logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న స్థానానికి తీసుకెళ్త.. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

4 hrs ago
user_Sangareddy News
Sangareddy News
జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
4 hrs ago

నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న స్థానానికి తీసుకెళ్త.. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

More news from తెలంగాణ and nearby areas
  • బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేసిన నిర్మల్ కోర్టు బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేసిన నిర్మల్ కోర్టు
    1
    బ్రేకింగ్ న్యూస్

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేసిన నిర్మల్ కోర్టు
బ్రేకింగ్ న్యూస్
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేసిన నిర్మల్ కోర్టు
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
    1
    టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • తెలంగాణ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బూతు పురాణంతో వార్తల్లో నిలిచారు. అధికారం రాగానే ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
    1
    తెలంగాణ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బూతు పురాణంతో వార్తల్లో నిలిచారు. అధికారం రాగానే ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
  • NCHM JEE-2026 పరీక్షకు సంబంధించిన మొదటి ఆన్సర్ కీ విడుదలైంది. విద్యార్థులు తమ సమాధానాలను వెంటనే సరిచూసుకొని స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. తదుపరి ప్రక్రియకు ఇది అత్యంత కీలకమైన అడుగు.
    1
    NCHM JEE-2026 పరీక్షకు సంబంధించిన మొదటి ఆన్సర్ కీ విడుదలైంది. విద్యార్థులు తమ సమాధానాలను వెంటనే సరిచూసుకొని స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. తదుపరి ప్రక్రియకు ఇది అత్యంత కీలకమైన అడుగు.
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Jangoan, Telangana•
    10 hrs ago
  • నల్గొండ: కనిపించని స్పీడ్ బ్రేకర్లు.. వాహనదారుల ప్రాణాలకే ముప్పు NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా ఏమి రెడ్డి గూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఇవి అసలు కనిపించక వాహనాలు అదుపుతప్పి పలువురు గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకముందే రహదారి భద్రత అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: కనిపించని స్పీడ్ బ్రేకర్లు.. వాహనదారుల ప్రాణాలకే ముప్పు
NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా ఏమి రెడ్డి గూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఇవి అసలు కనిపించక వాహనాలు అదుపుతప్పి పలువురు గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకముందే రహదారి భద్రత అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    1 hr ago
  • 17254 మంది రైతులు నుండి ధాన్యం కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు జరిగాయి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రచురణార్థం మెదక్ 10 మే,2026 ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కలెక్టర్ *కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వ‌రిత‌గ‌తిని మిల్లుల‌కు త‌ర‌లించాలి..* 86 కోట్ల రూపాలు రైతులకు చెల్లింపు *ధాన్యాన్ని విల్లుల‌కు త‌లించేంద‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు* ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు కొనుగోలు అయిన ధాన్యాన్ని స‌త్వ‌ర‌మే మిల్లులకు తరలించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబందిత అధికారులను ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు కొనుగోలు చేసిన ధాన్యం వివ‌రాలను కలెక్టర్ తెలుసుకొని... నిల్వ‌లు లేకుండా వెను వెంట‌నే విల్లుల‌కు త‌లించేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌ తీసుకోవాల‌ని అన్నారు. వేగ‌వంతంగా ర‌వాణా చేయుట‌కు దిశ‌నిర్ధేశం చేశారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని స‌త్వ‌ర‌మే మిల్లుల‌కు త‌ర‌లించుట‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లారీ ల పైనే ఆధార పడకుండా అవ‌స‌ర‌మైతే ఇత‌రాత్ర వాహ‌నాల‌ను ద్వారా మిల్లుల‌కు చేర‌వేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే రోజువారిగా కేంద్రాలో గల నిల్వ‌లు, మిల్లుల‌కు త‌ర‌లించిన వివ‌రాల