Shuru
Apke Nagar Ki App…
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ములుగులో ఘన ర్యాలీ* * ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న గిరిజనులు కోలాటం, గిరిజన నృత్యాలతో వాతావరణాన్ని ఉత్సాహంగా మార్చారు. అడవిని అమ్మగా, ప్రకృతిని ఆరాధ్యంగా భావించే ఆదివాసీ జీవన విధానం సమాజానికి ఆదర్శమని నాయకులు అన్నారు. సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.
Chunchu Ramesh
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ములుగులో ఘన ర్యాలీ* * ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న గిరిజనులు కోలాటం, గిరిజన నృత్యాలతో వాతావరణాన్ని ఉత్సాహంగా మార్చారు. అడవిని అమ్మగా, ప్రకృతిని ఆరాధ్యంగా భావించే ఆదివాసీ జీవన విధానం సమాజానికి ఆదర్శమని నాయకులు అన్నారు. సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రకటించిన విధంగా.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు కేసిఆర్ చెరొక కోటి రూపాయలు, తల్లికి 25 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. కేసీఆర్ వెంట పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.2
- దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి.. హనుమకొండలో భారీ ర్యాలీ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్తో సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.1
- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత నర్సంపేట: దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం నర్సంపేటలో వివాదానికి దారితీసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు గద్దె నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు రాత్రి సమయంలో గద్దెను కూల్చివేశారని వారు ఆరోపించారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ అనుమతి లేదనే కారణంతో అధికారులు చర్యలు తీసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయన అభిమానులు, అనుచరులు విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. గద్దె కూల్చివేతపై బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ములుగులో ఘన ర్యాలీ* * ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న గిరిజనులు కోలాటం, గిరిజన నృత్యాలతో వాతావరణాన్ని ఉత్సాహంగా మార్చారు. అడవిని అమ్మగా, ప్రకృతిని ఆరాధ్యంగా భావించే ఆదివాసీ జీవన విధానం సమాజానికి ఆదర్శమని నాయకులు అన్నారు. సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.2