డిబిఎఫ్ ఆధ్వర్యంలో మంత్రి వివేక్ ని కలిసి బెజగామ గ్రామంలో అంబేడ్కర్ భవన్ కొసం వినతి. గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 2 తెలంగాణ న్యూస్ సిద్దిపేట జిల్లా ,గజ్వేల్ మండల్ ,బెజుగామ గ్రామంలో ఏస్సి మాల కూలస్తులకు కమ్యూనిటీ భవనం లేనందున తీవ్ర ఇబ్బందులు ఏదుర్కోంటునందున కమ్యూనిటీ భవనం మంజూరు చేసి సహకరించవల్సిందిగా దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక,మైనింగ్ శాఖ మరియు జిల్లా ఇన్ చార్జి మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకట స్వామి ని బెజగామ అంబేడ్కర్ యువసేన సభ్యులతో కలిసి బుధవారం నాడు హైద్రాబాద్ లోని సొమాజిగూడ లో వినతిపత్రం ఇచ్చి విజ్ఞప్తి చేయటం జరిగిందన్నారు. ఈ సందర్బంగా మంత్రి గారి దృష్టికి సినియర్ అంబేడ్కరిస్ట్ ఆస శ్రీరాములు,దాసరి ఏగొండ స్వామి,బ్యాగరి వేణు లు మట్లాడుతూ బెజగామ గ్రామానికి చెందిన అంబేడ్కర్ యువసేన యూత్,ఎస్సీ కూలస్తులందరము బెజగామ గ్రామంలో ఎస్సీ మాల కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కమ్యూనిటీ భవనం లేనందున సామాజిక సమావేశాలు, యువజన కార్యక్రమాలు, విద్యా అవగాహన కార్యక్రమాలు, శుభకార్యాలు,కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించుటకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఎస్సీ లు ఏదైన కార్యక్రమం చేసుకొవాలంటే ఐదు,ఆరు కిలోమిటర్లు ప్రయాణం చేసుకొవడం వలన వృద్దులకు,పిల్లలకు,బాలలంతలకు,గర్బినిలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తున్నందన్నారు. ఎస్సీలకు కమ్యూనిటీ భవనం మంజూరు చేసి, అవసరమైన నిధులు కల్పించి భవనం మంజూరుకు సహకరించవల్సిందిగా అంబేడ్కర్ యువసేన యూత్ తరుపున మంత్రి గారికి చెప్పటం జరిగిందన్నారు. మంత్రి గారు కచ్చితంగా మంజూరు చేసే విధంగా హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువసేన యూత్ అధ్యక్షులు దివాకర్,ఉపాధ్యక్షులు చెల స్వామి మాజీ సర్పంచ్ చెల పోచయ్య,యూత్ సభ్యులు బ్యాగారి ప్రభాకర్,నర్సింలు,మధు,మహిపాల్, తీగుల రాజు,సాయి, బొడ్డు కరుణాకర్, స్వామి,ప్రవీణ్,నీరుడు కరుణాకర్, ,లడ్డు, కార్తీక్ వంశి,రవి తదితరులు పాల్గొన్నారు
డిబిఎఫ్ ఆధ్వర్యంలో మంత్రి వివేక్ ని కలిసి బెజగామ గ్రామంలో అంబేడ్కర్ భవన్ కొసం వినతి. గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 2 తెలంగాణ న్యూస్ సిద్దిపేట జిల్లా ,గజ్వేల్ మండల్ ,బెజుగామ గ్రామంలో ఏస్సి మాల కూలస్తులకు కమ్యూనిటీ భవనం లేనందున తీవ్ర ఇబ్బందులు ఏదుర్కోంటునందున కమ్యూనిటీ భవనం మంజూరు చేసి సహకరించవల్సిందిగా దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక,మైనింగ్ శాఖ మరియు జిల్లా ఇన్ చార్జి మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకట స్వామి ని బెజగామ అంబేడ్కర్ యువసేన సభ్యులతో కలిసి బుధవారం నాడు హైద్రాబాద్ లోని సొమాజిగూడ లో వినతిపత్రం ఇచ్చి విజ్ఞప్తి చేయటం జరిగిందన్నారు. ఈ సందర్బంగా మంత్రి గారి దృష్టికి సినియర్ అంబేడ్కరిస్ట్ ఆస శ్రీరాములు,దాసరి ఏగొండ స్వామి,బ్యాగరి వేణు లు మట్లాడుతూ బెజగామ గ్రామానికి చెందిన అంబేడ్కర్ యువసేన యూత్,ఎస్సీ కూలస్తులందరము బెజగామ గ్రామంలో ఎస్సీ మాల కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కమ్యూనిటీ భవనం లేనందున సామాజిక సమావేశాలు, యువజన కార్యక్రమాలు, విద్యా అవగాహన కార్యక్రమాలు, శుభకార్యాలు,కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించుటకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఎస్సీ లు ఏదైన కార్యక్రమం చేసుకొవాలంటే ఐదు,ఆరు కిలోమిటర్లు ప్రయాణం చేసుకొవడం వలన వృద్దులకు,పిల్లలకు,బాలలంతలకు,గర్బినిలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తున్నందన్నారు. ఎస్సీలకు కమ్యూనిటీ భవనం మంజూరు చేసి, అవసరమైన నిధులు కల్పించి భవనం మంజూరుకు సహకరించవల్సిందిగా అంబేడ్కర్ యువసేన యూత్ తరుపున మంత్రి గారికి చెప్పటం జరిగిందన్నారు. మంత్రి గారు కచ్చితంగా మంజూరు చేసే విధంగా హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువసేన యూత్ అధ్యక్షులు దివాకర్,ఉపాధ్యక్షులు చెల స్వామి మాజీ సర్పంచ్ చెల పోచయ్య,యూత్ సభ్యులు బ్యాగారి ప్రభాకర్,నర్సింలు,మధు,మహిపాల్, తీగుల రాజు,సాయి, బొడ్డు కరుణాకర్, స్వామి,ప్రవీణ్,నీరుడు కరుణాకర్, ,లడ్డు, కార్తీక్ వంశి,రవి తదితరులు పాల్గొన్నారు
