Shuru
Apke Nagar Ki App…
పై ఫోటో లో కనిపిస్తున్న అబ్బాయికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది NRI హాస్పిటల్ లో ఆరోగ్య శ్రీ మీద జాయిన్ చేసినారు, NRI హాస్పిటల్ వాళ్ళు హార్ట్ ఆపరేషన్ చేయడానికి హైదరాబాద్ షిఫ్ట్ చేయాలి 10 లక్షలు అవుతుంది అంటున్నారు, వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ గారు కూడా లేరు, వాళ్ళ అక్క కూలి పని చేసుకుంటూ వాళ్ళ తమ్ముడిని చదివిస్తుంది, వీళ్లకు ఏటువంటి ఫైనాన్సియల్ సపోర్ట్ లేదు.దాతలు ఎవరైనా దయచేసి మీకు తోచిన సాయం చేయగలరు, మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఆ అబ్బాయి ప్రాణం నిలపడానికి కారణమౌతుంది. ఆ ఫ్యామిలీ కి ఆధారాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ అబ్బాయి భూక్యా పవన్ కుమార్ A/25 yrs వల్లంపట్ల, A. కొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా. Phone pay number 7702020373 *Note* : మీకు తోచిన సాయం చేయగలరు అది ఎంత చిన్న అమౌంట్ ఐనా పర్వాలేదు 🙏🙏🙏🙏🙏🙏
Mr upendar
పై ఫోటో లో కనిపిస్తున్న అబ్బాయికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది NRI హాస్పిటల్ లో ఆరోగ్య శ్రీ మీద జాయిన్ చేసినారు, NRI హాస్పిటల్ వాళ్ళు హార్ట్ ఆపరేషన్ చేయడానికి హైదరాబాద్ షిఫ్ట్ చేయాలి 10 లక్షలు అవుతుంది అంటున్నారు, వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ గారు కూడా లేరు, వాళ్ళ అక్క కూలి పని చేసుకుంటూ వాళ్ళ తమ్ముడిని చదివిస్తుంది, వీళ్లకు ఏటువంటి ఫైనాన్సియల్ సపోర్ట్ లేదు.దాతలు ఎవరైనా దయచేసి మీకు తోచిన సాయం చేయగలరు, మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఆ అబ్బాయి ప్రాణం నిలపడానికి కారణమౌతుంది. ఆ ఫ్యామిలీ కి ఆధారాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ అబ్బాయి భూక్యా పవన్ కుమార్ A/25 yrs వల్లంపట్ల, A. కొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా. Phone pay number 7702020373 *Note* : మీకు తోచిన సాయం చేయగలరు అది ఎంత చిన్న అమౌంట్ ఐనా పర్వాలేదు 🙏🙏🙏🙏🙏🙏
- Mr upendarKalluru, Khammam🙏on 8 August
More news from Andhra Pradesh and nearby areas
- Post by KLakshmi Devi1
- Post by Ravi Poreddy1
- Post by Omnamashivaya S1
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1