logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విజయవాడ, విద్యాధరపురంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో కులం, మతం ప్రస్తావన సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతూ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలలో కులాలను కలిపే ఆలోచన విధానం, మత ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయతను విస్మరించని జాతీయ భావన, దేశ సమగ్రత మరియు శాంతి-సౌభాగ్యాలకు ప్రాధాన్యత వంటి అంశాలు బలమైన పునాదులుగా ఉన్నాయని సామినేని ఉదయభాను తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, వివిధ సంఘటనలు దేశ ఐక్యత, సామాజిక సామరస్యాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాయని, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ లౌకికవాద విలువలను ప్రపంచానికి చాటుతోందని ఆయన వివరించారు. దేశం పట్ల ప్రేమ పెరిగినప్పుడు సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యత కూడా పెరుగుతుందని పవన్ కళ్యాణ్ సందేశం యువతలో సానుకూల ఆలోచనలకు దారి తీస్తోందన్నారు. నేటి రాజకీయాల్లో ప్రజా సమస్యలను పక్కనపెట్టి కులాలు, మతాల పేరుతో విభజించే ధోరణి పెరగడం ఆందోళనకరమని పేర్కొన్న ఉదయభాను, “నేను ఏ ఒక్క కులం కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం పనిచేసే విశ్వనరుడిగా ఉండాలనుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా జనసేన నాయకులు, జనసైనికులు పనిచేస్తూ రాజకీయాల్లో విలువలతో కూడిన మార్పును తీసుకురావడానికి కృషి చేస్తారని సామినేని ఉదయభాను తెలిపారు. దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారనే భావనతో యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, విజయవాడ నగర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

4 hrs ago
user_Kakaraparthi someswarao
Kakaraparthi someswarao
జగ్గయ్యపేట, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

విజయవాడ, విద్యాధరపురంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో కులం, మతం ప్రస్తావన సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతూ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలలో కులాలను కలిపే ఆలోచన విధానం, మత ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయతను విస్మరించని జాతీయ భావన,

దేశ సమగ్రత మరియు శాంతి-సౌభాగ్యాలకు ప్రాధాన్యత వంటి అంశాలు బలమైన పునాదులుగా ఉన్నాయని సామినేని ఉదయభాను తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, వివిధ సంఘటనలు దేశ ఐక్యత, సామాజిక సామరస్యాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాయని, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ లౌకికవాద విలువలను ప్రపంచానికి చాటుతోందని ఆయన వివరించారు. దేశం పట్ల ప్రేమ పెరిగినప్పుడు సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యత కూడా పెరుగుతుందని పవన్ కళ్యాణ్ సందేశం యువతలో సానుకూల ఆలోచనలకు దారి తీస్తోందన్నారు. నేటి రాజకీయాల్లో ప్రజా సమస్యలను పక్కనపెట్టి కులాలు, మతాల పేరుతో విభజించే ధోరణి పెరగడం ఆందోళనకరమని

పేర్కొన్న ఉదయభాను, “నేను ఏ ఒక్క కులం కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం పనిచేసే విశ్వనరుడిగా ఉండాలనుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా జనసేన నాయకులు, జనసైనికులు పనిచేస్తూ రాజకీయాల్లో విలువలతో కూడిన మార్పును తీసుకురావడానికి కృషి చేస్తారని సామినేని ఉదయభాను తెలిపారు. దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారనే భావనతో యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, విజయవాడ నగర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • విజయవాడ, విద్యాధరపురంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో కులం, మతం ప్రస్తావన సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతూ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలలో కులాలను కలిపే ఆలోచన విధానం, మత ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయతను విస్మరించని జాతీయ భావన, దేశ సమగ్రత మరియు శాంతి-సౌభాగ్యాలకు ప్రాధాన్యత వంటి అంశాలు బలమైన పునాదులుగా ఉన్నాయని సామినేని ఉదయభాను తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, వివిధ సంఘటనలు దేశ ఐక్యత, సామాజిక సామరస్యాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాయని, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ లౌకికవాద విలువలను ప్రపంచానికి చాటుతోందని ఆయన వివరించారు. దేశం పట్ల ప్రేమ పెరిగినప్పుడు సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యత కూడా పెరుగుతుందని పవన్ కళ్యాణ్ సందేశం యువతలో సానుకూల ఆలోచనలకు దారి తీస్తోందన్నారు. నేటి రాజకీయాల్లో ప్రజా సమస్యలను పక్కనపెట్టి కులాలు, మతాల పేరుతో విభజించే ధోరణి పెరగడం ఆందోళనకరమని పేర్కొన్న ఉదయభాను, “నేను ఏ ఒక్క కులం కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం పనిచేసే విశ్వనరుడిగా ఉండాలనుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా జనసేన నాయకులు, జనసైనికులు పనిచేస్తూ రాజకీయాల్లో విలువలతో కూడిన మార్పును తీసుకురావడానికి కృషి చేస్తారని సామినేని ఉదయభాను తెలిపారు. దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారనే భావనతో యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, విజయవాడ నగర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    3
    విజయవాడ, విద్యాధరపురంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో కులం, మతం ప్రస్తావన సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతూ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు.