- పసిడి ప్రేమికులకు భారీ ఊరట.. నేలచూపు చూస్తున్న బంగారం, వెండి ధరలు! అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా భారీగా తగ్గిన ధరలు..1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 2 ప్రజా తెలంగాణ న్యూస్/వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద రాజ్యమేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేసిందన్నారు, రేపు జరగబోయే గ్రామ సభలలో ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అమలు కానీ 420 హామీలపై,6 గ్యారెంటీలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గ్రామసభలలో నిలదీసి వైఫల్యం ఎండ కట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను తమ మంత్రులను గ్రామ సభలోకి వెళ్లకుండా, అధికారులతోనే గ్రామ సభలు జరపాలని నిర్ణయించడంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని తెలిపారు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజా పాలన పేరిట వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని మోసం చేసిందని, కళ్యాణ లక్ష్మి లక్ష తో పాటు తులంబంగారం ఇస్తామని చెప్పి మోసం, విద్యార్థినిలకు స్కూటీల పంపిణీ చేస్తామని మో1
- ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనంలో పెన్షన్ దరఖాస్తు కోసం వచ్చిన ఓ విశ్రాంత ఉద్యోగి నుండి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, పెన్షన్ మంజూరు కోసం వచ్చిన బాధితుడిని సీనియర్ అసిస్టెంట్ అరవింద్ రూ.15,000 లంచం కోరగా, చివరకు రూ.13,000కి ఒప్పందం కుదిరింది. ఆ మొత్తాన్ని తన సహచరుడు రమేష్కు ఇవ్వాలని అరవింద్ సూచించాడు. అవినీతి డిమాండ్ను సహించలేక బాధితుడు ఏసీబీని సంప్రదించడంతో అధికారులు పథకం ప్రకారం బుధవారం లేడీస్ హాస్టల్ బస్టాప్ వద్ద రమేష్ను డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. విచారణలో అరవింద్ ప్రమేయం బయటపడడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రజలు ధైర్యంగా ఏసీబీని సంప్రదించాలని సూచించారు.2
- ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆతిథ్యమిస్తున్న యూత్ కల్చరల్ ఫెస్ట్ 'డుసిమస్ 2025 - 2026' బుధవారం ఘనంగా ప్రారంభమైంది. డుసిమస్ కు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఫెస్ట్ లో భాగంగా మొదటిరోజు వక్తృత్వం, ఉపన్యాసం, పెయింటింగ్, ఫొటోగ్రఫీలలో పోటీలు జరిగాయి. రెండవ రోజు గురువారం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, ర్యాంప్ వాక్, తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్ కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలలు,నేషనల్ లా కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. గత పదమూడు ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. విద్యార్థులే ముందుండి దీనిని నిర్వహించడం విశేషం. ఈ వేడుకల నిర్వహణ పట్ల విద్యార్థులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఉద్యమాలకు కేంద్రబిందువుగా ఉన్న ఉస్మానియా ఇటువంటి ఫెస్ట్ కు ఆతిథ్యమిచ్చి, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తోందని కొనియాడారు. ఇటువంటి పోటీలతో విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, ఇతర కళాశాలల విద్యార్థులతో స్నేహం అభివృద్ధి అవుతుందని వివరించారు. వేడుకల నిర్వహణను విద్యార్థులు ప్రశంసించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్. ఎన్ రాంప్రసాద్, డీన్, హెచ్ఓడి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, స్టూడెంట్ ఆర్గనైజర్లు బండి భరత్, సిద్దార్థ్, శ్రీజ బాల్ రెడ్డి, టి. క్రాంతి, జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.5
- ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఏసీబీ దాడులు ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని బిల్స్ సెక్షన్ లో పనిచేస్తున్న రమేష్, అరవింద్ అనే ఇద్దరు ఉద్యోగులు రూ. 13 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయి. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.1
- ప్రభుత్వం హిందువులపై కుట్రపూరితంగా హనుమాన్ జయంతి రోజున ప్రజా పాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తగదని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ అన్నారు.1
- సంగారెడ్డి మున్సిపాలిటీలో చెత్తను వేరువేరుగా వేయాలి: అదనపు కలెక్టర్ పాండు1
- కర్ణాటకలోని హావేరి బస్టాండ్లో మృత్యుఘోష.. ప్లాట్ఫారమ్ మీదకు దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు! చక్రాల కింద నలిగి రెండేళ్ల బాలుడు మృతి.. సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు..1