Shuru
Apke Nagar Ki App…
కుప్పంలో ఘనంగా వడ్డెర కులస్తులు ఓబన్న జయంతి వేడుకలు.. కుప్పంలో ఘనంగా వడ్డెర కులస్తులు ఓబన్న జయంతి వేడుకలు.. స్వతంత్ర సమరయోధుడు, ఉయ్యాల నరసింహారెడ్డి సేనాని వడ్డెర ఓబన్న 219వ జయంతిని వడ్డెర సోదరులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. వడ్డెర ఓబన్న ఒక వ్యక్తి మాత్రమే కాదు… బ్రిటిష్ పాలకులపై అడ్డుగోడలా నిలిచిన వీరయోధుడు. ఆయన చూపిన పోరాట పటిమ, త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్క భారతీయుడికి స్ఫూర్తిదాయకం. రేనాటి విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించి, స్వాతంత్ర్య పోరాట చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవటం జరిగింది.
Kumar
కుప్పంలో ఘనంగా వడ్డెర కులస్తులు ఓబన్న జయంతి వేడుకలు.. కుప్పంలో ఘనంగా వడ్డెర కులస్తులు ఓబన్న జయంతి వేడుకలు.. స్వతంత్ర సమరయోధుడు, ఉయ్యాల నరసింహారెడ్డి సేనాని వడ్డెర ఓబన్న 219వ జయంతిని వడ్డెర సోదరులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. వడ్డెర ఓబన్న ఒక వ్యక్తి మాత్రమే కాదు… బ్రిటిష్ పాలకులపై అడ్డుగోడలా నిలిచిన వీరయోధుడు. ఆయన చూపిన పోరాట పటిమ, త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్క భారతీయుడికి స్ఫూర్తిదాయకం. రేనాటి విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించి, స్వాతంత్ర్య పోరాట చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవటం జరిగింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షణ కు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మొదటగా తూర్పు రాజగోపురము వద్ద పూజా కార్యక్రమంతో భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. నరసింహ స్వామి గోవింద నామస్మరణతో కదిరి కొండవద్దు వెలసిన భక్త ప్రహల్లాద సన్నిధికి చేరుకొని భజన కీర్తన చేశారు. లగువమ్మ కొండలో వెలసిన సతీసమేత భక్త ప్రహల్లాద స్వామివారిని దర్శించుకుని పూర్తి చేశారు.1
- Post by Bondhu Suresh1
- 🙏🏻🙏🏻1
- కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.1
- కర్నూలు జిల్లా... ఆలూరు నియోజకవర్గం... నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు... పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...4
- Post by Paramesh Ratnagiri1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- కదిరి నంద్యాల బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి10 వతేదీన బాక్సింగ్ లీగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. కదిరి విద్యార్థులు విశేష ప్రతిభను కనబర్చి పలు విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించి ఘన విజయాన్ని సాధించినట్లు కోచ్ షేక్షావలి తెలిపారు. మార్గదర్శకత్వంలో విద్యార్థి విష్ణువర్ధన్ సబ్ జూనియర్స్ -52 కేజీ విభాగంలో, అలాగే జూనియర్ -52 కేజీ విభాగంలో ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నట్లు కోచ్ తెలిపారు.1