Shuru
Apke Nagar Ki App…
మాది తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెం గ్రామంలో డ్రైనేజీ వాటర్ రోడ్ల మీదకి వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రోడ్లమీద నడవడానికి ఇంట్లో నుంచి బయటకు రావడానికి డ్రైనేజీ వాటర్ వల్ల కాలుష్యమై చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం చూశారుగాని క్లియర్ చేయలేదు ఇంకా రోజు చెప్తున్నా చేస్తాం చేస్తాం అంటున్నారు దయచేసి ఒక్కసారి పట్టింపాలెం గ్రామంలో అంబేద్కర్ రోడ్డు చిన్నపాటి వర్షం పడిన మోకాళ్ళ లోతు వాటర్ తో నిండిపోయి నీరు ఎటు ఎలక అలాగా రోడ్డుమీద ఉండిపోతున్నాయి దయచేసి గవర్నమెంట్ వారు మా యొక్క ప్రాబ్లం క్లియర్ చేయవలసిందిగా వేడుకుంటున్నాం నేను ఏమన్నా తప్పుగా చెప్పినట్లయితే నన్ను క్షమించండి కానీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం . అందరూ ఇబ్బంది పడుతున్నారు దయచేసి మా పట్టిన పాలెం అంబేద్కర్ రోడ్ ని క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాము
BONIGE MURALI
మాది తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెం గ్రామంలో డ్రైనేజీ వాటర్ రోడ్ల మీదకి వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రోడ్లమీద నడవడానికి ఇంట్లో నుంచి బయటకు రావడానికి డ్రైనేజీ వాటర్ వల్ల కాలుష్యమై చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం చూశారుగాని క్లియర్ చేయలేదు ఇంకా రోజు చెప్తున్నా చేస్తాం చేస్తాం అంటున్నారు దయచేసి ఒక్కసారి పట్టింపాలెం గ్రామంలో అంబేద్కర్ రోడ్డు చిన్నపాటి వర్షం పడిన మోకాళ్ళ లోతు వాటర్ తో నిండిపోయి నీరు ఎటు ఎలక అలాగా రోడ్డుమీద ఉండిపోతున్నాయి దయచేసి గవర్నమెంట్ వారు మా యొక్క ప్రాబ్లం క్లియర్ చేయవలసిందిగా వేడుకుంటున్నాం నేను ఏమన్నా తప్పుగా చెప్పినట్లయితే నన్ను క్షమించండి కానీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం . అందరూ ఇబ్బంది పడుతున్నారు దయచేసి మా పట్టిన పాలెం అంబేద్కర్ రోడ్ ని క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాము
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మాది తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెం గ్రామంలో డ్రైనేజీ వాటర్ రోడ్ల మీదకి వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రోడ్లమీద నడవడానికి ఇంట్లో నుంచి బయటకు రావడానికి డ్రైనేజీ వాటర్ వల్ల కాలుష్యమై చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం చూశారుగాని క్లియర్ చేయలేదు ఇంకా రోజు చెప్తున్నా చేస్తాం చేస్తాం అంటున్నారు దయచేసి ఒక్కసారి పట్టింపాలెం గ్రామంలో అంబేద్కర్ రోడ్డు చిన్నపాటి వర్షం పడిన మోకాళ్ళ లోతు వాటర్ తో నిండిపోయి నీరు ఎటు ఎలక అలాగా రోడ్డుమీద ఉండిపోతున్నాయి దయచేసి గవర్నమెంట్ వారు మా యొక్క ప్రాబ్లం క్లియర్ చేయవలసిందిగా వేడుకుంటున్నాం నేను ఏమన్నా తప్పుగా చెప్పినట్లయితే నన్ను క్షమించండి కానీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం . అందరూ ఇబ్బంది పడుతున్నారు దయచేసి మా పట్టిన పాలెం అంబేద్కర్ రోడ్ ని క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాము1
- జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి, ఏఎంసీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో, అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండల కేంద్రాల్లోనూ వైసీపీ నాయకులు “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసనలో భాగంగా, ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలతో కూడిన బాండ్లను దగ్ధం చేశారు. హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు.1
- ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ గురువారం పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ కుక్కుటేశ్వర స్వామిని, అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ పురుహూతికా దేవిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న అనసూయకు ఆలయ సూపరింటెండెంట్ భద్ర, సహాయ కమిషనర్ జగన్మోహన్ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ వీరభద్రరావుతో పాటు ఆలయ సిబ్బంది, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు ఆమెను సన్నిధిలోకి తీసుకెళ్లి స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు. అమ్మవారికి నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో అనసూయ పాల్గొన్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, అమ్మవారి ప్రసాదాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు పలువురు భక్తులు పాల్గొన్నారు.1
- ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో రైతులు సింగరేణి భూసేకరణకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనకు దిగారు. తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న ఒక ఎకరం లేదా అర ఎకరం భూములను కోల్పోతే తమ కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థ చేపట్టిన భూ సర్వేను అడ్డుకున్న రైతులు, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ రైతులకు చెందిన సుమారు 30 ఎకరాల భూమిని భూసేకరణలోకి తీసుకోకూడదని వారు స్పష్టం చేశారు. రైతుల నిరసనతో లంకపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.3
- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా నిన్న ప్రీమియర్లతో థియేటర్లలో విడుదలైంది. దీంతో అభిమానులు థియేటర్లలో పేపర్లు విసురుతూ, డ్యాన్సులేస్తూ పండగ చేసుకున్నారు. ఈ ఉత్సాహంలో ఒక లేడీ ఫ్యాన్ థియేటర్ స్క్రీన్ ముందే రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులను అంతే గ్రేస్తో మ్యాచ్ చేస్తూ ఊరమాస్గా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, ఆమె డ్యాన్స్ను చూసిన నెటిజన్లు 'అదరగొట్టారు' అంటూ ప్రశంసిస్తున్నారు.1
- హైదరాబాద్లోని గచ్చిబౌలి తాలిమ్లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పనులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి గారు, అలాగే సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కూడా మంత్రితో కలిసి పనులను సమీక్షించారు. ఈ పనుల వివరాలను మంత్రి గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.1
- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, పిఠాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వంగా గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం గడుపుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, రెండేళ్లు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని మండిపడ్డారు. ప్రజలకు నిజాలు తెలియజేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు కొనసాగిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆమె గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలుచేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి కుటుంబానికి ప్రత్యక్ష లబ్ధి చేకూరిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాల అమలు ఆగిపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో పూర్తిస్థాయిలో అమలుచేసిన ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కేవలం హామీలుగానే మిగిలిపోయాయని ఆమె తీవ్రంగా విమర్శించారు. యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రతి నిరుద్యోగికి నెలకు ₹3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. అలాగే మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా ₹1,500 అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు ₹4 వేల కోట్లకు చేరుకున్నాయని, ప్రభుత్వ బకాయిల కారణంగా అనేక కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. రైతులు, మహిళలకు సున్నా వడ్డీ రుణాల విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని వంగా గీత విశ్వనాథ్ విమర్శించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల అసంతృప్తి కారణంగా నిరాశకు గురై వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనను రెండు మాటల్లో చెప్పాలంటే అవినీతి – అక్రమాలు, దందాలు – దౌర్జన్యాలు, కుట్రలు – కుతంత్రాలు అని వంగా గీత తీవ్రంగా విమర్శించారు. సంక్షేమ పథకాలకు కోతలు విధిస్తూ మరోవైపు అప్పుల భారాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. కూటమి పార్టీలు కలిసికట్టుగా ప్రజలను మోసం చేశాయని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని అన్నారు. ప్రజల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.3
- గురువారం గుంటూరులోని గుజ్జనగుండ్ల సెంటర్లో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. వైసీపీ ఇచ్చిన 'వెన్నుపోటుకు రెండేళ్లు' అనే ఆందోళన పిలుపునకు పోటీగా, టీడీపీ నాయకులు 'వైసీపీ రాక్షస పాలనకు ముగింపుకు రెండేళ్లు' పేరుతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా, టీడీపీ కార్యకర్తలు జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీనితో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే, పోలీసులు ముందుగానే అప్రమత్తమై, టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకున్నారు.1