జనసేన పార్టీ సిద్ధాంతాలలో కులాలను కలిపే ఆలోచన విధానం, మత ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయతను విస్మరించని జాతీయ భావన, దేశ సమగ్రత మరియు శాంతి-సౌభాగ్యాలకు ప్రాధాన్యత వంటి అంశాలు బలమైన పునాదులుగా ఉన్నాయని సామినేని ఉదయభాను తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, వివిధ సంఘటనలు దేశ ఐక్యత, సామాజిక సామరస్యాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాయని, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ లౌకికవాద విలువలను ప్రపంచానికి చాటుతోందని ఆయన వివరించారు.

దేశం పట్ల ప్రేమ పెరిగినప్పుడు సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యత కూడా పెరుగుతుందని పవన్ కళ్యాణ్ సందేశం యువతలో సానుకూల ఆలోచనలకు దారి తీస్తోందన్నారు. నేటి రాజకీయాల్లో ప్రజా సమస్యలను పక్కనపెట్టి కులాలు, మతాల పేరుతో విభజించే ధోరణి పెరగడం ఆందోళనకరమని పేర్కొన్న ఉదయభాను, “నేను ఏ ఒక్క కులం కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం పనిచేసే విశ్వనరుడిగా ఉండాలనుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు.

పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా జనసేన నాయకులు, జనసైనికులు పనిచేస్తూ రాజకీయాల్లో విలువలతో కూడిన మార్పును తీసుకురావడానికి కృషి చేస్తారని సామినేని ఉదయభాను తెలిపారు. దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారనే భావనతో యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, విజయవాడ నగర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Kakaraparthi someswarao
    Kakaraparthi someswarao
    జగ్గయ్యపేట, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU) గట్టిగా డిమాండ్ చేసింది. విద్యను వ్యాపారంగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా పోరాడాలని PDSU పిలుపునిచ్చింది, అలాగే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరింది. ఈరోజు CPI ML న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో PDSU ఖమ్మం జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా, విద్యా రంగం ఇంకా వ్యాపారంగానే ఉందని గోకినపల్లి మస్తాన్ విమర్శించారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా ముందు రాష్ట్రంలో సుమారు 23 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చెప్పడం సరికాదని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలు బుక్స్, అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయల ఫీజులను అక్రమంగా వసూలు చేస్తున్నాయని PDSU ఆరోపించింది. జిల్లా అధికారులు ప్రైవేటు స్కూళ్లను సందర్శించకుండా కేవలం తమ కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని, ఇది ఖమ్మం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోందని మస్తాన్ పేర్కొన్నారు. పాఠశాలలు బయట ఒక పేరుతో బోర్డు పెట్టి, లోపల అడ్మిషన్లు వేరే స్కూళ్ల పేరు మీద చేస్తున్నాయని, ఇటువంటి వాటికి అనుమతులు ఎలా ఇస్తున్నారని PDSU ప్రశ్నించింది. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు సరిగా గదులు లేక, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా బడా కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్ముడుపోయిందని తీవ్రంగా విమర్శించింది. విద్యా వ్యవస్థను మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యార్థులు ధర్నాలు చేయొద్దు అని చెప్పి, ఇప్పుడు విద్యార్థి తరఫున విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే కేసులు పెట్టే పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో సృష్టిస్తున్నారని PDSU మండిపడింది. మరోవైపు, ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకొచ్చి కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కైన పరిస్థితి ఉందని ఆరోపించారు. గురుకులంలో చదువుకుంటున్న విద్యార్థులకు సరిగా మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని, గురుకులాలకు మరియు హాస్టళ్లకు సొంత భవనాలు కూడా లేవని ఆయన తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలపేతం చేయాలని PDSU డిమాండ్ చేసింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే, ఈనెల 30న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా విద్యారంగ సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని PDSU ముఖ్యమంత్రిని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో PDSU ఖమ్మం జిల్లా సభ్యులు రాము, విశ్వంత్, నాయకులు కార్తీక్, రాజేష్, అసాత్, ఉదయ్ పాల్గొన్నారు.
    2
    ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU) గట్టిగా డిమాండ్ చేసింది. విద్యను వ్యాపారంగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా పోరాడాలని PDSU పిలుపునిచ్చింది, అలాగే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరింది. ఈరోజు CPI ML న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో PDSU ఖమ్మం జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా, విద్యా రంగం ఇంకా వ్యాపారంగానే ఉందని గోకినపల్లి మస్తాన్ విమర్శించారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా ముందు రాష్ట్రంలో సుమారు 23 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చెప్పడం సరికాదని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలు బుక్స్, అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయల ఫీజులను అక్రమంగా వసూలు చేస్తున్నాయని PDSU ఆరోపించింది. జిల్లా అధికారులు ప్రైవేటు స్కూళ్లను సందర్శించకుండా కేవలం తమ కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని, ఇది ఖమ్మం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోందని మస్తాన్ పేర్కొన్నారు. పాఠశాలలు బయట ఒక పేరుతో బోర్డు పెట్టి, లోపల అడ్మిషన్లు వేరే స్కూళ్ల పేరు మీద చేస్తున్నాయని, ఇటువంటి వాటికి అనుమతులు ఎలా ఇస్తున్నారని PDSU ప్రశ్నించింది. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు సరిగా గదులు లేక, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా బడా కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్ముడుపోయిందని తీవ్రంగా విమర్శించింది.