నివేదిక‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు ధాన్యాన్ని మిల్లుల‌కు త‌ర‌లించుట‌లో ఎలాంటి అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌రాద‌ని నిర్వ‌హకుల‌కు క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. గన్ని సంచులు, టార్పాలిన్లు స‌రిప‌డా అందుబాటులో ఉండేవిధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, కేంద్రాలలో ఉండే ప్రతి దాన్యం గింజను మిల్లులకు తరలించే వరకు శ్ర‌మించాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. ఏమైన స‌మ‌స్య‌లు ఉంటే త‌మ దృష్టికి తెవాల‌న్నారు. అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేసిన వివ‌రాలు , మిల్లుల‌కు ర‌వాణా చేస్తున్న ధాన్యం వివ‌రాల‌ను సంబంధిత రిజిష్ట‌ర్ల‌లో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు
    1
    17254 మంది రైతులు నుండి ధాన్యం కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు జరిగాయి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ 
ప్రచురణార్థం 
మెదక్ 10 మే,2026
ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కలెక్టర్
*కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వ‌రిత‌గ‌తిని మిల్లుల‌కు త‌ర‌లించాలి..* 
86 కోట్ల రూపాలు రైతులకు చెల్లింపు 
*ధాన్యాన్ని విల్లుల‌కు త‌లించేంద‌కు  ప్ర‌త్యేక చ‌ర్య‌లు* ఇప్పటివరకు 17254  మంది రైతుల నుండి
80,411 మెట్రిక్ టన్నుల  ధాన్యాన్ని కొనుగోలు చేసి  86 కోట్లు చెల్లింపులు 
కొనుగోలు అయిన  ధాన్యాన్ని  స‌త్వ‌ర‌మే  మిల్లులకు తరలించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  *జిల్లా కలెక్టర్  ప్రతిమా సింగ్ సంబందిత అధికారులను  ఆదివారం ఒక  ప్రకటన ద్వారా  ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ
ఇప్పటివరకు 17254  మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల  ధాన్యాన్ని కొనుగోలు చేసి  86 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు 
కొనుగోలు చేసిన ధాన్యం వివ‌రాలను కలెక్టర్ తెలుసుకొని...  నిల్వ‌లు లేకుండా  వెను వెంట‌నే  విల్లుల‌కు త‌లించేందుకు   ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌ తీసుకోవాల‌ని  అన్నారు. 
వేగ‌వంతంగా ర‌వాణా  చేయుట‌కు దిశ‌నిర్ధేశం చేశారు. కొనుగోలు  అయిన ధాన్యాన్ని   స‌త్వ‌ర‌మే  మిల్లుల‌కు త‌ర‌లించుట‌కు   ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని,  లారీ ల పైనే ఆధార పడకుండా  అవ‌స‌ర‌మైతే   ఇత‌రాత్ర వాహ‌నాల‌ను  ద్వారా  మిల్లుల‌కు  చేర‌వేసేందుకు  చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  
అలాగే   రోజువారిగా   కేంద్రాలో గల నిల్వ‌లు,  మిల్లుల‌కు త‌ర‌లించిన వివ‌రాల నివేదిక‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు
ధాన్యాన్ని మిల్లుల‌కు త‌ర‌లించుట‌లో ఎలాంటి అల‌స‌త్వం  ప్ర‌ద‌ర్శించ‌రాద‌ని నిర్వ‌హకుల‌కు  క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. 
గన్ని సంచులు, టార్పాలిన్లు  స‌రిప‌డా అందుబాటులో    ఉండేవిధంగా   చ‌ర్య‌లు తీసుకోవాల‌ని,   కేంద్రాలలో ఉండే ప్రతి దాన్యం  గింజను  మిల్లులకు తరలించే వరకు శ్ర‌మించాల‌ని  అధికారుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు.    ఏమైన స‌మ‌స్య‌లు ఉంటే  త‌మ దృష్టికి  తెవాల‌న్నారు.  అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేసిన వివ‌రాలు   , మిల్లుల‌కు ర‌వాణా చేస్తున్న ధాన్యం    వివ‌రాల‌ను  సంబంధిత  రిజిష్ట‌ర్ల‌లో   పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    1 hr ago
  • తెలంగాణలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
    1
    తెలంగాణలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    7 hrs ago
  • మంత్రులు సీతక్క, పొంగులేటి స్కాంల పై ఆధారాలతో సహా చూపించి ప్రశ్నించినందుకు నన్ను జైలుకి పంపించారు మంత్రులు సీతక్క, పొంగులేటి స్కాంల పై ఆధారాలతో సహా చూపించి ప్రశ్నించినందుకు నన్ను జైలుకి పంపించారు
    1
    మంత్రులు సీతక్క, పొంగులేటి స్కాంల పై ఆధారాలతో సహా చూపించి ప్రశ్నించినందుకు నన్ను జైలుకి పంపించారు
మంత్రులు సీతక్క, పొంగులేటి స్కాంల పై ఆధారాలతో సహా చూపించి ప్రశ్నించినందుకు నన్ను జైలుకి పంపించారు
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆయన పాలనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
    1
    టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆయన పాలనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.