logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బీబీపేట్ మండలం : బీబీపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పాత రాజు నియామకం కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పాత రాజు నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని జనగామకి చెందిన పాత రాజు ప్రస్తుతం మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయన పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి మండల పార్టీ అధ్యక్షునిగా నియమించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మండలంలో పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు.

7 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
7 hrs ago

బీబీపేట్ మండలం : బీబీపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పాత రాజు నియామకం కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పాత రాజు నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని జనగామకి చెందిన పాత రాజు ప్రస్తుతం మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయన పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి మండల పార్టీ అధ్యక్షునిగా నియమించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మండలంలో పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు.

More news from తెలంగాణ and nearby areas
  • కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని శేఖాపూర్ గ్రామాన్ని ఆదివారం | మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సందర్శించారు. ఇటీవల ఆ గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘోరమైన సంఘటనలు జరగడం చాలా బాధాకరం అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని శేఖాపూర్ గ్రామాన్ని ఆదివారం | మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సందర్శించారు. ఇటీవల ఆ గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘోరమైన సంఘటనలు జరగడం చాలా బాధాకరం అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • kamareddy Indira chowk fire 🔥🚒 Telangana
    2
    kamareddy Indira chowk fire 🔥🚒 Telangana
    user_Deepak Manchanpally
    Deepak Manchanpally
    Voice of people Kamareddy, Telangana•
    8 hrs ago
  • కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ ఇంద్రాచౌక్ వద్ద దాదాపు రాత్రి రెండు గంటల సమయంలో అగ్నిప్రమాదం పలు షాపులు దగ్ధమైనట్టు సమాచారం ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడం వల్ల ప్రాణమాష్టం జరగలేదు అగ్ని ప్రమాదానికి కారణాలు తెల్వాల్సి ఉంది
    1
    కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ ఇంద్రాచౌక్ వద్ద  దాదాపు రాత్రి రెండు గంటల సమయంలో  అగ్నిప్రమాదం  పలు షాపులు దగ్ధమైనట్టు సమాచారం  ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడం వల్ల  ప్రాణమాష్టం జరగలేదు అగ్ని ప్రమాదానికి కారణాలు  తెల్వాల్సి ఉంది
    user_Nagesh
    Nagesh
    Content Creator (YouTuber) Kamareddy, Telangana•
    21 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • *నీట్ - 2026 పరీక్ష కేంద్రాలలో బందొబస్త్ ఏర్పాట్లు పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్* నిజామాబాద్ జిల్లా లో నిర్వహించబడుతున్న నీట్ 2026 పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను *గౌరవనీయులు నిజామాబాదు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్.,* గారు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజీ ( ఆటోనోమస్ ) హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ బ్లాక్ లోని పరీక్ష కేంద్రాని క్షుణ్ణంగా పర్యవేక్షణ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థులు , వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులను సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. అలాగే పరీక్షల నిబంధనలు కచ్చితంగా అమలు కావాలనే దృష్ట్యా, సెక్యూరిటీ చెక్‌లను కఠినంగా నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని కమిషనర్ తెలిపారు. నగర ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి పరీక్షల నిర్వహణ విజయవంతం కావడానికి తోడ్పడాలని కోరారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ శ్రీ రామ్ మోహన్ రెడ్డి, అబ్సర్వర్స్ డాక్టర్ మహేందర్ , డాక్టర్ ఘంటా చంద్రశేఖర్, నిజామాబాదు టౌన్ సి. ఐ శ్రీ శ్రీనివాస్ రాజ్ , 3 టౌన్ :ఎస్. ఐ శ్రీ హరి బాబు తదితరులు గలర
    1
    *నీట్ - 2026 పరీక్ష కేంద్రాలలో బందొబస్త్ ఏర్పాట్లు పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్* 
నిజామాబాద్ జిల్లా లో నిర్వహించబడుతున్న నీట్ 2026 పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను *గౌరవనీయులు నిజామాబాదు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్.,* గారు స్వయంగా పర్యవేక్షించారు. 