విద్యా వ్యవస్థను మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యార్థులు ధర్నాలు చేయొద్దు అని చెప్పి, ఇప్పుడు విద్యార్థి తరఫున విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే కేసులు పెట్టే పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో సృష్టిస్తున్నారని PDSU మండిపడింది. మరోవైపు, ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకొచ్చి కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కైన పరిస్థితి ఉందని ఆరోపించారు. గురుకులంలో చదువుకుంటున్న విద్యార్థులకు సరిగా మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని, గురుకులాలకు మరియు హాస్టళ్లకు సొంత భవనాలు కూడా లేవని ఆయన తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలపేతం చేయాలని PDSU డిమాండ్ చేసింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే, ఈనెల 30న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా విద్యారంగ సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని PDSU ముఖ్యమంత్రిని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో PDSU ఖమ్మం జిల్లా సభ్యులు రాము, విశ్వంత్, నాయకులు కార్తీక్, రాజేష్, అసాత్, ఉదయ్ పాల్గొన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • రఘునాథపాలెం మండలం సర్వే నంబర్ 218 పరిధిలో తమ ప్లాట్లను కోల్పోతున్న బాధితులు అధైర్య పడొద్దని మాజీ మంత్రి టి. హరీశ్ రావు భరోసా ఇచ్చారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బాధితుల స్థలాలు వారికి తిరిగి దక్కే వరకు, అలాగే సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగిస్తామని హరీశ్ రావు తెలిపారు. బాధితుల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనను గతంలో వెలుగుమట్ల ప్రాంతంలో జరిగిన ఇలాంటి సంఘటనతో పోల్చారు.
    1
    రఘునాథపాలెం మండలం సర్వే నంబర్ 218 పరిధిలో తమ ప్లాట్లను కోల్పోతున్న బాధితులు అధైర్య పడొద్దని మాజీ మంత్రి టి. హరీశ్ రావు భరోసా ఇచ్చారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బాధితుల స్థలాలు వారికి తిరిగి దక్కే వరకు, అలాగే సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగిస్తామని హరీశ్ రావు తెలిపారు. బాధితుల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనను గతంలో వెలుగుమట్ల ప్రాంతంలో జరిగిన ఇలాంటి సంఘటనతో పోల్చారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణంలో, కంబాల బావి సెంటర్ వద్ద ఒక లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భీమవరం గ్రామానికి చెందిన ఆంజనేయలు అనే ద్విచక్ర వాహనదారుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, క్షతగాత్రుడిని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.
    3
    పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణంలో, కంబాల బావి సెంటర్ వద్ద ఒక లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భీమవరం గ్రామానికి చెందిన ఆంజనేయలు అనే ద్విచక్ర వాహనదారుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, క్షతగాత్రుడిని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.
    user_User3320
    User3320
    సత్తెనపల్లె, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • తుర్కయంజాల్‌లోని న్యూ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్‌లను జారీ చేయకపోవడంతో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా ఆదిభట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఇంటర్ విద్యార్థినులపై దాడి చేశారని తెలుస్తోంది. సర్టిఫికేట్‌ల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై, ముఖ్యంగా అమ్మాయిలపై సీఐ దౌర్జన్యం ప్రదర్శించారని సమాచారం.
    1
