logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కళావతమ్మ గారి జ్ఞాపకాలతో ఆమె చిత్రపఠానికి నివాళులు అర్పిస్తున్న మంత్రి అచ్చెన్న దంపతులు అమృతమూర్తి కీ॥శే॥ శ్రీమతి కింజరాపు కళావతమ్మ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు, శ్రీమతి కింజరాపు విజయమాధవి భావపూర్వ కంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు కళావ తమ్మ గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి, ఆమె సేవలను స్మరించుకున్నారు. కుటుంబానికి మార్గదర్శకు రాలిగా, ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన కళావతమ్మ గారి జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్మర ణీయమని పేర్కొన్నారు. మా జీవితాలకు మార్గదర్శకు రాలిగా నిలిచిన మీరు మా మధ్య లేకుండా రెండేళ్లు గడిచినా, మీ జ్ఞాపకాలు ప్రతి క్షణం మా హృదయాలలో సజీవంగా నిలిచి వున్నాయి. మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ సద్గుణాలు మా జీవితాలకు ఎల్లప్పుడూ ప్రేరణగా ఉం టాయి” అని వారు భావో ద్వేగంతో తెలిపారు. కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా కళావతమ్మ గారిని స్మరించు కుంటూ ఆమెకు నివాళులు అర్పించారు. ఆమె చూపిన విలువలు, జీవన మార్గం ఎప్పటికీ అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.

12 hrs ago
user_KIRAN KUMAR Reporter
KIRAN KUMAR Reporter
Doctor జలుమూరు, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago
d4401bb7-a55f-4cb7-b32a-7d81798ed72f

కళావతమ్మ గారి జ్ఞాపకాలతో ఆమె చిత్రపఠానికి నివాళులు అర్పిస్తున్న మంత్రి అచ్చెన్న దంపతులు అమృతమూర్తి కీ॥శే॥ శ్రీమతి కింజరాపు కళావతమ్మ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు, శ్రీమతి కింజరాపు విజయమాధవి భావపూర్వ కంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు కళావ తమ్మ గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి, ఆమె సేవలను స్మరించుకున్నారు. కుటుంబానికి మార్గదర్శకు రాలిగా, ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన కళావతమ్మ గారి జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్మర ణీయమని పేర్కొన్నారు. మా జీవితాలకు మార్గదర్శకు రాలిగా నిలిచిన మీరు మా మధ్య లేకుండా రెండేళ్లు గడిచినా, మీ జ్ఞాపకాలు ప్రతి క్షణం మా హృదయాలలో సజీవంగా నిలిచి వున్నాయి. మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ సద్గుణాలు మా జీవితాలకు ఎల్లప్పుడూ ప్రేరణగా ఉం టాయి” అని వారు భావో ద్వేగంతో తెలిపారు. కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా కళావతమ్మ గారిని స్మరించు కుంటూ ఆమెకు నివాళులు అర్పించారు. ఆమె చూపిన విలువలు, జీవన మార్గం ఎప్పటికీ అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళం మార్చి 9. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బోరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతిష్ట అనంతరం భక్తులు స్వామివారి దర్శనార్థమై పోటెత్తారు. భక్తులందరూ ప్రతిష్ట అయిన స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాద స్వీకరించారు అనంతరం స్వామివారి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి మహా ప్రవచన కార్యక్రమాలు ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
    2
    శ్రీకాకుళం మార్చి 9. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బోరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతిష్ట అనంతరం భక్తులు స్వామివారి దర్శనార్థమై పోటెత్తారు. భక్తులందరూ ప్రతిష్ట అయిన స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాద స్వీకరించారు అనంతరం స్వామివారి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి మహా ప్రవచన కార్యక్రమాలు ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • భారతదేశం గర్వించదగ్గ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అని ఆయనపై వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ...కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక కొంతమంది వైసీపీ నేతలు రామ్మోహన్ నాయుడు పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.వరల్డ్ ఎకానమీ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందుకున్న కేంద్రమంత్రి జిల్లాకు గర్వకారణం అని అన్నారు. జిల్లాకు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన అభివృద్ధి వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
    1
    భారతదేశం గర్వించదగ్గ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అని ఆయనపై వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. 
పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం
తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ...కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక కొంతమంది వైసీపీ నేతలు రామ్మోహన్ నాయుడు పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.వరల్డ్ ఎకానమీ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందుకున్న కేంద్రమంత్రి జిల్లాకు గర్వకారణం అని అన్నారు. జిల్లాకు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన అభివృద్ధి వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఎచ్చెర్ల మండలం జరజం గ్రామ పరిధిలోని NH16పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టిన కారు ఆటోలోని ప్యాసింజర్లు ఎగిరిపడగా, ఒకరు మృతిచెందినట్లు, మరో 12 మంది గాయాలపాలైనట్లు సమాచారం.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    1
    ఎచ్చెర్ల మండలం జరజం గ్రామ పరిధిలోని NH16పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టిన కారు
ఆటోలోని ప్యాసింజర్లు ఎగిరిపడగా, ఒకరు మృతిచెందినట్లు, మరో 12 మంది గాయాలపాలైనట్లు సమాచారం.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
    1
    డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • चीन ने हांगकांग-झुहाई-मकाऊ (HZMB) ब्रिज के रूप में दुनिया का सबसे लंबा समुद्री पुल बनाया है, जो 55 किमी लंबा है। अक्टूबर 2018 में खुला यह पुल 3 शहरों को जोड़ता है और इसका एक महत्वपूर्ण 6.7 किमी हिस्सा समुद्र के नीचे एक टनल के रूप में बना है, जिससे यात्रा का समय 4 घंटे से घटकर 30 मिनट हो गया है।
    1
    चीन ने हांगकांग-झुहाई-मकाऊ (HZMB) ब्रिज के रूप में दुनिया का सबसे लंबा समुद्री पुल बनाया है, जो 55 किमी लंबा है। अक्टूबर 2018 में खुला यह पुल 3 शहरों को जोड़ता है और इसका एक महत्वपूर्ण 6.7 किमी हिस्सा समुद्र के नीचे एक टनल के रूप में बना है, जिससे यात्रा का समय 4 घंटे से घटकर 30 मिनट हो गया है।
    user_रागिनी शर्मा
    रागिनी शर्मा
    Student Atchutapuram, Anakapalli•
    19 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో పట్టాదారు భూమిపై వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన డేగల అప్పారావు పేరుమీద ఉన్న సర్వే నెంబర్ 28-2లో ఎకరం 20 సెంట్ల సొంత పట్టా భూమిని రెవెన్యూ అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామకంఠం భూమిగా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామకంఠానికి సంబంధించి సర్వే నెంబర్ 28-1లో ఇప్పటికే భూమి ఉండగా, అప్పారావు పట్టా భూమిని బలవంతంగా గ్రామకంఠంగా చూపించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివెనుక ప్రభావశీలులైన కొందరు పెద్దల రాజకీయ హస్తం ఉందేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో పట్టాదారు భూమిపై వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన డేగల అప్పారావు పేరుమీద ఉన్న సర్వే నెంబర్ 28-2లో ఎకరం 20 సెంట్ల సొంత పట్టా భూమిని రెవెన్యూ అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామకంఠం భూమిగా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామకంఠానికి సంబంధించి సర్వే నెంబర్ 28-1లో ఇప్పటికే భూమి ఉండగా, అప్పారావు పట్టా భూమిని బలవంతంగా గ్రామకంఠంగా చూపించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివెనుక ప్రభావశీలులైన కొందరు పెద్దల రాజకీయ హస్తం ఉందేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    21 hrs ago
  • మార్చి 9 శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బోరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామంలో శ్రీ అభయాం జనేయ స్వామి ఆలయం ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు ఉదయం స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు భక్తులు భక్తి పారవస్యంగా నిర్వహించారు అలాగే సకల దేవతల హోమాలు నిర్వహించి మహా హోమాలు పూర్ణాతి కార్యక్రమా న్ని భక్తులు సమర్పించారు ఈ కార్యక్ర మంలో భక్తులు వేలాదిమందిక తరలివచ్చి పూర్ణాహుతి కార్యక్రమం లో పాల్గొన్నారు రెండు రోజులుగా జరుగుతున్న ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం భాగంగా ఈ పూజలు నిర్వహించారు.
    3
    మార్చి 9 శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బోరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామంలో శ్రీ అభయాం జనేయ స్వామి ఆలయం ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు ఉదయం స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు భక్తులు భక్తి పారవస్యంగా నిర్వహించారు అలాగే సకల దేవతల హోమాలు నిర్వహించి మహా హోమాలు పూర్ణాతి కార్యక్రమా న్ని భక్తులు సమర్పించారు ఈ కార్యక్ర మంలో భక్తులు వేలాదిమందిక తరలివచ్చి పూర్ణాహుతి కార్యక్రమం లో పాల్గొన్నారు రెండు రోజులుగా జరుగుతున్న ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం భాగంగా ఈ పూజలు నిర్వహించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.