Shuru
Apke Nagar Ki App…
జాతీయ ఫార్మాసిస్ట్ దినోత్సవం.... మండపేట న్యూస్: జాతీయ ఫార్మసీ దినోత్సవం సందర్భంగా మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ ఫార్మాసిస్టు కనకదుర్గను ఆసత్రి సూపరిడెంట్ సతీష్, కోన సత్యనారాయణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ పి రాధ,హెడ్ నర్సు మాధురి ,కవిత,సునీత,విజయ్,సత్తిబాబు,పియంపి మండల కార్యదర్శి ఇరవాడ రవికుమార్,మండిపూడి చంద్రశేఖర్, కప్పల రాజేంద్రప్రసాద్, పల్లా సతీష్ లు పాల్గొన్నారు.
Nandikolla Raju
జాతీయ ఫార్మాసిస్ట్ దినోత్సవం.... మండపేట న్యూస్: జాతీయ ఫార్మసీ దినోత్సవం సందర్భంగా మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ ఫార్మాసిస్టు కనకదుర్గను ఆసత్రి సూపరిడెంట్ సతీష్, కోన సత్యనారాయణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ పి రాధ,హెడ్ నర్సు మాధురి ,కవిత,సునీత,విజయ్,సత్తిబాబు,పియంపి మండల కార్యదర్శి ఇరవాడ రవికుమార్,మండిపూడి చంద్రశేఖర్, కప్పల రాజేంద్రప్రసాద్, పల్లా సతీష్ లు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరు నగరంపాలెంలో మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆదివారం తెలిపారు. గుంతల మయంగా ఉన్న రోడ్డు మొత్తం ప్రోక్లైనర్తో పగలగొట్టి పనిని ప్రారంభించారన్నారు. నాణ్యమైన ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వర్షపు నీరు రోడ్డుపై నిలబడకుండా డ్రైనేజీలో కలవాలని ఆర్ అండ్ బి అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు.1
- Post by Paramesh Ratnagiri1
- నల్గొండలో కమ్మేసిన మంచు దుప్పటి.. నల్గొండ జిల్లాలో చలివిపరితంగా పెరిగింది తాజాగా ఆదివారం ఉదయం విపరీతమైన చలితో పాటు మంచి దుప్పటి నల్గొండను కమ్మేసింది. దీనికి తోడు వాతావరణం మరింత చల్లబడడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే చలికి గడగడ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.1
- ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది' ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.1
- పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- బనకచర్ల ప్రాజెక్టుకు పేరు మార్చడం కాంగ్రెస్ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణలో తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలిస్తుందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు పనులు పూర్తి చేయలేక లేనిపోని ఆ పనిని వేస్తోందని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చి పనులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం వెంటనే వైఖరి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలిపారు.1