logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Engineering students నీకు ఓట్లేసి గెలిపియడం క్రిమినల్ వేస్ట్.. బరాజ్ అంటే తెలియని నువ్వు గోదావరి బేసిన్ ఎక్కడుందో తెలియని నువ్వు నల్లమల ఫారెస్ట్ ఎక్కడుందో తెలియని నువ్వు బక్రానంగల్ ఎక్కడుందో తెలియని నువ్వు పంట కొనడం తెలియని నువ్వు రైతులకు నీళ్లివడం తెలియని నువ్వు విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్ ఇవ్వని నువ్వు నిరుద్యోగుల భాద తెలియని నువ్వు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వని నువ్వు పేదల ఇళ్లు కూల గొట్టిన నువ్వు

3 hrs ago
user_GB MAHENDAR
GB MAHENDAR
Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
3 hrs ago

Engineering students నీకు ఓట్లేసి గెలిపియడం క్రిమినల్ వేస్ట్.. బరాజ్ అంటే తెలియని నువ్వు గోదావరి బేసిన్ ఎక్కడుందో తెలియని నువ్వు నల్లమల ఫారెస్ట్ ఎక్కడుందో తెలియని నువ్వు బక్రానంగల్ ఎక్కడుందో తెలియని నువ్వు పంట కొనడం తెలియని నువ్వు రైతులకు నీళ్లివడం తెలియని నువ్వు విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్ ఇవ్వని నువ్వు నిరుద్యోగుల భాద తెలియని నువ్వు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వని నువ్వు పేదల ఇళ్లు కూల గొట్టిన నువ్వు

