మాజీ ఎమ్మెల్యే కి ప్రపంచస్థాయి సాంకేతికతతో అత్యాధునిక వైద్యం ఉమ్మడి వరంగల్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యుల తాజా సమాచారాన్ని అందించారు. సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా (స్టేబుల్) ఉందని మంగళవారం వైద్యులు వెల్లడించారు. ఆరోగ్యం మరింత క్షీణించకపోవడం సానుకూల పరిణామమని, కోలుకునే దిశగా ఇది మంచి సంకేతమని పేర్కొన్నారు.వైద్యుల హెల్త్ బులెటిన్ ప్రకారం, గుండె పనితీరు సాధారణంగా ఉండగా, రక్తపోటు (BP) స్థిరంగా ఉంది. ఊపిరితిత్తులు సహా ఇతర అవయవాలు చికిత్సకు అనుకూలంగా స్పందిస్తున్నాయని తెలిపారు. అయితే మెదడు పనితీరులో ఇంకా మెరుగుదల అవసరమని, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. మెదడు పరిస్థితిపై మరింత స్పష్టత కోసం ఎం ఆర్ ఐ స్కానింగ్ నిర్వహించగా, ఆ నివేదికల ఆధారంగా తదుపరి చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్యుల బృందం 24 గంటలపాటు నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైతే అంతర్జాతీయ వైద్య నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రపంచస్థాయి సాంకేతికతతో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని వైద్యులు స్పష్టం చేశారు.పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంకా నార్మల్ స్థాయికి రావడానికి 72, గంటలు పట్టవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు.డాక్టర్లు ప్రత్యేకంగా ఇచ్చే సమాచారం మేరకు గంట గంటకు మార్పులు చేర్పులు రావు కాబట్టి బ్రెయిన్ ఫంక్షన్ని నిదానంగా మెరుగు పడుతుంది కాబట్టి గంట గంటకు బులిటెన్ ఇవ్వలేమని తేల్చి చెప్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే కి ప్రపంచస్థాయి సాంకేతికతతో అత్యాధునిక వైద్యం ఉమ్మడి వరంగల్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యుల తాజా సమాచారాన్ని అందించారు. సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా (స్టేబుల్) ఉందని మంగళవారం వైద్యులు వెల్లడించారు. ఆరోగ్యం మరింత క్షీణించకపోవడం సానుకూల పరిణామమని, కోలుకునే దిశగా ఇది మంచి సంకేతమని పేర్కొన్నారు.వైద్యుల హెల్త్ బులెటిన్ ప్రకారం, గుండె పనితీరు సాధారణంగా ఉండగా, రక్తపోటు (BP) స్థిరంగా ఉంది. ఊపిరితిత్తులు సహా ఇతర అవయవాలు చికిత్సకు అనుకూలంగా స్పందిస్తున్నాయని తెలిపారు. అయితే మెదడు పనితీరులో ఇంకా మెరుగుదల అవసరమని, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. మెదడు పరిస్థితిపై మరింత స్పష్టత కోసం ఎం ఆర్ ఐ స్కానింగ్ నిర్వహించగా, ఆ నివేదికల ఆధారంగా తదుపరి చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్యుల బృందం 24 గంటలపాటు నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైతే అంతర్జాతీయ వైద్య నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రపంచస్థాయి సాంకేతికతతో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని వైద్యులు స్పష్టం చేశారు.పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంకా నార్మల్ స్థాయికి రావడానికి 72, గంటలు పట్టవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు.డాక్టర్లు ప్రత్యేకంగా ఇచ్చే సమాచారం మేరకు గంట గంటకు మార్పులు చేర్పులు రావు కాబట్టి బ్రెయిన్ ఫంక్షన్ని నిదానంగా మెరుగు పడుతుంది కాబట్టి గంట గంటకు బులిటెన్ ఇవ్వలేమని తేల్చి చెప్తున్నారు.