ఈ సందర్బంగా గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజీ ( ఆటోనోమస్ ) హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ బ్లాక్ లోని పరీక్ష కేంద్రాని క్షుణ్ణంగా పర్యవేక్షణ చేశారు.
ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థులు , వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులను సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. అలాగే పరీక్షల నిబంధనలు కచ్చితంగా అమలు కావాలనే దృష్ట్యా, సెక్యూరిటీ చెక్‌లను కఠినంగా నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని కమిషనర్ తెలిపారు. నగర ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి పరీక్షల నిర్వహణ విజయవంతం కావడానికి తోడ్పడాలని కోరారు.
ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ శ్రీ రామ్ మోహన్ రెడ్డి, అబ్సర్వర్స్ డాక్టర్ మహేందర్ , డాక్టర్ ఘంటా చంద్రశేఖర్, నిజామాబాదు టౌన్ సి. ఐ శ్రీ శ్రీనివాస్ రాజ్ , 3 టౌన్ :ఎస్. ఐ శ్రీ హరి బాబు తదితరులు గలర
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ లొ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల రాజు తో పాటు అధికారులు,నాయకులు పాల్గొన్నారు.రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని అన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. అధికారులు,నాయకులు సహృదయంతో సహకరించుకొని పని చేస్తే అసలు సమస్యలు అనేవే ఉండవని అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి.ప్రజలకు మోసం చేసి అక్రమ ఆస్తులు, డబ్బులు సంపాదించుకుని ప్రజలకు మోసం చేసినటువంటి నాయకుడు నాయకుడు కానే కాదు అన్నారు పోచారం.సేవ చేసే ఓపిక లేకుంటే రాజకీయాల్లో రావద్దని,ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండి పని చెయ్యలే కానీ హైదరాబాద్లో ఉంటూ ప్రజలకు అన్యాయం చెయ్యకూడదని అన్నారు పోచారం.
    1
    కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ లొ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల రాజు తో పాటు అధికారులు,నాయకులు పాల్గొన్నారు.రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని అన్నారు పోచారం  శ్రీనివాస్ రెడ్డి. అధికారులు,నాయకులు సహృదయంతో సహకరించుకొని పని చేస్తే అసలు సమస్యలు అనేవే ఉండవని అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి.ప్రజలకు మోసం చేసి అక్రమ ఆస్తులు, డబ్బులు సంపాదించుకుని ప్రజలకు మోసం చేసినటువంటి నాయకుడు నాయకుడు కానే కాదు అన్నారు పోచారం.సేవ చేసే ఓపిక లేకుంటే రాజకీయాల్లో రావద్దని,ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండి పని చెయ్యలే కానీ హైదరాబాద్లో ఉంటూ ప్రజలకు అన్యాయం చెయ్యకూడదని అన్నారు పోచారం.
    user_Reporter Khaseem
    Reporter Khaseem
    బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    20 hrs ago
  • కురుమల్ల శ్రీనివాస్. కార్ డ్రైవర్ ని పరామర్శించారు. కరీంనగర్ నుండి బొమ్మకల్ బైపాస్ రోడ్ లో పెట్రోల్ పంపు దాటినాక ఘోరంగా లారీ మరియు కారు గుద్దుకున్న విషయం. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ గాయాలు జరగలేదు. కారు డ్రైవర్లు ప్రమాదం నుంచి బయటపడ్డ కారు డ్రైవర్. నియోజకవర్గం ఎమ్మెల్యే ఓడిపోయిన కురుమల్ల శ్రీనివాస్. కార్ డ్రైవర్ ని పరామర్శించారు.
    4
    కురుమల్ల శ్రీనివాస్. కార్ డ్రైవర్ ని పరామర్శించారు.
కరీంనగర్ నుండి బొమ్మకల్ బైపాస్ రోడ్ లో పెట్రోల్ పంపు దాటినాక ఘోరంగా లారీ మరియు కారు గుద్దుకున్న విషయం. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ గాయాలు జరగలేదు. కారు డ్రైవర్లు ప్రమాదం నుంచి బయటపడ్డ కారు డ్రైవర్. నియోజకవర్గం ఎమ్మెల్యే ఓడిపోయిన కురుమల్ల శ్రీనివాస్. కార్ డ్రైవర్ ని పరామర్శించారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer ఎల్లందకుంట, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
  • కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పాత రాజు నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని జనగామకి చెందిన పాత రాజు ప్రస్తుతం మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయన పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి మండల పార్టీ అధ్యక్షునిగా నియమించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మండలంలో పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు.
    1
    కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పాత రాజు నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
మండలంలోని జనగామకి చెందిన పాత రాజు ప్రస్తుతం మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయన పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి మండల పార్టీ అధ్యక్షునిగా నియమించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మండలంలో పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.