Shuru
Apke Nagar Ki App…
శివాలయంలో యువకుల అన్నదాన కార్యక్రమంలొ పాల్గొన్న మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో మహాశివరాత్రి జాగారం తర్వాత శివాలయంలో గ్రామ యువకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలొ పాల్గొన్న మాజీ జడ్పీటీసీ సభ్యులు గోక గణేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉడుగు రాకేష్,ఉప సర్పంచ్ కొమ్ము వెంకటేష్,సొసైటీ సిఓ మోతి శ్రీనివాస్,మాజీ సర్పంచ్ పోతారెడ్డి, గ్రామస్తులు గోక ప్రకాష్ రెడ్డి,లోక మోహన్ రెడ్డి,గోక వెంకట్ రెడ్డి,చిన్న గోక ప్రకాష్ రెడ్డి,మటమ్ వెంకట్ రెడ్డి,రేపన బాలాజీ,బోండ్ల అశోక్,గొల్ల రాజారెడ్డి,గోక స్వామి రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు
AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
శివాలయంలో యువకుల అన్నదాన కార్యక్రమంలొ పాల్గొన్న మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో మహాశివరాత్రి జాగారం తర్వాత శివాలయంలో గ్రామ యువకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలొ పాల్గొన్న మాజీ జడ్పీటీసీ సభ్యులు గోక గణేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉడుగు రాకేష్,ఉప సర్పంచ్ కొమ్ము వెంకటేష్,సొసైటీ సిఓ మోతి శ్రీనివాస్,మాజీ సర్పంచ్ పోతారెడ్డి, గ్రామస్తులు గోక ప్రకాష్ రెడ్డి,లోక మోహన్ రెడ్డి,గోక వెంకట్ రెడ్డి,చిన్న గోక ప్రకాష్ రెడ్డి,మటమ్ వెంకట్ రెడ్డి,రేపన బాలాజీ,బోండ్ల అశోక్,గొల్ల రాజారెడ్డి,గోక స్వామి రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు
More news from Adilabad and nearby areas
- నేరడిగొండ మండలం తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ జాతిపిత,తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు నెరడిగొండ మండల కేంద్రంలో అనిల్ జాదవ్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.1
- నిర్మల్ లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదేవ్ కేక్ కట్టు చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు ఫలాలు పంపిణీ చేశారు.1
- కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.1
- कांग्रेस का खाकी डंडा..विधायक कोवा लक्ष्मी पर पुलिस ने बिना महिला देखे की बर्बरता! तेलंगाना:- यह लोकतंत्र के लिए काला दिन है मंचिरयाला जिले के क्यातनपल्ली नगर पालिका में कांग्रेस सरकार की अराजकता चरम पर पहुंच गई है। लोकप्रिय रूप से निर्वाचित बीआरएस पार्षदों को नगर निगम कार्यालय में प्रवेश से रोकना क्या संकेत है? क्या आप लोगों के लिए जीते हैं या विपक्ष को दबाने के लिए? क्यातनपल्ली के प्रभारी के रूप में एक जिम्मेदार विधायक कोवा लक्ष्मी के साथ पुलिस ने जिस तरह का व्यवहार किया वह बेहद घृणित है। यह तेलंगाना की संस्कृति के खिलाफ है कि पुलिस, जो कांग्रेस की पिट्ठू बन गई है, बिना यह देखे कि वह एक महिला प्रतिनिधि है, उसे रोक दे। बाल्का सुमन और कोवा लक्ष्मी की सवालों का जवाब देने में असमर्थता और पुलिस का उपयोग करना कांग्रेस की अक्षमता का प्रमाण है। कैबिनेट के अंदर रेड कारपेट.. बाहर जीते हुए पार्षदों के लिए लाठियां? कोवा लक्ष्मी ने कहा कि तुम पुलिस वाले कांग्रेस पार्टी के लिए काम कर रहे हैं या फिर लोगों के लिए काम कर रहे हैं।विधायक कोवा लक्ष्मी ने कहा कि हमारे नेता और पार्षद जो सड़क पर तैनात हैं, उन्हें हमेशा क्यातनपल्ली के लोगों का समर्थन मिलेगा।1
- Post by Bharath Newz1
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- Post by Ravi Poreddy1
- ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్బంగా డీసీసీ కార్యాలయం నుండి ప్రారంభం మైన కాంగ్రెస్ విజయోస్తావా ర్యాలీ పట్టణంలోని వివిధా విధుల గుండా జై కాంగ్రెస్ నిన్నదాలతో డప్పు సప్పుల మధ్య గుసది నృత్యలతో ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్,కంది శ్రీనివాస్ రెడ్డి,చైర్పర్సన్ బండారి అనూష సతీష్,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సంజీవ్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర కిసాన్ ప్రాధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సాజిద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1