- కోర్టులను గౌరవిస్తూ హైదరాబాద్ను కాపాడే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజకీయ హంగామా కబ్జాదారులను కాపాడలేనని కోర్టులను గౌరవిస్తూ, హైదరాబాద్ను కాపాడే విధంగా కొనసాగే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.1
- ఇక అబద్ధం చెప్పను అందుకే రాజీనామా చేశాను: ఢిల్లీ DCP సుమిత్ జా *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* ప్రభుత్వం నేను ప్రెస్ ముందుకు వచ్చి, వీధుల్లో తమ హక్కుల కోసం అడుగుతున్న విద్యార్థుల గురించి పచ్చి అబద్ధాలు చెప్పాలని వత్తిడి చేస్తుంది వాళ్ళను నేరస్థులుగా రుజువు చేయమని నాకు చెప్పారు. నిజం చెప్పకుండా నన్ను ఆపీ , అమాయక విద్యార్థులను ఇరికించమని బలవంతం చేసే ఏ వ్యవస్థలోనూ నేను భాగం కాలేను. ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. వీరు మన దేశ భవిష్యత్తు. నేను పోలీస్ ఉద్యోగం ఎంచుకుంది నిజానికి తోడుగా నిలవడానికి. అబద్ధాలు అమ్మడానికి కాదు. ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి నేను భాగస్వామిని కాలేను. ఈ రోజు నుండి నేను ప్రభుత్వంతో కాదు, ఈ విద్యార్థులతో ఉన్నాను.1
- రాజాపేటలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు రాజపేట మండలంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత అధ్యక్షులు నంగునూరు చంద్రశేఖర్ గుప్తా, ఆలయ అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, గురుపాదుక తీర్థ పూజ, పల్లకి సేవ, మహాదాశిర్వచనం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తగ్గిన భక్తుల రద్దీ యాదగిరిగుట్టలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.1
- దివ్యాంగుడి చిరకాల స్వప్నాన్ని నిజం చేసి మల్కాజ్గిరి కమిషనరేట్ కార్యాలయంలో సిపి సుమతి దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ పోలీస్ ఆఫీసర్ కావాలనే దివ్యాంగుడి చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన సీపీ మల్కాజిగిరి కమిషనరేట్ కార్యాలయంలో రాహుల్ను తన కుర్చీపై కూర్చోబెట్టి, పోలీస్ క్యాప్ పెట్టి గౌరవించిన సీపీ సుమతి1
- సీసీ రోడ్డు,మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం,మన్ పహాడ్ గ్రామంలో గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల విస్తరణతో పాటు మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు,అలాగే రూ.10 లక్షల వ్యయంతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు,మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తూ గ్రామాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలమ్మ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్,జిల్లా నాయకులు ధర్మారెడ్డి, తోటకూరి పాండుకృష్ణ, మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న,నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పుల ప్రకాష్,మండల ఎస్సి మైనార్టీ సెల్ అధ్యక్షులు నాగరాజు, మహ్మద్ రసూల్, NSUI మండల అధ్యక్షుడు ఉమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు యాకయ్య, మండల గ్రామ నాయకులు,రెడ్డి రమేష్, రవి,మహ్మద్ జాకిర్, మొటికే చంద్రశేఖర్, తోటకూరి రమేష్, లీనారెడ్డి, రాజేందర్, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘాలు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- గురుపౌర్ణమి వేళ సాయినామస్మరణ.. కిటకిటలాడిన సాయిబాబ ఆలయాలు వరంగల్ నగరంలో గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీ దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పోర్టురోడ్డు శివనగర్లోని శ్రీ గణేష్ సాయిబాబా మందిరం, ములుగు రోడ్డులోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం, భద్రకాళి, దేశాయిపేట లక్ష్మీ టౌన్షిప్లోని శిరిడి సాయిబాబా దేవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. సాయిబాబాకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.1
- తొండి మాటలు మాట్లాడితే నీ లాగులో తొండలిస్తారు విద్యార్థులు *ఏపీలో ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదు నేను కూడా ఇవ్వను* *ఫీజ్ రీయింబర్స్మెంట్ అంశంపై రేవంత్ రెడ్డి తప్పించుకునే ధోరణి* ఆర్.కృష్ణయ్య ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వమని అడగాలి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఏపీలో కూడా ఫీజ్ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉంది, ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇచ్చాక తెలంగాణ బీజేపీ నాయకులు మమ్మల్ని విమర్శించండి అంటున్న రేవంత్.. గాడిద ను గద్దె నెక్కిస్తే గిట్లనే ఉంటది... బుడ్డ బాబు నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి.. *తొండి మాటలు మాట్లాడితే నీ లాగులో తొండలు ఇడుస్తారు విద్యార్థులు*1