◼️ *|| కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ... ఇది కరెక్టే నా ||* ◼️ *అన్నమయ్య జిల్లా,వాల్మీకిపురం మండలం,గండబోయినపల్లె టోల్ ప్లాజా:* *▪️ఎమ్మెల్యే ప్రైవేట్ సైన్యం హల్చల్ భయబ్రాంతులకు గురైన టోల్ సిబ్బంది, ఇప్పటివరకు కేసు నమోదు చేయకుండా బేరసారాలు...?* ▪️టోల్ గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు దాడి. ▪️హైవే టోల్ సిబ్బందిపై దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అతని అనుచరులు. ▪️వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద మహిళ, మేనేజర్ రవి, సిబ్బందిపై దాడి. ▪️మహిళలు అని చూడకుండా మహిళలను కూడా జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు. ▪️అధికారంలో ఉండే ఎమ్మెల్యే బండిని ఆపుతారా అంటూ,అక్కడ పనిచేసే శ్రీలత, మేనేజర్ రవిపై దాడి. ▪️మేనేజర్ రవిని కొట్టి లాక్కొని కారులో ఎత్తుకెళ్ళిన ఎమ్మెల్యే అనుచరులు. ◼️ *|| కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ... ఇది కరెక్టే నా ||* ◼️ *అన్నమయ్య జిల్లా,వాల్మీకిపురం మండలం,గండబోయినపల్లె టోల్ ప్లాజా:* *▪️ఎమ్మెల్యే ప్రైవేట్ సైన్యం హల్చల్ భయబ్రాంతులకు గురైన టోల్ సిబ్బంది, ఇప్పటివరకు కేసు నమోదు చేయకుండా బేరసారాలు...?* ▪️టోల్ గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు దాడి. ▪️హైవే టోల్ సిబ్బందిపై దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అతని అనుచరులు. ▪️వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద మహిళ, మేనేజర్ రవి, సిబ్బందిపై దాడి. ▪️మహిళలు అని చూడకుండా మహిళలను కూడా జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు. ▪️అధికారంలో ఉండే ఎమ్మెల్యే బండిని ఆపుతారా అంటూ,అక్కడ పనిచేసే శ్రీలత, మేనేజర్ రవిపై దాడి. ▪️మేనేజర్ రవిని కొట్టి లాక్కొని కారులో ఎత్తుకెళ్ళిన ఎమ్మెల్యే అనుచరులు.
◼️ *|| కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ... ఇది కరెక్టే నా ||* ◼️ *అన్నమయ్య జిల్లా,వాల్మీకిపురం మండలం,గండబోయినపల్లె టోల్ ప్లాజా:* *▪️ఎమ్మెల్యే ప్రైవేట్ సైన్యం హల్చల్ భయబ్రాంతులకు గురైన టోల్ సిబ్బంది, ఇప్పటివరకు కేసు నమోదు చేయకుండా బేరసారాలు...?* ▪️టోల్ గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు దాడి. ▪️హైవే టోల్ సిబ్బందిపై దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అతని అనుచరులు. ▪️వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద మహిళ, మేనేజర్ రవి, సిబ్బందిపై దాడి. ▪️మహిళలు అని చూడకుండా మహిళలను కూడా జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు. ▪️అధికారంలో ఉండే ఎమ్మెల్యే బండిని ఆపుతారా అంటూ,అక్కడ పనిచేసే శ్రీలత, మేనేజర్ రవిపై దాడి. ▪️మేనేజర్ రవిని కొట్టి లాక్కొని కారులో ఎత్తుకెళ్ళిన ఎమ్మెల్యే అనుచరులు. ◼️ *|| కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ... ఇది కరెక్టే నా ||* ◼️ *అన్నమయ్య జిల్లా,వాల్మీకిపురం మండలం,గండబోయినపల్లె టోల్ ప్లాజా:* *▪️ఎమ్మెల్యే ప్రైవేట్ సైన్యం హల్చల్ భయబ్రాంతులకు గురైన టోల్ సిబ్బంది, ఇప్పటివరకు కేసు నమోదు చేయకుండా బేరసారాలు...?* ▪️టోల్ గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు దాడి. ▪️హైవే టోల్ సిబ్బందిపై దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అతని అనుచరులు. ▪️వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద మహిళ, మేనేజర్ రవి, సిబ్బందిపై దాడి. ▪️మహిళలు అని చూడకుండా మహిళలను కూడా జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు. ▪️అధికారంలో ఉండే ఎమ్మెల్యే బండిని ఆపుతారా అంటూ,అక్కడ పనిచేసే శ్రీలత, మేనేజర్ రవిపై దాడి. ▪️మేనేజర్ రవిని కొట్టి లాక్కొని కారులో ఎత్తుకెళ్ళిన ఎమ్మెల్యే అనుచరులు.
