logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలి పలు వార్డుల్లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆకస్మిక తనిఖీలు శ్రీకాకుళం: నగరంలో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరచడమే ధ్యేయంగా జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణను స్వయంగా పరిశీలించిన ఆయన, సిబ్బంది పనితీరుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భైరవానిపేట రోడ్డు ప్రాంతంలో పర్యటించి, అక్కడ మురుగు కాలువల పరిస్థితిని, వ్యర్థాల తరలింపు ప్రక్రియను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా కమిషనర్ గూన పాలెం, ఎల్బీఎస్ కాలనీ పార్క్, కాకి వీధి సచివాలయ పరిధిలోని ప్రాంతాలను సందర్శించారు. అబ్దుల్ కలాం నగర్‌లో పర్యటించిన సమయంలో వీధుల్లో చెత్త పేరుకుపోకుండా నిరంతరం శుభ్రం చేయాలని, దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మెడికవర్ ఆసుపత్రి ఏరియా సచివాలయాల పరిధిలో పారిశుధ్య సిబ్బంది హాజరును, వారు నిర్వహిస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతి వార్డులోనూ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఆయన స్పష్టం చేశారు.

2 hrs ago
user_Dr.Gangu Manmadharao
Dr.Gangu Manmadharao
జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
d41e123c-0c67-4fa0-9430-f9bb63b0cef8

పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలి పలు వార్డుల్లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆకస్మిక తనిఖీలు శ్రీకాకుళం: నగరంలో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరచడమే ధ్యేయంగా జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణను స్వయంగా పరిశీలించిన ఆయన, సిబ్బంది పనితీరుపై అధికారులకు

51f615db-7f5b-43ec-ba5b-7c6486516486

కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భైరవానిపేట రోడ్డు ప్రాంతంలో పర్యటించి, అక్కడ మురుగు కాలువల పరిస్థితిని, వ్యర్థాల తరలింపు ప్రక్రియను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా కమిషనర్ గూన పాలెం, ఎల్బీఎస్ కాలనీ పార్క్, కాకి వీధి సచివాలయ పరిధిలోని ప్రాంతాలను సందర్శించారు. అబ్దుల్ కలాం నగర్‌లో పర్యటించిన

4aeeb220-df6a-49f8-bd6c-6bb1753fa72c

సమయంలో వీధుల్లో చెత్త పేరుకుపోకుండా నిరంతరం శుభ్రం చేయాలని, దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మెడికవర్ ఆసుపత్రి ఏరియా సచివాలయాల పరిధిలో పారిశుధ్య సిబ్బంది హాజరును, వారు నిర్వహిస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతి వార్డులోనూ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఆయన స్పష్టం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మార్చి11శ్రీకాకుళంజిల్లాఆమదాలవలసపట్టణంలోఆముదాలవలస పట్టణ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకొని నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ విత్ ఆముదాలవలస కార్యక్రమంలో భాగంగా ఆముదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ బుధ వారం ఉదయం మున్సిపాలిటీ పరి ధిలోని పలు వార్డులను ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉదయం నుంచే వార్డుల్లో తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
    4
    మార్చి11శ్రీకాకుళంజిల్లాఆమదాలవలసపట్టణంలోఆముదాలవలస పట్టణ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకొని నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ విత్ ఆముదాలవలస కార్యక్రమంలో భాగంగా ఆముదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ  చైర్మన్ కూన రవికుమార్ బుధ వారం ఉదయం మున్సిపాలిటీ పరి ధిలోని పలు వార్డులను ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  ఉదయం నుంచే వార్డుల్లో తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామంలో టీడీపీకి చెందిన శేఖర్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. బుధవారం పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వారికి పార్టీ కండువాలు కప్పి అహ్వానించారు.సర్పంచ్ రామభుక్త, వార్డ్ మెంబర్లు, 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఎంజిఆర్ నియోజకవర్గం చేసిన అభివృద్ధి చూసి పార్టీలో చేరామన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.
    1
    పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామంలో టీడీపీకి చెందిన శేఖర్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. బుధవారం పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వారికి పార్టీ కండువాలు కప్పి అహ్వానించారు.సర్పంచ్ రామభుక్త, వార్డ్ మెంబర్లు, 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఎంజిఆర్ నియోజకవర్గం చేసిన అభివృద్ధి చూసి పార్టీలో చేరామన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • A small cavity may seem harmless at first. కానీ చిన్న పళ్ల రంధ్రాన్ని పట్టించుకోకపోతే అది క్రమంగా లోపలికి పెరుగుతుంది. Untreated cavities can lead to: • tooth pain • infection • need for root canal treatment Early fillings are simple and prevent bigger treatments later. Have you ever ignored a small cavity thinking it is nothing serious?
    1
    A small cavity may seem harmless at first.
కానీ చిన్న పళ్ల రంధ్రాన్ని పట్టించుకోకపోతే అది క్రమంగా లోపలికి పెరుగుతుంది.
Untreated cavities can lead to:
• tooth pain
• infection
• need for root canal treatment
Early fillings are simple and prevent bigger treatments later.
Have you ever ignored a small cavity thinking it is nothing serious?
    user_Kiran Dental Clinic
    Kiran Dental Clinic
    Dental Clinic విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • రామభద్రపురంలో యాక్సిడెంట్.. క్షతగాత్రుల వివరాలు
    1
    రామభద్రపురంలో యాక్సిడెంట్.. క్షతగాత్రుల వివరాలు
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    42 min ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప పంచాయతీకి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. 2020లో తండ్రి మరణించగా, 2025లో తల్లి కూడా చనిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎవరూ ఆదుకునే వారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోమంగి అంజలి ఆవేదన వ్యక్తం చేసింది. తమ పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసిన అక్కాచెల్లెళ్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించి జీవనోపాధి కల్పించాలని కోరారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప పంచాయతీకి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. 2020లో తండ్రి మరణించగా, 2025లో తల్లి కూడా చనిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎవరూ ఆదుకునే వారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోమంగి అంజలి ఆవేదన వ్యక్తం చేసింది. తమ పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసిన అక్కాచెల్లెళ్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించి జీవనోపాధి కల్పించాలని కోరారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ट्रम्प का बड़ा दावा ईरान कर देगा सरेंडर
    1
    ट्रम्प का बड़ा दावा ईरान कर देगा सरेंडर
    user_रागिनी शर्मा
    रागिनी शर्मा
    Student Atchutapuram, Anakapalli•
    3 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • గ్రామ స్థాయి నుంచి జనసేనను బలోపేతం చేయాలి
    1
    గ్రామ స్థాయి నుంచి జనసేనను బలోపేతం చేయాలి
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    44 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.