర్య కుమారి కృష్ణ గారి పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఆస్తులు మీ యొక్క ఆస్తులని ఎవరి ఆస్తులు కాదని అందుకే గత ప్రభుత్వాలు మీ భూముల పుస్తకాలపై వారి ఫోటోలు వేసుకున్నారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని గౌరవ సీఎం నారా

ce9195da-5489-4fc1-93b5-be5a852d2404

చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఈరోజనిలబెట్టుకున్నారు మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ నిత్యం రైతు సేవలో రైతుల కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం మా కోటమి ప్రభుత్వాన్ని చెప్పియున్నారు గౌరవ సీఎం గారు అహర్నిశలు రైతు శ్రేయస్సు కోసమే ఆలోచిస్తూ రైతు సేవే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వములో ఉన్నందుకు గర్విస్తున్నాం అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు నిరంతరం రైతుల కోసమే శ్రమిస్తూ ఎక్కడ ఏ రైతు కూడా ఎరువులు కోసం ఇబ్బంది పడకుండా చేసి ఉన్నారు అని తెలియజేశారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios
    1
    #trendingvedios  #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios
    user_Bujji
    Bujji
    BPO Company కొవ్వూరు, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    3 hrs ago
  • ycp king's
    1
    ycp king's
    user_Rocky
    Rocky
    Fruit & Vegetable Distributor ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్లో ఈనెల 10న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్ రామ్ తెలిపారు. రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేళాలో 70కి పైగా కంపెనీలు పాల్గొంటాయని, తద్వారా 3 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు అందనున్నాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
    1
    రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్లో ఈనెల 10న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్ రామ్ తెలిపారు.  రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేళాలో 70కి పైగా కంపెనీలు పాల్గొంటాయని, తద్వారా 3 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు అందనున్నాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    Journalist నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • గుంటూరు జిల్లా/ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం సహకార సంఘాల సొసైటీ సీఈవోలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2019 నుంచి ఉద్యోగాల్లో ఉన్నవారిని పర్మనెంట్ చేయాలని, మెడికల్ అలవెన్స్, గ్రాడ్యుటివ్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు.
    1
    గుంటూరు జిల్లా/ప్రత్తిపాడు
ప్రత్తిపాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం సహకార సంఘాల సొసైటీ సీఈవోలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2019 నుంచి ఉద్యోగాల్లో ఉన్నవారిని పర్మనెంట్ చేయాలని, మెడికల్ అలవెన్స్, గ్రాడ్యుటివ్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు.
    user_SIVA
    SIVA
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • శృంగవరపుకోటలో హృదయవిదారక ఘటన.. కూలి వృత్తే కాటేసింది... శృంగవరపుకోట, న్యూస్: శృంగవరపుకోట మంశృంగవరపుకోటడలం పెదఖండేపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది. పొట్టకూటి కోసం రోజూ కూలి పనికి వెళ్లే రాముకు అదే వృత్తి చివరి శ్వాసగా మారింది. రోజువారీ పనిలో భాగంగా విద్యుత్ తీగల సమీపంలో పని చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. క్షణాల్లోనే ఆ తీగలు యమపాశాలుగా మారాయి. తీవ్రంగా విద్యుత్ షాక్‌కు గురైన రాము అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతని శరీరం కాలిపోయిన దృశ్యాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. “పొట్టకూటి కోసం కూలి పని చేస్తున్న రాముని వృత్తే శాపమైపోయింది” అంటూ కుటుంబ సభ్యుల ఆవేదన చుట్టుపక్కల వారిని కలచివేసింది. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదకర పరిస్థితుల్లో కూలి పనులు చేయాల్సి వస్తున్న కార్మికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమా అన్న చర్చ కూడా గ్రామంలో జరుగుతోంది. ఈ ఘటన మరోసారి పేద కుటుంబాల జీవితాలు ఎంత అసురక్షితంగా మారుతున్నాయో చూపిస్తోంది. పొట్టకూటి కోసం బయలుదేరిన రాము… తిరిగి ఇంటికి చేరకుండానే నిత్యజీవితానికి బలయ్యాడు.
    3
    శృంగవరపుకోటలో హృదయవిదారక ఘటన.. కూలి వృత్తే కాటేసింది...
శృంగవరపుకోట,  న్యూస్:
శృంగవరపుకోట మంశృంగవరపుకోటడలం పెదఖండేపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది.
పొట్టకూటి కోసం రోజూ కూలి పనికి వెళ్లే రాముకు అదే వృత్తి చివరి శ్వాసగా మారింది.
