విఘ్నేశ్వరుని తోడుతో... సర్వ విఘ్నాలు దూరం ఎమ్మెల్సి నాగర్ కుంట నవీన్ రెడ్డి *పట్టణంలో వినాయక మండపాలలో పూజా,మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు* *హాజరైన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి* షాద్ నగర్ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో,వైభవంగా సాగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని టీచర్స్ కాలనిలో కంటెస్టెడ్ కౌన్సిలర్ రాజేందర్ సింగ్,విజయ్ నగర్ కాలనీ లో భక్తులు ఏర్పాటు చేసిన పూజా మరియు అన్నవితరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి హాజరైనారు.ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ (అన్నదానం) కార్యక్రమాలను ఆయన ప్రారంభించి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.అనంతరం నవీన్ రెడ్డి మాట్లాడుతూ విఘ్నేశ్వరుని తోడుతో సమాజానికి, ప్రజలందరికీ ఉన్న సర్వ విఘ్నాలు దూరం కావాలని" ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనితా రఘునాథ్ యాదవ్,ఎస్పీ శివ,మాజీ పిసిఎస్ చైర్మన్ జగదీశ్ గౌడ్,మాజీ కౌన్సిలర్లు చింటూ ప్రతాప్ రెడ్డి,కానుగు అనంతయ్య,ఈశ్వర్ రాజు,చెట్ల నర్సిమ,పాలమకుల చెన్నయ్య,చిన్న యాదగిరి కంటెస్టెడ్ కౌన్సిలర్లు నక్కల వెంకటేష్ గౌడ్,రాజేందర్ సింగ్, మాజీ సర్పంచులు చక్కటి వెంకటేష్ యాదవ్,యారం శేఖర్ రెడ్డి,నాయకులు చక్రం రెడ్డి,శ్రీకాంత్ గౌడ్, మనోహర్ రెడ్డి,అల్లాడ శేఖర్,సంజీవ రెడ్డి,సాయి తదితరులు పాల్గొన్నారు.
విఘ్నేశ్వరుని తోడుతో... సర్వ విఘ్నాలు దూరం ఎమ్మెల్సి నాగర్ కుంట నవీన్ రెడ్డి *పట్టణంలో వినాయక మండపాలలో పూజా,మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు* *హాజరైన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి* షాద్ నగర్ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో,వైభవంగా సాగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని టీచర్స్ కాలనిలో కంటెస్టెడ్ కౌన్సిలర్ రాజేందర్ సింగ్,విజయ్ నగర్ కాలనీ లో భక్తులు ఏర్పాటు చేసిన పూజా మరియు అన్నవితరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి హాజరైనారు.ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ (అన్నదానం) కార్యక్రమాలను ఆయన ప్రారంభించి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.అనంతరం నవీన్ రెడ్డి మాట్లాడుతూ విఘ్నేశ్వరుని తోడుతో సమాజానికి, ప్రజలందరికీ ఉన్న సర్వ విఘ్నాలు దూరం కావాలని" ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనితా రఘునాథ్ యాదవ్,ఎస్పీ శివ,మాజీ పిసిఎస్ చైర్మన్ జగదీశ్ గౌడ్,మాజీ కౌన్సిలర్లు చింటూ ప్రతాప్ రెడ్డి,కానుగు అనంతయ్య,ఈశ్వర్ రాజు,చెట్ల నర్సిమ,పాలమకుల చెన్నయ్య,చిన్న యాదగిరి కంటెస్టెడ్ కౌన్సిలర్లు నక్కల వెంకటేష్ గౌడ్,రాజేందర్ సింగ్, మాజీ సర్పంచులు చక్కటి వెంకటేష్ యాదవ్,యారం శేఖర్ రెడ్డి,నాయకులు చక్రం రెడ్డి,శ్రీకాంత్ గౌడ్, మనోహర్ రెడ్డి,అల్లాడ శేఖర్,సంజీవ రెడ్డి,సాయి తదితరులు పాల్గొన్నారు.
- గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....3
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు మార్పు అంటే ఇదేనా రేవంతూ.. తూ.. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గం లొనే 308 ఎకరాలు అంటే .. రాష్ట్రo.. పక్క రాష్ట్రo లో ఎంత ఉందొ మొత్తం లెక్కలు వొస్తాయి.. ఎలా సంపాదించావు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసిందన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం అన్నారు.1
- ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలలో న్యాయం చేయాలి. కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలలో తగు న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంబంధిత శాఖ అధికారులతో ఎస్సీ ఎస్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కేసుల పరిశీలన పై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీల కేసులను వేగవంతంగా పరిష్కరించి న్యాయం చేయాలని భక్కి వెంకటయ్య సూచించారు.1
- బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ / హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- జేఏసీ బలం ఇదే.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు........ . జేఏసీ ఐక్యత, పోరాటం వల్లే మన సమస్యలు రాజకీయ పార్టీల దృష్టికి వెళ్తున్నాయని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ఉద్యోగుల సమస్యలపై స్పందించి, వాటిపై మరింత విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సమస్యలకు న్యాయమైన పరిష్కారం లభించే వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. - జేఏసీ ఐక్యతే మన బలం. - ప్రతి రాజకీయ పార్టీ మన సమస్యలపై మాట్లాడాలి. - ఉద్యోగుల సమస్యలపై విస్తృత చర్చ జరగాలి. - ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలి. - న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. - ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతాం.1
- బాధిత కుటుంబానికి అండగా ఉంటా: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్ ఛార్జీ డాక్టర్ రఘు ని, వారి కుటుంబ సభ్యులను TRS పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. డాక్టర్ రఘు తల్లి పుస్పలత ఇటీవల మృతి చెందగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని నివాసానికి వెళ్లి పుస్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీ పునుగోటి పవన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, ఇస్మాయిల్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1