Shuru
Apke Nagar Ki App…
షాద్ నగర్: అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వడ కార్యక్రమం విజయవంతం షాద్ నగర్లోని 12వ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వడ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ ఉదయ ముఖ్య అతిథిగా పాల్గొని గర్భిణీలు, బాలింతలు పోషకాహారంపై శ్రద్ధ వహించాలని సూచించారు. పాలు, గుడ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాల వినియోగం ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ గీత, టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. స్థానిక తల్లులు పెద్ద సంఖ్యలో హాజరై అవగాహన పొందారు.
S M S R R
షాద్ నగర్: అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వడ కార్యక్రమం విజయవంతం షాద్ నగర్లోని 12వ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వడ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ ఉదయ ముఖ్య అతిథిగా పాల్గొని గర్భిణీలు, బాలింతలు పోషకాహారంపై శ్రద్ధ వహించాలని సూచించారు. పాలు, గుడ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాల వినియోగం ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ గీత, టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. స్థానిక తల్లులు పెద్ద సంఖ్యలో హాజరై అవగాహన పొందారు.
More news from తెలంగాణ and nearby areas
- Bharat Institutions Pharmacy Mein Placement Ka Jalwa: Apollo Pharmacies Drive Mein 60 Students Select, Hetero Labs Mein Bhi 8 Ko Mila Mauka Hashtags: #BharatInstitutions #PharmacyPlacements #CampusDrive #ApolloPharmacies #HeteroLabs #HyderabadJobs #BPharmStudents #PlacementSuccess #CareerOpportunity #StudentAchievement #PharmacyCareer #CampusPlacement2026 #EducationNews #JobAlertIndia #FuturePharmacists1
- Post by Ali ammu1
- *रायपुर उपखंड क्षेत्र मैं RTI कार्यकर्ता से दुर्व्यवहार,सूचना मांगने पर ग्राम विकास अधिकारी की दादागिरी, ग्राम पंचायत कार्यालय से कार्यकर्ता को धक्के देकर निकाला बाहर, रायपुर के झूठा ग्राम पंचायत का मामला, वीडियो सोशल मीडिया पर वायरल, क्षेत्र वासियों से ऐसे लापहरवा अधिकारी पर कारवाही की मांग की ।*1
- Post by Shyam sunder Yadav Pulapally1
- సదాశివపేట మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి1
- ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని టీజీఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. కంది లోని రైతు వేదికలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.1
- పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో ఒంటికోట బడులు కావడం ఆపై అధికంగా ఎండ ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని అధికారులు విడుదల చేయగా చిన్నారులు ఎంచక్కా కెనాల్ లో ఈత కొడుతూ ఎండ వేడిని సేద తీరుతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత అతి ఎండ ఉండడం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు చిన్నారులకు ఇంటికి వెళితే అధికంగా వేడి ఉండడంతో ఉపశమనం కొరకు కెనాల్ కాలువలో చల్లని నీటిలో ఈత కొడుతూ సేద తీరుతున్నారు1
- Post by Congress social media work1