More news from తెలంగాణ and nearby areas
  • లోకేష్‌లా డొనేషన్ కాదు.. కష్టపడి డాక్టరయ్యాడు: వైఎస్ జగన్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై జరుగుతున్న ప్రచారం రాజకీయ కక్షసాధింపేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థ్ధాయిలో ధ్వజమెత్తారు. అప్పలరాజు పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ సాధించారని, నారా లోకేష్ లాగా డొనేషన్లు కట్టి స్టాన్‌ఫోర్డ్‌లో సీట్లు తెచ్చుకోలేదని, కేవలం తన సొంత కష్టంతోనే ఎదిగి డాక్టర్ అయ్యారని ఆయన కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి కెరీర్‌ను నాశనం చేయాలనే కుట్రతోనే, ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని కూడా హత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు 80 ఏళ్ల వయసు వస్తోందని, ఆయన అసలు అన్నం తింటున్నాడా లేక గడ్డి తింటున్నాడా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
    1
    లోకేష్‌లా డొనేషన్ కాదు.. కష్టపడి డాక్టరయ్యాడు: వైఎస్ జగన్
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై జరుగుతున్న ప్రచారం రాజకీయ కక్షసాధింపేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థ్ధాయిలో ధ్వజమెత్తారు.
అప్పలరాజు పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ సాధించారని, నారా లోకేష్ లాగా డొనేషన్లు కట్టి స్టాన్‌ఫోర్డ్‌లో సీట్లు తెచ్చుకోలేదని, కేవలం తన సొంత కష్టంతోనే ఎదిగి డాక్టర్ అయ్యారని ఆయన కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి కెరీర్‌ను నాశనం చేయాలనే కుట్రతోనే, ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని కూడా హత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు 80 ఏళ్ల వయసు వస్తోందని, ఆయన అసలు అన్నం తింటున్నాడా లేక గడ్డి తింటున్నాడా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • *శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఘనంగా ఆషాఢ ఉత్సవాలు* *బోనాలు, పోతరాజుల విన్యాసాలతో అలరించిన విద్యార్థులు* గజ్వేల్ జగదేవ్‌పూర్, ప్రజా తెలంగాణ న్యూస్ : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఆషాఢ మాస ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పాఠశాల యాజమాన్యం విద్యార్థుల భాగస్వామ్యంతో సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా విద్యార్థినులు అమ్మవారి వేషధారణలో బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా పాల్గొనగా, విద్యార్థులు పోతరాజుల వేషధారణలో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అమ్మవారి భక్తి గీతాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోతరాజుల విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. పాఠశాల ప్రాంగణం సంప్రదాయ అలంకరణలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పుస్తక విద్యతో పాటు భారతీయ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించడం కూడా విద్యాసంస్థల బాధ్యతేనని అన్నారు. అందుకే ప్రతి పండుగను పాఠశాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.నేటి తరం పిల్లలు తమ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని వాటిని గౌరవించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శించిన నృత్యాలు, బోనాల శోభాయాత్ర, పోతరాజుల విన్యాసాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ ఆషాఢ ఉత్సవాలు విద్యార్థుల్లో తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై మరింత అవగాహన పెంచాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆషాఢ ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
    2
    *శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఘనంగా ఆషాఢ ఉత్సవాలు*
 *బోనాలు, పోతరాజుల విన్యాసాలతో అలరించిన విద్యార్థులు*
గజ్వేల్ జగదేవ్‌పూర్, ప్రజా తెలంగాణ న్యూస్  : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఆషాఢ మాస ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పాఠశాల యాజమాన్యం విద్యార్థుల భాగస్వామ్యంతో సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా విద్యార్థినులు అమ్మవారి వేషధారణలో బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా పాల్గొనగా, విద్యార్థులు పోతరాజుల వేషధారణలో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అమ్మవారి భక్తి గీతాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోతరాజుల విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. పాఠశాల ప్రాంగణం సంప్రదాయ అలంకరణలతో పండుగ వాతావరణాన్ని తలపించింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పుస్తక విద్యతో పాటు భారతీయ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించడం కూడా విద్యాసంస్థల బాధ్యతేనని అన్నారు. అందుకే ప్రతి పండుగను పాఠశాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.నేటి తరం పిల్లలు తమ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని వాటిని గౌరవించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శించిన నృత్యాలు, బోనాల శోభాయాత్ర, పోతరాజుల విన్యాసాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ ఆషాఢ ఉత్సవాలు విద్యార్థుల్లో తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై మరింత అవగాహన పెంచాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆషాఢ ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు: మాజీ మంత్రి హరీష్ రావు ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫిల్ చేయడం రాదని చెప్పి, వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు విద్యాశాఖ మంత్రిగా నేనెందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు నువ్వు అంత గొప్పగా పరిపాలన చేస్తున్నానని అనుకుంటున్నావా? అది చెప్పాల్సింది ప్రజలు, నీకు నువ్వే మార్కులు వేసుకుంటావా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్కూళ్లలో చాక్ పీసులకు కూడా డబ్బులు లేవు – హరీష్ రావు
    1
    ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు: మాజీ మంత్రి హరీష్ రావు
ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫిల్ చేయడం రాదని చెప్పి, వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు
విద్యాశాఖ మంత్రిగా నేనెందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు
నువ్వు అంత గొప్పగా పరిపాలన చేస్తున్నానని అనుకుంటున్నావా?
అది చెప్పాల్సింది ప్రజలు, నీకు నువ్వే మార్కులు వేసుకుంటావా రేవంత్ రెడ్డి
ఇప్పటి వరకు స్కూళ్లలో చాక్ పీసులకు కూడా డబ్బులు లేవు
– హరీష్ రావు
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    1 hr ago
  • కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపడ్డాయని, సిబ్బంది నియామకాలు పెరిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులు కూడా సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
    1
    కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపడ్డాయని, సిబ్బంది నియామకాలు పెరిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులు కూడా సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • ఈరోజు, సెయింట్ మేరీస్ బెథానీ కాల్మెన్ విద్యాలయ ఉన్నత పాఠశాల NCC విద్యార్థులు మరియు వారి మేడమ్ పర్వీన్ బేగం, అలాగే సెయింట్ జోసెఫ్స్ బెథానీ నవజీవన్ విద్యాలయ పాఠశాల 10వ మరియు 9వ తరగతి విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పి.టి. సర్ గారి సమక్షంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈరోజు, సెయింట్ మేరీస్ బెథానీ కాల్మెన్ విద్యాలయ ఉన్నత పాఠశాల NCC విద్యార్థులు మరియు వారి మేడమ్ పర్వీన్ బేగం, అలాగే సెయింట్ జోసెఫ్స్ బెథానీ నవజీవన్ విద్యాలయ పాఠశాల 10వ మరియు 9వ తరగతి విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పి.టి. సర్ గారి సమక్షంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
    2
    ఈరోజు, సెయింట్ మేరీస్ బెథానీ కాల్మెన్ విద్యాలయ ఉన్నత పాఠశాల NCC విద్యార్థులు మరియు వారి మేడమ్ పర్వీన్ బేగం, అలాగే సెయింట్ జోసెఫ్స్ బెథానీ నవజీవన్ విద్యాలయ పాఠశాల 10వ మరియు 9వ తరగతి విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పి.టి. సర్ గారి సమక్షంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ఈరోజు, సెయింట్ మేరీస్ బెథానీ కాల్మెన్ విద్యాలయ ఉన్నత పాఠశాల NCC విద్యార్థులు మరియు వారి మేడమ్ పర్వీన్ బేగం, అలాగే సెయింట్ జోసెఫ్స్ బెథానీ నవజీవన్ విద్యాలయ పాఠశాల 10వ మరియు 9వ తరగతి విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పి.టి. సర్ గారి సమక్షంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    1 hr ago
  • సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజులే మిగిలి ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, జూలై 30 ఉదయం 10 గంటల వరకు 63.27% నమోదు మాత్రమే జరిగిందన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా SIRలో పాల్గొని వివరాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
    1
    సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి 
పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజులే మిగిలి ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, జూలై 30 ఉదయం 10 గంటల వరకు 63.27% నమోదు మాత్రమే జరిగిందన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా SIRలో పాల్గొని వివరాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • మదీనా కాలనీలో వీధి కుక్కల భయం.. చిన్నారిపై దాడితో ప్రజల్లో ఆందోళన మదీనా కాలనీలో వీధి కుక్కల సమస్య మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో పిల్లలను బయటకు పంపాలన్నా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. కాలనీలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం, గతంలో కూడా వీధి కుక్కల బెడదపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించలేదని వాపోతున్నారు. కుక్కలను పట్టుకుని తరలించడం, వాటి జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టడం, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. "మరో ప్రమాదం జరిగే వరకు అధికారులు ఎదురుచూడకూడదు. చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రాణం అమూల్యం.. ప్రజల భద్రతే ప్రభుత్వాల తొలి బాధ్యత" అని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మదీనా కాలనీలో వీధి కుక్కల భయం.. చిన్నారిపై దాడితో ప్రజల్లో ఆందోళన
మదీనా కాలనీలో వీధి కుక్కల సమస్య మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో పిల్లలను బయటకు పంపాలన్నా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. కాలనీలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, గతంలో కూడా వీధి కుక్కల బెడదపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించలేదని వాపోతున్నారు. కుక్కలను పట్టుకుని తరలించడం, వాటి జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టడం, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
"మరో ప్రమాదం జరిగే వరకు అధికారులు ఎదురుచూడకూడదు. చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రాణం అమూల్యం.. ప్రజల భద్రతే ప్రభుత్వాల తొలి బాధ్యత" అని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_Jeetender
    Jeetender
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.