గొల్లల మామిడాడలో రూ.92 లక్షలతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో రూ.92 లక్షల వ్యయంతో నిర్మించిన నల్లమిల్లి మూలారెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య అభివృద్ధికి ఇలాంటి ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గ్రామ ఆర్థిక వ్యవస్థకు బలమిస్తాయని తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, వాణిజ్య కేంద్రాల ఏర్పాటు పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని తెలిపారు. గొల్లల మామిడాడలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ స్థానికులకు ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి ప్రసన్న, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్రతో పాటు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి బీజేపీ నాయకులు, కూటమి ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభాన్ని స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
గొల్లల మామిడాడలో రూ.92 లక్షలతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో రూ.92 లక్షల వ్యయంతో నిర్మించిన నల్లమిల్లి మూలారెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన
ఎమ్మెల్సీ సోము వీర్రాజు గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య అభివృద్ధికి ఇలాంటి ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గ్రామ ఆర్థిక వ్యవస్థకు బలమిస్తాయని తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, వాణిజ్య కేంద్రాల ఏర్పాటు పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని తెలిపారు. గొల్లల మామిడాడలో
ఈ షాపింగ్ కాంప్లెక్స్ స్థానికులకు ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి ప్రసన్న, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్రతో పాటు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి బీజేపీ నాయకులు, కూటమి ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభాన్ని స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
- manasuloni mata1
- Post by కొప్పుల విజయ బాబు10
- రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు1
- Post by V Ramarao1
- Post by Shyam1
- Post by Rai Narendra1
- Post by Ramprasad islavath1
- . ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.1