వేడుకగా విజయ గణపతి అభిషేక పూజలు. ట్రస్టు చైర్మన్ ముని రామిరెడ్డి. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీవిజయ గణపతి స్వామి ఆలయంలో బుదవారం సందర్భంగా స్వయంగా ప్రత్యేక అభిషేక పూజలు వేడుకగా నిర్వహించడం జరిగింది. బుధవారం పాల్గుణ మాసం ప్రారంభం సందర్భంగా అర్చకులు మధు స్వామి ఆధ్వర్యంలో ఎం ఆర్ ఆర్ . ట్రస్టు చైర్మన్ మునిరామ్ రెడ్డి స్వయంగా అభిషేక పూజలు నిర్వహించడం జరిగింది.పసుపు, కుంకుమ పాలు పెరుగు,తేనె,నెయ్యి,పన్నీరు,విభూది,చందన,సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.అనంతరం ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి స్తానిక భక్తులకు దర్శనం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్,ధర్మకర్త మాట్లాడుతూ తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి వారి సేవలో తరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము.ప్రజలందరికీ ఆ విజయ గణపతి స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతూ, మార్చి 4, 5 తేదీన శ్రీ విజయ గణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవానికి భక్తులు,స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావాలని, స్వామి కృపా కటాక్షం పొందాలని కోరారు.
వేడుకగా విజయ గణపతి అభిషేక పూజలు. ట్రస్టు చైర్మన్ ముని రామిరెడ్డి. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీవిజయ గణపతి స్వామి ఆలయంలో బుదవారం సందర్భంగా స్వయంగా ప్రత్యేక అభిషేక పూజలు వేడుకగా నిర్వహించడం జరిగింది. బుధవారం పాల్గుణ మాసం ప్రారంభం సందర్భంగా అర్చకులు మధు స్వామి ఆధ్వర్యంలో ఎం ఆర్ ఆర్ . ట్రస్టు చైర్మన్ మునిరామ్ రెడ్డి స్వయంగా అభిషేక పూజలు నిర్వహించడం జరిగింది.పసుపు, కుంకుమ పాలు పెరుగు,తేనె,నెయ్యి,పన్నీరు,విభూది,చందన,సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.అనంతరం ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి స్తానిక భక్తులకు దర్శనం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్,ధర్మకర్త మాట్లాడుతూ తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి వారి సేవలో తరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము.ప్రజలందరికీ ఆ విజయ గణపతి స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతూ, మార్చి 4, 5 తేదీన శ్రీ విజయ గణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవానికి భక్తులు,స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావాలని, స్వామి కృపా కటాక్షం పొందాలని కోరారు.
- తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.1
- Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official1
- పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG1
- Post by మీ శ్రేయోభిలాషి1
- బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని గొడుగునూరు గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి పోలీస్ వారికి S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..1
- అన్నమయ్య జిల్లా :- మదనపల్లెలో నిందితుడు కులవర్ధన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు... ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు... వీఆర్వో సునీత వద్ద ఫిర్యాదు స్వీకరించి, చట్టపరమైన చర్యలు చేపట్టిన పోలీసులు... ఆసుపత్రి మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు...1
- నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో మైనార్టీల సంక్షేమానికి 6090 కోట్లు భారీ బడ్జెట్ 2026 2027 వార్షిక బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల సబ్ ప్లాన్ ద్వారా విద్యా ఉపాధి గృహాల సోయం ఉపాధి హజ్ సహాయం వంటి అనేక రంగాల్లో మైనార్టీ పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబాటుకు నిదర్శనం మైనార్టీ భవిష్యత్తులో బడ్జెట్ కాదు బలమైన భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎండి పారు గారికి మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇట్లు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్1