    తుర్కయంజాల్‌లోని న్యూ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్‌లను జారీ చేయకపోవడంతో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా ఆదిభట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఇంటర్ విద్యార్థినులపై దాడి చేశారని తెలుస్తోంది. సర్టిఫికేట్‌ల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై, ముఖ్యంగా అమ్మాయిలపై సీఐ దౌర్జన్యం ప్రదర్శించారని సమాచారం.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఏఐవైఎఫ్ (ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్) మంత్రి లోకేష్ యువతను మోసం చేశారని తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, అలాగే మెగా డీఎస్సీని నిర్వహించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. తమ హక్కులను సాధించుకోవడానికి 'కాక్రోచ్ తరహా ఉద్యమం' అవసరమని షేక్ వలి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
    1
    ఏఐవైఎఫ్ (ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్) మంత్రి లోకేష్ యువతను మోసం చేశారని తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, అలాగే మెగా డీఎస్సీని నిర్వహించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. తమ హక్కులను సాధించుకోవడానికి 'కాక్రోచ్ తరహా ఉద్యమం' అవసరమని షేక్ వలి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    10 hrs ago
  • విజయవాడ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అధ్యక్షతన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో పాటు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, మరియు రాబోయే కార్యక్రమాల కార్యాచరణపై నాయకులు విస్తృతంగా చర్చించారు. షేక్ నాగుల్ మీరా, చావల దేవధత్, నలమోలు శివరామకృష్ణ ప్రసాద్, జామ ఆనందరావు, కృష్ణా జిల్లా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సమావేశంలోని నాయకులు సూచించారు.
    1
    విజయవాడ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అధ్యక్షతన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో పాటు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, మరియు రాబోయే కార్యక్రమాల కార్యాచరణపై నాయకులు విస్తృతంగా చర్చించారు. షేక్ నాగుల్ మీరా, చావల దేవధత్, నలమోలు శివరామకృష్ణ ప్రసాద్, జామ ఆనందరావు, కృష్ణా జిల్లా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు.

పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సమావేశంలోని నాయకులు సూచించారు.
    user_Kakaraparthi someswarao
    Kakaraparthi someswarao
    జగ్గయ్యపేట, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని మోటమర్రి గ్రామంలో ఓ ఇంటి ముందు అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామానికి చెందిన విజయమ్మ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో కొన్ని వస్తువులను ఉంచినట్లు గుర్తించారు. ఈ వస్తువుల్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మలు ఉన్నాయని సమాచారం. వీటిని చూసిన గ్రామస్తులు క్షుద్రపూజలు చేసి ఉంటారని తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, స్థానికులు వెంటనే సంబంధిత అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    1
    ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని మోటమర్రి గ్రామంలో ఓ ఇంటి ముందు అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామానికి చెందిన విజయమ్మ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో కొన్ని వస్తువులను ఉంచినట్లు గుర్తించారు.

ఈ వస్తువుల్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మలు ఉన్నాయని సమాచారం. వీటిని చూసిన గ్రామస్తులు క్షుద్రపూజలు చేసి ఉంటారని తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, స్థానికులు వెంటనే సంబంధిత అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    user_Romeet
    Romeet
    న్యాయవాది బోనకల్, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.