రోజువారీ పనిలో భాగంగా విద్యుత్ తీగల సమీపంలో పని చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. క్షణాల్లోనే ఆ తీగలు యమపాశాలుగా మారాయి. తీవ్రంగా విద్యుత్ షాక్‌కు గురైన రాము అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతని శరీరం కాలిపోయిన దృశ్యాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.
“పొట్టకూటి కోసం కూలి పని చేస్తున్న రాముని వృత్తే శాపమైపోయింది” అంటూ కుటుంబ సభ్యుల ఆవేదన చుట్టుపక్కల వారిని కలచివేసింది.
గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రమాదకర పరిస్థితుల్లో కూలి పనులు చేయాల్సి వస్తున్న కార్మికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమా అన్న చర్చ కూడా గ్రామంలో జరుగుతోంది.
ఈ ఘటన మరోసారి పేద కుటుంబాల జీవితాలు ఎంత అసురక్షితంగా మారుతున్నాయో చూపిస్తోంది.
పొట్టకూటి కోసం బయలుదేరిన రాము… తిరిగి ఇంటికి చేరకుండానే నిత్యజీవితానికి బలయ్యాడు.
    user_G ramu
    G ramu
    న్యూస్ రిపోర్టర్ Nn1 Gantyada, Vizianagaram•
    7 hrs ago
  • ఆదానీ స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించడాన్ని తిరస్కరించండి - సిపిఎం ---------------------------------------------------------------- గతంలో వైసిపి ప్రభుత్వం ఆదాని స్మార్ట్ మీటర్లు ఒప్పందాన్ని వ్యతిరేకించండి ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం అవే ఆదాని స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. శంకర్రావు అన్నారు. కరెంటు చార్జీలు భారీగా పెరిగే ఈ స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలి అని పిలుపునిచ్చారు. షాపులకి బిగించిన స్మార్ట్ మీటర్లు డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు, యూనిట్ కి ఎంత రేటు పడుతుందో తెలియదు. ఈ స్మార్ట్ మీటరు ప్రజలకు ఎటువంటి సమాచారం చూపించదు వాడిన కరెంటుకు విపరీతంగా చార్జీలు పెంచి ప్రజలపై మోయలేనిభారం పడుతుందని అన్నారు. షాపులకు బిగించిన స్మార్ట్ మీటర్ల వలన షాపుల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారు ఒక్కో స్మార్ట్ మీటరు 10250/- ఆదానికి ప్రజలు కట్టాల్సి ఉంటుంది. ప్రజలకు తీవ్రంగా నష్టం చేసే విద్యుత్తు ప్రైవేటీకరణ ఆదానితో చేసుకున్న ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదాని స్మార్ట్ మీటరు బిగించడానికి వస్తున్నారు ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు బలవంతంగా బిగించడానికి ప్రయత్నం చేస్తే సిపిఎం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సింగిరెడ్డి గోపాలు పెన్షనర్స్ సంఘం నాయకులు వి. శేషగిరి పాల్గొన్నారు.
    2
    ఆదానీ స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించడాన్ని తిరస్కరించండి - సిపిఎం 
----------------------------------------------------------------
గతంలో వైసిపి ప్రభుత్వం ఆదాని స్మార్ట్ మీటర్లు ఒప్పందాన్ని వ్యతిరేకించండి ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం అవే ఆదాని స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించడాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నాం  సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. శంకర్రావు అన్నారు. కరెంటు చార్జీలు భారీగా పెరిగే  ఈ స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలి అని పిలుపునిచ్చారు. 
షాపులకి బిగించిన స్మార్ట్ మీటర్లు డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు, యూనిట్ కి ఎంత రేటు పడుతుందో తెలియదు. ఈ స్మార్ట్ మీటరు ప్రజలకు ఎటువంటి సమాచారం చూపించదు  వాడిన కరెంటుకు విపరీతంగా చార్జీలు పెంచి ప్రజలపై మోయలేనిభారం పడుతుందని అన్నారు. షాపులకు బిగించిన స్మార్ట్ మీటర్ల వలన షాపుల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారు ఒక్కో స్మార్ట్ మీటరు 10250/-      ఆదానికి ప్రజలు కట్టాల్సి ఉంటుంది. ప్రజలకు తీవ్రంగా నష్టం చేసే విద్యుత్తు ప్రైవేటీకరణ ఆదానితో చేసుకున్న ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదాని స్మార్ట్ మీటరు బిగించడానికి వస్తున్నారు ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు బలవంతంగా బిగించడానికి ప్రయత్నం చేస్తే సిపిఎం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సింగిరెడ్డి గోపాలు పెన్షనర్స్ సంఘం నాయకులు వి. శేషగిరి పాల్గొన్నారు.
    user_Journalist Naidu
    Journalist Naidu
    Local News Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.