- బద్వేలు :భారత జనగణన – 2027 కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5K రన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉదయం ప్రారంభమైన ఈ రన్, పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డు లోగల జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి శ్రీ బిజివేముల వీరారెడ్డి కాలేజ్ వరకు సాగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి , బద్వేలు తహసీల్దార్ పీర్ మున్నీ , బద్వేలు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారామిరెడ్డి , మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేఖర్ రావు , ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ , జనగణన ఎన్యూమరేటర్ లు, సూపర్వైజర్లు మున్సిపల్, రెవెన్యూ మరియు పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.2
- మరి కొద్ది గంటల్లో కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్ళనున్న జగనన్న.. రెండు వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది..❤️1
- ముఖ్యమంత్రి కోసం ఔటర్ రింగ్ రోడ్ వద్ద వాహనాలను నిలిపివేసిన పోలీసులు. చాలాసేపటి వరకు వాహనాలు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో వాహనదారుల ఆగ్రహం.ఇదేం పద్ధతి అంటూ పోలీసులతో వాగ్వివాదం.ఆదివారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలో...!1
- నందవరంలో స్థానిక కోట వీదికి వెళ్లే ప్రధాన రహదారి సీసీ రోడ్డు పక్కన అక్రమ కట్టడాలు ఆపాలని గ్రామ ప్రజలు, మల్లికార్జున గౌడ్,మీసాల సంపత్, తెలిపారు. ఆదివారం ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. సుమారు వందల మంది తిరిగే, సిసి రోడ్డు పక్కనే అక్రమ కట్టడాలు ఏర్పాటు చేస్తే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ కట్టడాన్ని ఆపాలని, లేకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.1
- మహానంది మండలంలోని ఇంధన బంకుల్లో పెట్రోలు, డీజిల్ కోసం వినియోగదారులు బారులు తీరుతున్నారు. కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆదివారం మహానంది మండలం గాజుల పల్లెలో బంకు వద్ద పెద్ద ఎత్తున వాహనాల క్యూలు దర్శనమిస్తున్నాయి.బంకుల ప్రాంగణాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా మహానంది ఎస్ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.5
- వినుకొండ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మరియు అక్రమ మద్యం వ్యవహారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వెంకటరామిరెడ్డి . మాట్లాడుతూ కూటమి నేతల అక్రమ మైనింగ్పై మండిపడ్డారు. వెంకుపాలెం గ్రామం సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకుని అధికారులకు అప్పగించినప్పటికీ, ఆ లారీలు మాయం కావడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు గారు తన సొంత భూమిలో మట్టి తవ్వినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన జీవీ ఆంజనేయులు, ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్పై మౌనం వహించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదమని విమర్శిస్తూ, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుతో కలిసి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి గారు* మాట్లాడుతూ అక్రమ మైనింగ్పై “కఠిన చర్యలు తీసుకుంటాం” అనే ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయాలు చీఫ్ విప్కు తెలియనట్లు నటించడం ఆశ్చర్యకరమన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత వంటి సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాయకుల పాఠాలను పట్టించుకోకపోవడం పాలనలో వైఫల్యానికి సంకేతమని విమర్శించారు. ప్రముఖ న్యాయవాది & పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి M.N ప్రసాద్ గారు* మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ స్థాయిలో అక్రమ మైనింగ్పై మీడియా స్పందన అభినందనీయం అన్నారు. గతంలో బ్రహ్మానాయుడు గారు తన సొంత స్థలంలో మట్టి తవ్వితే దానిని అక్రమంగా ప్రచారం చేసిన వారు, ఇప్పుడు భారీగా జరుగుతున్న అక్రమాలపై స్పందించకపోవడం ప్రశ్నార్థకమన్నారు. వెంకుపాలెం, దాసరిపల్లి, దొండపాడు గ్రామాల్లో పెద్ద ఎత్తున మట్టి అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మైనింగ్ మరియు రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పట్టుబడ్డ లారీలు తిరిగి అదే కార్యకలాపాల్లో పాల్గొనడం అధికారుల పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. అక్రమ మద్యం వ్యవహారంపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మద్యం సరఫరా చేస్తూ, ప్రభుత్వ ధరకు కాకుండా ఎంపిక చేసిన బాటిళ్లపై రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మద్యం కొనుగోలు చేయకపోతే సంబంధిత వ్యక్తులను పోలీసులకు అప్పగించేలా బెదిరింపులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి నీచమైన రాజకీయాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. నియోజకవర్గం మొత్తం మాఫియా వలలో చిక్కుకుపోయిందని, ఈ పరిస్థితికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణం కన్వీనర్ కొత్తమసు శివ గారు, వినుకొండ రూరల్ మండల కన్వీనర్ దండు చెన్నయ్య మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.4
- *వాహన సోదరులారా* *పెట్రోల్ డీజిల్ దొరకడం లేదని దిగులు పడకండి* *పెట్రోల్ బంకులు వద్దకు వెళ్లి నేను చంద్రబాబు* *తాలూకా అని చెప్పండి* 😎😎 *లేదా !!* *పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పండి వెంటనే మీ బండిలోకి ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టేస్తారు 🤣😂*1
- రూ.10కి సాంబార్ ఇవ్వలేదని కర్రీ పాయింట్లో పని చేసే వ్యక్తిపై దాడి. సంగారెడ్డి జిల్లా బీరంగూడ పరిధిలోని ఓ కర్రీ పాయింట్లో రూ.10కి సాంబార్ అడిగితే ఇవ్వలేదని, క్యాషియర్ ఉదయ్ తలపై కత్తితో దాడి చేసిన జీవన్ అనే వ్యక్తి గమనించి షాపు షట్టర్ మూసేసి, దాడిని అడ్డుకుని, గాయాల పాలైన ఉదయ్ను ఆసుపత్రికి తరలించిన స్థానికులు.1
- Post by Doddagalla Munirathinam1