నెల్లూరు నగరంలోని దర్గామిట్ట సమీపంలో గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము కళ్యాణ మండపం నందు డ్వాక్రా గ్రామీణ చేనేత హస్తకళ వస్త్ర ప్రదర్శన మరియు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ నందు దాదాపు 20 స్టాల్స్ ను వివిధ రాష్ట్రాల నుండి సేకరించిన వివిధ దుకాణాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కలంకారి పోచంపల్లి సారీస్ వెంకటగిరి మంగళగిరి సారీస్ లక్నో చికెన్ వర్క్స్ కొండపల్లి బొమ్మలు ఇత్తడి బ్లాక్ మెటల్ ఐటమ్స్ హైదరాబాద్ మంచి ముత్యాలు మైసూర్ ఐటమ్స్ ఇమిటేషన్ జ్యువలరీ దుకాణాలు నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో ఖాదీ కాటన్ షర్ట్స్ హైదరాబాద్ బంజారా ఉత్పత్తులు గద్వాల్ చీరలు కాశ్మీరీ సిల్క్స్ బెంగాలీ కాటన్ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ లేడీస్ బ్యాక్ పిల్లల ఆట వస్తువులు తదితర గృహప్రకరణ వస్తువులు సామాన్య మానవుడికి అందరికీ అందుబాటు ధరలు అందించే క్రమంలో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ని ఈనెల 5వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉదయం 9 నుంచి రాత్రి 10 వరకు ఉంటుందని ఎటువంటి ఎంట్రీ రుసుము ఉండదని పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు ఉమేష్ చెప్పారు. ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ పాత్రికేల సమావేశంలో తెలిపారు.
నెల్లూరు నగరంలోని దర్గామిట్ట సమీపంలో గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము కళ్యాణ మండపం నందు డ్వాక్రా గ్రామీణ చేనేత హస్తకళ వస్త్ర ప్రదర్శన మరియు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ నందు దాదాపు 20 స్టాల్స్ ను వివిధ రాష్ట్రాల నుండి సేకరించిన వివిధ దుకాణాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కలంకారి పోచంపల్లి సారీస్ వెంకటగిరి మంగళగిరి సారీస్ లక్నో చికెన్ వర్క్స్ కొండపల్లి బొమ్మలు ఇత్తడి బ్లాక్ మెటల్ ఐటమ్స్ హైదరాబాద్ మంచి ముత్యాలు మైసూర్ ఐటమ్స్ ఇమిటేషన్ జ్యువలరీ దుకాణాలు నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో ఖాదీ కాటన్ షర్ట్స్ హైదరాబాద్ బంజారా ఉత్పత్తులు గద్వాల్ చీరలు కాశ్మీరీ సిల్క్స్ బెంగాలీ కాటన్ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ లేడీస్ బ్యాక్ పిల్లల ఆట వస్తువులు తదితర గృహప్రకరణ వస్తువులు సామాన్య మానవుడికి అందరికీ అందుబాటు ధరలు అందించే క్రమంలో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ని ఈనెల 5వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉదయం 9 నుంచి రాత్రి 10 వరకు ఉంటుందని ఎటువంటి ఎంట్రీ రుసుము ఉండదని పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు ఉమేష్ చెప్పారు. ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ పాత్రికేల సమావేశంలో తెలిపారు.
- Post by Omnamashivaya S1
- *ముష్టితో మానవత్వం చాటుతున్న పీలేరు ప్రజలు* *సాక్ష్యంగా నిలుస్తున్న అధికారులు* పీలేరు : ఆడుకోవాల్సిన వయసులో ఆదుకోవాలని వేడుకోలు 🙏🙏, అ ఆ లు రాయాల్సిన చేతులో ఆకలి కేకలు, బాధ్యతగా ఉండాల్సిన తల్లిదండ్రులు బాద్యులు 😡, ఇలా ఒక్కటి ఏమిటి చెప్పుకుంటూ పొతే చాలానే మనచుట్టూ ఉన్నాయి. అవేమి మనకు పట్టదు, అధికారులకు అసలు పట్టదు. పీలేరులో పసిబిడ్డలను అడుకోవడానికి పంపి వాళ్ళు తెచ్చిన సొమ్ముతో వారి తల్లిదండ్రులు విలాసంగా బ్రతుకుతున్నారు. పిల్లలని కని నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. ఇలా ఒక పక్క ఆకలితో మరో పక్క ఇంటికి వెళితే తల్లిదండ్రులు ఏమంటారో తెలియని పసిబిడ్డలు చేయి చాచి అడుకుంటున్నారు.స్థానికులు సైతం పట్టించుకొనే తీరిక లేక వారి మానవత్వాన్ని ఒకటి లేదా రెండు రూపాయలతో సరిపెట్టుకుంటున్నారు. ఇక ప్రభుత్వ చట్టాలు, కోర్టు ఆదేశాలు ఇవన్నీ పక్కన పెట్టి AC కారుల్లో అధికారులు విలాసంగా వున్నారు. ఇక పిల్లల గురించి ఆలోచించే మనిషి పీలేరులో లేకపోవడం పసిబిడ్డల పాలిట శాపంగా మారింది. కనీసం జిల్లా పాలనాధికారి అయినా ద్రుష్టి పెడతారా అంటే అదీలేదు ఎందుకంటే IAS స్థాయి వేరే, వాళ్ళు మాట్లాడే బాష, వాళ్ళు కలుసుకొనే మనుషులు, వాళ్ళు చేసే పనులు ఇలా అన్నీ ఒక రెంజుల్లో ఉంటాయి. సమాజం గురించి పట్టించుకొనేది లేనప్పుడు సమాజంలో గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, పసిబిడ్డలను కాపాడలేనప్పుడు సొంత బిడ్డలు ఎందుకు.ఇలా ఆలోచిస్తే తలదించుకోవాల్సిన పరిస్థితి అందరి మీద ఉంది. #annamayyacollector #piller #beggar's #ANNAMAYYANEWS2
- Post by KLakshmi Devi2
- Post by Ravi Poreddy1
- నల్లగొండ జిల్లా : • నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన.. • మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బియార్యేస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఒడిపోవడంతో దేవుని ఫోటో తో తను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనిఅభ్యర్ధన. • బియార్యేస్ అభ్యర్ధిపై 448 ఓట్లతో జక్కిలి పరమేష్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు. • గ్రామంలో 1577 ఓట్ల ఉండగా 1494 ఓట్లు పోలైనవి.1
- తెర్లం మండలం కె. సీతారాం పురం లో 10 పురిల్లు దగ్ధం.... మంటలలో చిక్కుకున్న వృద్ధు రాలు సజీవ దహనం......2
- నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.1
- Post by Omnamashivaya S1